టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది అమ్మాయిల హృదయాలను గెలుచుకున్న ఈ స్టార్ హీరో.. ఐదు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. తన అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తెలుగులో ఆయన సాధించిన హిట్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్లను తన ఖాతాలో వేసుకున్న మహేష్.. టాలీవుడ్ లో ఒక ప్రత్యేక ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు.
అయితే ప్రభాస్ తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలలో ఆయనకు బాగా నచ్చిన సినిమా ఏది అని ప్రశ్నకు ఇటీవల సమాధానం చెప్పాడు. మహేష్ రియాక్ట్ అవుతూ నేను నటించిన సినిమాల్లో ఒక సినిమా నాకు ఇష్టమని చెప్పలేను అంటూ వెల్లడించాడు. మాస్ ఆడియన్స్ను తనకు దగ్గర చేసిన సినిమాగా పోకిరి తనకు చాలా ఇష్టమని.. అలాగే మహేస్ కెరీర్లో ఎవర్గ్రీన్ క్లాస్ మూవీగా నిలిచిపోయే వాటిలో శ్రీమంతుడు ఉంటుందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఈ రెండు సినిమాలు తనకు చాలా ఇష్టమని.. ఈ రెండు తన కెరీర్లో ది బెస్ట్ సినిమాలను వెల్లడించాడు మహేష్.
ఎందుకంటే చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ సంపాదించుకున్నాయి. ఈ రెండు సినిమాలు మహేష్ కెరీర్ డౌన్లో ఉన్న సమయంలో తెరకెక్కి భారీ బ్లాక్ బస్టర్లుగా.. దాదాపు ఇండస్ట్రియల్ హిట్గా మారాయి. అందుకే ఈ రెండు సినిమాలు మహేష్ కెరీర్లో చాలా స్పెషల్ అని.. ఆ రెండు సినిమాల వల్ల తన కెరీర్ అంతగా హైలైట్ అయిందని మహేష్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాల దర్శకులు అయిన పూరి జగన్నాథ్, కొరటాల శివ ఇద్దరు దర్శకులు అంటే కూడా మహేష్కు మొదటి నుంచి చాలా ఇష్టమట. ఇక ఇద్దరు ఆల్రెడీ రెండు రెండు సినిమాలు చేసి మహేష్ కు డెబ్బల్ సక్సెస్ అందించారు.