యూపీలో ‘పవర్‌’ పాలిటిక్స్‌

ఉత్తర ప్రదేశ్‌లో 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎవ్వరూ ఊహించని విధంగా యోగీ ఆదిత్యనాథ్‌ సీఎం అయ్యారు. మోదీ, అమిత్‌ ఆశించినట్లే యోగి యూపీలో చక్రం తిప్పుతున్నాడు. వచ్చే సంవత్సరం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికార పీఠం కోసం అధికారపార్టీతోపాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా పక్కా ప్లాన్‌ రూపొందించుకుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ యూపీకి పలుసార్లు వెళ్లి వచ్చారు. అధికార కార్యక్రమాలే అయినా పార్టీ శ్రేణుల్లో ఆయన పర్యటన జోష్‌ […]

బీఎస్పీ కండువా కప్పుకోనున్న మాజీ ఐపీఎస్

తెలంగాణలో గురుకులాల బాధ్యతలను వదలుకొని స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన  మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ పార్టీలో చేరిపోయేది తెలిసిపోయింది. ఆగస్టు 8వ తేదీన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరనున్నారు.  ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకున్న కొద్ది రోజులలోనే ఆర్ఎస్పీ  ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యపరచింది. గతంలో సీబీఏ జేడీగా పనిచేసిన లక్ష్మినారాయణ, లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణలు కూడా ఇంత త్వరగా నిర్ణయం […]

యూపీలో గెలుపెవ‌రిది?  బెట్టింగుల జోరు!

దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు బెట్టింగ్ బంగార్రాజులు పెరిగిపోయారు. ప్ర‌స్తుతం ఐదు ద‌శ‌ల ఎన్నిక‌లు పూర్త‌యిన నేప‌థ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది? ఏ పార్టీ మెజారిటీ ఓట్లు సాధిస్తుంది? ఏ పార్టీ నేల మ‌ట్ట‌మ‌వుతుంది? ప్ర‌ధాని మోడీ హ‌వా ఏ మేర‌కు ప‌నిచేస్తుంది? అమిత్ మంత్రాంగం ఎన్ని సీట్లు, ఓట్లు రాలుస్తుంది? వ‌ంటి విష‌యాల‌పై పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి. ఈ బెట్టింగులు రూ.కోట్ల‌లో సాగుతుండ‌డంతో దేశం దృష్టంతా ఇప్పుడు యూపీపైనే ప‌డింది. […]

యూపీలో గెలుపుకు ” మాయా ” వ్యూహం

దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన యూపీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నిక‌లు బీఎస్పీ అధినేత్రి మాయావ‌తికి చావోరేవోగా మారాయి. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు జోరు చూపిస్తుంటే…మోడీ నేతృత్వంలోని బీజేపీ కూడా అధికారం త‌మ‌దే అని ఆరాట‌ప‌డుతోంది. ఈ రెండు పార్టీల మ‌ధ్య‌లో బీఎస్పీ సైతం పోటీకి సైసై అంటోంది. ఈ ఎన్నిక‌లు బీఎస్పీకి లైఫ్ అండ్ డెత్ స‌మ‌స్య‌గా మారాయి. ఎలాగైనా గెలిచేందుకు మాయావ‌తి స‌రికొత్త వ్యూహం అమ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ద‌ళితుల పార్టీగా ముద్ర‌ప‌డిన […]

నాలుక కొస్తే 50 లక్షలట

రాజకీయనాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి..విమర్శలు హద్దుల్లో ఉండాలి.లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.మీది ముఖంగా ఇష్టం వచ్చినట్టు ఎదుటి వారిపై విమర్శలు చేస్తే అవి తిరిగి తమ మెడకే చుట్టుకుంటాయి.అందులోనా దళితులు..మరీ ముక్యంగా మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఎంతో హుందాగా విమర్శలుండాలే తప్ప వ్యక్తి గతంగా..మహిళలను కించపరిచే విధంగా ఉంటే వాటి పర్యవసానం ఎలా ఉంటుందో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ ని అడిగితే చెప్తాడు. మాయావతి తీరు వేశ్యకంటే దారుణమంటూ నోరు జారి […]