కేవలం అక్కినేని ఫ్యామిలీనే వెంటాడుతున్న బ్రేకప్ లు..!

అక్కినేని ఫ్యామిలీనే వెంటాడుతున్న బ్రేకప్ లు..అని అనగానే ఇప్పుడు ఎందుకు ఎక్కువగా చర్చించుకుంటున్నారు అనే విషయానికి వస్తే.. జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే వారి ఫ్యామిలీకే ఇలా ఎందుకు జరుగుతోందో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. వాళ్ళ లైఫ్ పార్టనర్ విషయంలో ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా నాగచైతన్య, సమంత విడాకుల విషయం కూడా అదే కోవకు చెందినదే.

అక్కినేని ఫ్యామిలీ లో ఉన్న వారిలో నాగార్జున, నాగచైతన్య,అఖిల్,సుమంత్ కుమార్,సుశాంత్, సుప్రియ మరియు అమల ఇలా వీరందరూ అక్కినేని ఫ్యామిలీ లో ఉన్న సినీమాలలో అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటారు. సినీ రంగంలో సక్సెస్ అయినప్పటికీ కూడా వైవాహిక జీవితాలకు సంబంధించి ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు.

Know the cute love story of Nagarjuna and Amala as the couple celebrate  28th wedding anniversary

నాగార్జున మొదటి గా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి లక్ష్మి ని వివాహం చేసుకోగా.. ఆ తరువాత విడాకులు తీసుకొని అమలను వివాహం చేసుకున్నాడు.

 కానీ అంతకంటే నాలుగు రోజుల ముందుగానే సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఇక సమంతకు భరణం కింద దాదాపు రూ. 250 కోట్ల వరకు ముట్టు చెప్పబోతున్నట్లు టాలీవుడ్లో హల్ చల్ చేస్తోంది ఓ వార్త. నాలుగేళ్లలో ఏకంగా రూ.250కోట్లు తీసుకెళ్తుందా? అనే కామెంట్లు, ట్రోల్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నాగచైతన్య, సమంత 2017 అక్టోబర్ 6 న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే..నేటితో ఆ బంధం తెంచుకున్నారు.

హీరో సుమంత్ విషయానికి వస్తే.. హీరోయిన్ కీర్తి రెడ్డి ని వివాహం చేసుకోగా ఆ తర్వాత కొన్ని కారణాల చేత విడిపోయారు.

 నాలుగేళ్ల క్రితం అక్కినేని అఖిల్ కూడా శ్రియా భూపాల్‌తో నిశ్చితార్ధం చేసుకున్నాడు. తర్వాత వీరిద్దరి మధ్య అండర్ స్టాండ్ లేకపోవడంతో వివాహం వరకు రాలేదు. మధ్యలోనే క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య, సమంత కూడా మనస్పర్థల కారణంగానే విడాకుల వరకు వెళ్లారని తెలుస్తోంది. ఇక నాగచైతన్య రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ఆయన తన `లవ్‌ స్టోరి` ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించాడు.

ఇక సుప్రియ మార్ల గడ్డ విషయానికొస్తే.. ఈమె నటిగా, నిర్మాతగా కొన్ని సినిమాలలో భావించినప్పటికీ.. ఇష్టం సినిమాతో హీరోగా మారిన చరణ్ రెడ్డి ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత చరణ్ రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. కాని వీరిద్దరికీ ఇంతకుముందే మనస్పర్ధలు ఉన్నట్లు వినికిడి.

Akhil Akkineni-Shriya Bhupal wedding called off: Is this the reason? -  Movies News

ఇక నాలుగు సంవత్సరాల క్రితం హీరో అఖిల్ కూడా శ్రేయ భూపాల్ తో నిశ్చితార్థం తర్వాత విడిపోయారు.

 అతని పీఆర్ టీంకు ముందుగానే ఇలా చెప్పించాడు. అప్పటి నుంచే అనుమానం మొదలైంది. విడాకుల విషయాన్ని దాస్తున్నారని.. అది కచ్చితంగా నిజమే అంటూ సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. వాళ్లిద్దరి మధ్య ఎన్నో ఆర్టికల్స్ కూడా వచ్చాయి. అక్టోబర్ 6 న వాళ్ల వివాహ వేడక సందర్భంగా ఆరోజే ఈ విషయాన్ని బయట పెడతారని అనుకున్నారు చాలామంది.

ఇక ఇప్పుడు సరిగ్గా 4 సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని నాగ చైతన్య, సమంత విడిపోయారు.