తిరుపతి లడ్డూ వివాదం… కాంగ్రెస్ – బీజేపీ వార్…!

అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి దివ్య ప్రసాదం లడ్డూ తయారీ వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య వివాదానికి తెర లేపింది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి దాదాపు 50 ఏళ్లుగా కర్ణాటక పాల సరఫరా సమాఖ్య ఆవు నెయ్యి సరఫరా చేస్తోంది. ఒక దశలో తిరుమల లడ్డూకు అంత రుచి రావడానికి కారణం కర్ణాటక పాల సరఫరా సమాఖ్య సరఫరా చేసే నందిని బ్రాండ్ ఆవు నెయ్యి అని గతంలో తిరుమల తిరుపతి […]

పెళ్లి త‌ర్వాత భార్యతో శ‌ర్వానంద్ ఫ‌స్ట్ ట్రిప్‌.. ఇంత‌కీ ఎక్క‌డికి వెళ్లాడో తెలుసా?

టాలీవుడ్ లో మెస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్స్ లిస్ట్ లో నుంచి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ బ‌ట‌య‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె శ‌ర్వానంద్ ఓ ఇంటి వాడు అయ్యాడు. మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి మనవరాలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధుసూదన్ రెడ్డి కుమార్తె ర‌క్షిత రెడ్డితో శ‌ర్వానంద్ ఏడ‌డుగులు వేశాడు. జూన్ 3వ తేదీన జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శ‌ర్వా, ర‌క్షిత‌ల పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. జూన్ 9వ తేదీన హైద‌రాబాద్ లో శ‌ర్వానంద్ వెడ్డింగ్ […]

తిరుమల దర్శనాన్ని వాయిదా వేసుకోండి.. టీటీడీ చైర్మన్ విజ్ఞప్తి..!

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేవారు తమ దర్శనాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల రెండో కనుమదారిలో ఇవాళ ఉదయం కొండచరియలు విరిగిపడ్డ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం రెండో కనుమదారిలో కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి ఘాట్ రోడ్డుపై పడ్డాయి. దీంతో మూడు ప్రాంతాల్లో రోడ్డు భారీగా దెబ్బతింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో రాళ్లు పడ్డ ప్రాంతంలో వాహనాలు ఏమీ […]

శ్రీవారి సన్నిధిలో దేవరకొండ?

టాలీవుడ్ హీరో విజయ్ దేవర కొండ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అతని కుటుంబం తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. విఐపి బ్రేక్ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ అర్చకులు వారికి శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలను ఇచ్చారు. విజయ్ దేవరకొండ తో పాటు తన తల్లి తండ్రి సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే […]

శ్రీవారి సన్నిధిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు?

తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా మరొక పాన్ ఇండియా ప్రాజెక్టును మొదలు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు తిరుమల శ్రీవారిని దర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పూజారులు తీర్ధ ప్రసాదాలను అందించి వారిని ఆశీర్వదించారు. దిల్ రాజు తో పాటుగా డైరెక్టర్ వంశీ […]

పరువు పోయె : వెల్లంపల్లి ప్రకటనతో మరిన్ని సందేహాలు

కోర్టులనుంచి వరుస ఎదురుదెబ్బలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందికరమైనవి. భారీ సంఖ్యలో టీటీడీకి ప్రత్యేక ఆహ్వానితుల్ని నియమిస్తూ జగన్ సర్కారు జీవో ఇవ్వగా, ఆ జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేసింది. ఇదంతా ఒక ఎత్తు. కోర్టుల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగలడం పెద్ద విషయమేమీ కాదు. కొత్త సంగతి కూడా కాదు. అయితే […]

నవంబర్ నుంచి సమంత కొత్త ప్రయాణం?

టాలీవుడ్ బ్యూటీ సమంత అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇటీవలే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. గత కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న సమంత ఇంతలోనే ఒక కొత్త దర్శకుడు చేయనున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించనున్నారు. అయితే కొత్త కావడంతో సమంత వెంటనే సినిమా చేయడానికి అంగీకరించిందని, ఈ సినిమా నవంబర్ నుంచి  మొదలు కానుందని తెలిసింది.అదీ కథానాయిక ప్రాధాన్యం […]

తిరుమ‌ల‌లో స‌మంత‌కు కోపం తెప్పించిన రిపోర్ట‌ర్‌..బుద్ధుందా అంటూ ఫైర్‌!

అక్కినేని వారి కోడ‌లు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఈ రోజు ఉద‌యం కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామిని ద‌ర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దగ్గరుండి సమంతకు వెంకటేశ్వరస్వామి దర్శనం చేయించారు. అనంతరం స‌మంత గుడిలోంచి బ‌య‌ట‌కు వెళ్తుండ‌గా.. టీవీ రిపోర్ట‌ర్స్‌లో ఒక‌రు ఆమెకు కోపాన్ని తెప్పించాడు. చైతుతో విడాకులు తీసుకోబోతున్నారంట క‌దా, నిజ‌మేనే..? అంటూ స‌ద‌రు రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించ‌గా.. అందుకు సంమంత గుడులో ఉన్నా, బుద్దుందా అంటూ అత‌డిపై […]

తిరుమలకు వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్..?

టీటీడీ అధికారులు కీలక ప్రకటన చేశారు. జూన్ 1వ తేదీ నుంచి జూలై 31 వ తేదీ వరకు రెండు నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం మూసివేస్తున్నట్టు తెలిపారు. తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ఇక 2 నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం అందుబాటులో ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. కాలినడకన తిరుమలకు […]