శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్ ..!?

తిరుమల తిరుపతి శ్రీవారి దేవాలయానికి కరోనా ఎఫెక్ట్ భారీగా పడింది. కరోనా కేసులు పెరుగుతూ ఉన్న తరుణంలో దర్శనాల సంఖ్య బాగా తగ్గించింది టిటిడి. అలిపిరి వద్ద ప్రతి రోజూ జారీ చేసే 20 వేల సర్వ దర్శనం టోకేన్లను ప్రస్తుతం కరోనా కారణంగా టీటీడీ నిలిపివేసింది. ఆన్ లైన్ లో నిత్యం 30 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విక్రయించినా సరే భక్తుల నుండి స్పందన బాగా తగ్గిపోయింది. ఇప్పటికే పురావస్తు శాఖ ఆదేశాల […]

ఈ సారైనా స్మార్ట్ సిటీ దక్కేనా…

రెండో దఫా స్మార్ట్‌ సిటీలో తిరుపతికి చోటుదక్కుతుందోలేదోనన్న ఎదురుచూపులు ఎక్కువవుతున్నాయి. కేంద్రమంత్రి పదవిలో కొలువుదీరిన వెంకయ్యనాయుడు ఈ సారైనా కరుణిస్తారోలేదోనని నగరవాసులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.వంద నగరాల్లో మొదటి దఫా 20 నగరాలను ఎంపికచేసినా.. అందులో తిరుపతికి చోటుదక్కని సంగతి తెలిసిందే. 40 నగరాలతో రెండో జాబితాను ప్రకటించాల్సి ఉండగా కొన్ని కారణాలచేత 13 నగరాలను ఎలాంటి ఎంపిక ప్రతిపాదనలు లేకుండానే ఈ ఏడాది మేలో ప్రకటించారు. మిగిలిన 27 నగరాలను ఆగస్టు 15లోపు ప్రకటించాల్సి ఉంది. […]