ర‌ఘురామ బాట‌లో మ‌రో వైసీపీ ఎంపీ.. లైట్ తీస్కోమ‌న్న జ‌గ‌న్‌…!

ఔను! వైసీపీలో కీలక ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు చ‌ర్చ సాగుతోంది. “ఎన్నాళ్ల‌ని చూస్తాం. ఆయ‌న ప‌ద్ద‌తి మార్చు కోవ‌డం లేదు. అందుకే.. మా ప‌ద్ధ‌తిమేం మార్చుకోవాలిగా!“ ఇదీ.. ప్ర‌కాశం జిల్లాకుచెందిన ఎంపీ.. మాగుం ట శ్రీనివాసుల రెడ్డి గురించి.. సీనియ‌ర్ నాయ‌కులు.. ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు.. కొన్ని రోజుల కింద‌ట చేసి న వ్యాఖ్య‌. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన మాగుంట‌.. ఒంగోలు ఎంపీగా విజ‌యందక్కించుకు న్నారు. అయితే.. ఆయ‌న‌కు వైసీపీలో ఇత‌ర‌నేత‌ల‌కు ప‌డ‌డం లేదు. ఇది చాన్నాళ్లుగా […]

వెంక‌య్య‌కు రెన్యువ‌ల్ లేదు.. తెర‌వెనుక ఓ సీఎం చ‌క్రం తిప్పారా…!

తాజాగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర‌మైన చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న‌ను కేంద్రం అవ‌మానించిందని.. ఆయ‌న సేవ‌ల‌ను ప‌క్క‌న పెట్టింద‌ని.. ఇటు రాజ‌కీ యంగా.. అటు రాజ్యాంగం ప‌రంగా కూడా ఆయ‌న ఇక‌, సుప్త‌చేత‌నావ‌స్థ‌కు చేరిపోయార‌ని ఒక చ‌ర్చ జ‌రు గుతోంది. అంతేకాదు.. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌స్తుతం ఆయ‌న‌కు భారీ ఎదురు దెబ్బ‌త‌గ‌ల‌డం వెనుక తెలుగు రాష్ట్రాల్లోని ఒక సీఎం కేంద్రంలో చ‌క్రం తిప్పార‌ని..కూడా భావిస్తున్నారు.   ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న వెంక‌య్య‌.. సుదీర్ఘ […]

జ‌గ‌న్‌ను కాపాడేసిన చంద్ర‌బాబు.. ఇదే అస‌లు పొలిటిక‌ల్ ట్విస్ట్‌…!

రాజ‌కీయాల్లో కొన్ని కొన్ని చిత్రాలు జరుగుతుంటాయి. దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఆందోళ‌న‌లు.. నిర‌స‌న లు, వ్యాఖ్య‌లు అన్నీ కూడా గాలికి కొట్టుకు పోతూ ఉంటాయి. ఇప్పుడు ఏపీలోనూ ఇదే త‌ర‌హా రాజ‌కీయం న‌డుస్తోంది. ముఖ్యంగా ఈ మారిన రాజ‌కీయం కార‌ణంగా.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఒడ్డున ప‌డిపోయా రు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌నకు తీవ్ర సెగ‌లు.. పొగ‌లు క‌నిపించాయి. “నువ్వు ఇలా చెయ్యి.. నువ్వు అలా చెయ్యి.. కేంద్రం పీక నొక్కు. నీకు […]

ఏపీలో బీజేపీ బిగ్ టార్గెట్‌… కొత్త ఆట మొద‌లు పెట్టేసింది…!

ఏపీలో బీజేపీ వ్యూహం బాగానే ఉంది. ఏకంగా 10 నుంచి 15 అసెంబ్లీ.. 5 నుంచి 6 పార్ల‌మెంటు స్థానాల్లో విజ యం ద‌క్కించుకునేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. పార్ల‌మెంటు స‌భ్యుల విష‌యంలో కేం ద్రం .. అసెంబ్లీ విష‌యంలో రాష్ట్ర నాయ‌క‌త్వం క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్రం.. త‌ర‌చు గా కేంద్ర మంత్రుల‌ను ఎంపిక చేసిన నియోజ‌క‌వ‌ర్గాల‌కు పంపుతున్న విష‌యం గ‌మ‌నార్హం. ముఖ్యంగా పోల వ‌రం ప్రాంతానికి కేంద్ర మంత్రులు వస్తున్నారు. ఇక్కడ […]

ష్‌… వైసీపీలో గుస‌గుస‌… వాళ్లంతా రెస్ట్‌లోకి వెళ్లిపోయారు…!

ప్లీన‌రీ ముగిసింది. ఎక్క‌డివారు అక్క‌డ స‌ర్దుకున్నారు. ఇదీ.. ఇప్పుడు వైసీపీ నేత‌లు చేస్తున్న ప‌ని. ఏ ప‌ని అప్ప‌గించినా.. పార్టీలోచిత్ర‌మైన చ‌ర్చ సాగుతోంది. అంతా మొక్కుబ‌డిగా సాగుతోంద‌ని.. మ‌న‌సు పెట్టి చేయ‌డం లేద‌ని.. నాయ‌కులు అంటున్నారు. ఇది వాస్త‌వ‌మేన‌ని.. తాజా ప‌రిణామాలు చాటి చెబుతున్నా యి. ప్లీన‌రీకి ముందు మినీ ప్లీన‌రీలు నిర్వ‌హించారు. దీనికి ముందు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అయితే.. వాస్త‌వానికి ఇవ‌న్నీ కూడా పార్టీ అధినేత జ‌గ‌న్ ఒత్తిడి మేర‌కు […]

స‌జ్జ‌ల సైడ‌య్యారా.. సైడ్ చేశారా….? వైసీపీలో గుస‌గుస‌

వైసీపీ కీల‌క నాయ‌కుడు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి గురించి అంద‌రి కీ తెలిసిందే. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌ర్వాత‌.. ముఖ్య‌మంత్రిగా ఆయ‌నే చ‌క్రం తిప్పుతున్నార‌ని.. కొన్నాళ్లుగా వైసీపీలోనే చ‌ర్చ న‌డిచింది. ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. ఆయన ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం.. ఆయ‌న ప‌రిష్క‌రించ డం.. ఎక్క‌డ ఏ మంత్రి దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. కంట్రోల్ చేయ‌డం.. ఇలా.. అనేక రూపాల్లో స‌జ్జ‌ల ప్రాధా న్యం అంద‌రికీ తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా కీల‌క విష‌యాల్లో మంత్రులు చేయాల్సిన […]

వైసీపీ నుంచి ఒక్క‌రే.. టీడీపీ నుంచి న‌లుగురు.. బాబుకు టెస్టే..!

సాధార‌ణంగా.. ఏ పార్టీలో అయినా..టికెట్ల కోసం పోటీ ప‌డుతున్న వారు ఎక్కువ‌గానే ఉన్నారు. ఒక టికెట్ కు ఇద్ద‌రు ఎప్పుడూ.. పోటీ ఉంటారు. పార్టీ ఏదైనా..టికెట్ కోసం.. ఆశ‌ప‌డుతున్న‌వారు స‌హ‌జంగానే పెరు గుతున్నారు. అయితే.. ఒకే ఒక్క సీటు కోసం.. టీడీపీలో మ‌రింత పోటీ పెరిగింది. ఒక్క సీటు కోసం న‌లుగురు పోటీ ప‌డుతున్నారు. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో టికెట్‌ను త‌మ‌కంటే.. త‌మ‌కే ఇవ్వాల‌ని..వారు కోరుతున్నారు. దీంతో టీడీపీ అధినేత‌కు ఈ టికెట్ ప‌రీక్ష‌గా మారింది. మ‌రోవైపు […]