ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. దేశంలోని అన్ని థియేటర్లలో ఆ రేట్లు తగ్గింపు..

భారతదేశంలో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే ఆట క్రికెట్. ఆ తర్వాత అంత ఆదరణ సంపాదించుకుంది ఒక్క సినిమా రంగమే. వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో మాత్రమే సినిమాల విడుదలను ఒక పండుగలా జరుపుకుంటుంటారు. ప్రజల ఆదరణని క్యాష్ చేసుకోవడం కోసం థియేటర్ల యజమానులు ఈ మధ్య చాలా ప్లాన్లే చేశారు. సినిమా టిక్కెట్‌కి అయ్యే ఖర్చు కంటే ఎక్కువగా, అక్కడ దొరికే పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్, ఇతర ఆహార పదార్థాల ద్వారా సొమ్ము చేసుకోవాలని వారు […]

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్… సొంత సంస్థపై GST రైడ్స్, బుక్కైన బాహుబలి!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. టాప్ ప్రొడక్షన్ హౌస్ లో యూవీ క్రియేషన్స్ సంస్థ ఒకటి. కాగా ఇది మన బాహుబలికి చెందిన ప్రాపర్టీ అని చెలమందికి తెలిసే ఉంటుంది. కాగా ఈ సంస్థ మీద GST అధికారులు తాజగా రైడ్స్ జరిపారు. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాల్లో దుమారం చెలరేగింది. UV క్రియేషన్స్ సంస్థ పన్ను ఎగవేసినట్లు GST అధికారులు భావిస్తూ మంగళవారం ఉదయం నుంచి ఆ సంస్థ కార్యాలయాల […]

నైతికం, ఆర్థికం… ఈ రెండే టార్గెట్‌గా మోడీ కొత్త రాజకీయం…!

రాష్ట్రాల‌పై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కొత్త ఎత్తుగ‌డ‌తో ముందుకు సాగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోం ది. రాజ‌కీయంగా ప్రాంతీయ పార్టీల‌ను బ‌ల‌హీన ప‌ర‌చ‌డం.. ఆయా రాష్ట్రాల్లో తాము పాగా వేయ‌డం .. వంటి అంశంపై ప్ర‌ధానంగా దృష్టి పెట్టిన ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. అందుకే అప్పుల చేస్తున్నారంటూ.. కొత్త కొర‌డా ఒక‌టి ఝ‌ళిపించింది. వాస్త‌వానికి.. అప్పులు చేయ‌ని రాష్ట్రం ఈ దేశంలో లేనేలేదు. అయితే.. ఇది జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌.. ఆయా రాష్ట్రాలు అవ‌లంభిస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల ప్రాతిప‌దిక‌న […]

జీఎస్టీ దెబ్బ‌కు తెలంగాణ విల‌విల‌

జీఎస్టీ దెబ్బకు సామాన్యుడే కాదు.. సర్కారు కూడా హడలిపోతోంది. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ కారణంగా రాష్ట్ర బడ్జెట్ ఫిగర్స్ కూడా మారిపోతున్నాయన్న ఆందోళనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్ర‌శంసించారు. ఇప్పుడు లోక్‌స‌భ‌లో ఆ పార్టీ ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత జితేందర్ రెడ్డి… రాష్ట్రంపై జీఎస్టీ ఎఫెక్ట్‌ను వివ‌రించారు. దీనివ‌ల్ల తెలంగాణ న‌ష్ట‌పోతోంద‌ని వాపోయారు. ప్రభుత్వ పథకాలను జీఎస్టీ నుంచి మినహాయింపులు ఇవ్వాలన్నారు. జీఎస్టీ మీద ఇచ్చిన […]

జిఎస్‌టి నష్టం ఏపీ వాటా 4,700 కోట్లు!

జిఎస్‌టి అమలుతో ఎపికి రూ.4,700 కోట్లు నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఏకీకృత పన్ను విధానం దేశానికి, రాష్ట్రాలకు ప్రయోజనకరమని, కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలను జీఎస్‌టీ కౌన్సిల్‌ పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.  ఐదేళ్ల పాటు రూ. 23,500 కోట్ల నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని వీటో చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. రాష్ట్రాల అభిప్రాయాలను అలక్ష్యం చేయకుండా కేంద్రం న్యాయం చేయాలని […]

జీఎస్టీ ఎఫెక్ట్:తెలంగాణా నష్టం ఎంతో తెలుసా

అనుకున్నట్టే జీఎస్టీ బిల్లు రాజ్య సభలో ఏ అడ్డంకులు లేకుండానే పాస్ అయిపొయింది.అయితే ఇక్కడ ఈ బిల్లు ఎఫెక్ట్ వేరే రాష్ట్రాలపై ఎలా వున్నా హైదరాబాద్ అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న తెలంగాణా రాష్ట్రం మాత్రం ఈ బిల్లుతో ఏటా భారీగా నష్టపోనున్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుతో తెలంగాణ ఏటా రూ.5 వేల కోట్లకుపైగా నష్టపోనుంది.ఓ వైపు కేంద్రం ఐదేళ్లపాటు రాష్ట్రాలకొచ్చే నష్టాన్ని మేమె భరిస్తామని […]