సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా సక్సెస్ సాధించిన తర్వాత ఒక రేంజ్కు వచ్చిన తర్వాత స్టేజిపై వారు ఏది మాట్లాడాలన్నా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కారణం వాళ్లేది మాట్లాడిన అదో పెద్ద ఇష్యూ అవుతుంది. నెటింట సంచలనం సృష్టిస్తూంది. అందుకే ఏ మాట మాట్లాడాలన్నా చిన్న స్మైల్ తో సింపుల్ వర్డ్ తో తెల్చేస్తారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పై మాట్లాడిన మాటలను ఎలా ట్రోల్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం.
ఇలాంటి క్రమంలో టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు జనరల్ మీడియాలోనూ తెగ ట్రెండింగ్ గా మారుతున్నాయి. తాజాగా హీరో సూర్య నటించిన రిట్రో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై సందడి చేసిన విజయ్ దేవరకొండ.. తనదైన స్టైల్తో.. వే ఆఫ్ టాకింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జమ్ము కాశ్మీర్.. పాహల్గాంలో జరిగిన దాడులపై రియాక్ట్ అయ్యాడు. ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడే విధంగా ఆయన మాట్లాడిన మాటలతో వీడియో తెగ వైరల్ గా మారుతుంది.
ఇక విజయ్ దేవరకొండ మాటలన్నీ అక్షరాల నిజం అంటూ.. మమ్ముట్టి కామెంట్స్ చేశారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతున్న క్రమంలోనే నెటిజన్స్ కూడా దీనిపై రియాక్ట్ అవుతూ ఆ పాకిస్తాన్ వెధవలంతా ఇలానే తయారయ్యారని.. మంచి చెడు లేకుండా రెచ్చిపోతున్నారు.. ధైర్యంగా మన వాళ్ళని ఎదురుకోవడం రాక అమాయక ప్రజలను చంపుతూ దొంగ చాటుగా దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని.. సరైన ఎడ్యూకేషన్ లేక ఇలా పాకిస్తానీయులు టెర్రరిస్టులు మారిపోయారని నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ ఘటనపై ప్రతి ఒక్క ఇండియన్ విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. సిగ్గు సరం లేని పాకిస్తానీ టెర్రరిస్టులకు ఎడ్యుకేషన్ ఉంటే పాకిస్తాన్ ఎప్పుడో బాగుపడి ఉండేదని.. పాకిస్తాన్ వెధవ నా కొడుకులు ముందు వాళ్ళ పాలనను సరి చేసుకోవడంపై దృష్టి పెడితే బాగుంటుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. స్టేజిపై విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటల తాలూకా వీడియో తెగ వైరల్ గా మారుతుంది. నిజంగా విజయ్ దేవరకొండ గ్రేట్ అని.. ఇలాంటి సెన్సిటివ్ విషయాలను కూడా ఎంతో ఓపెన్ గా స్టేజిపై ధైర్యంగా మాట్లాడాడని.. అసలు ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ ను స్టేజ్ పై మాట్లాడాలని ఇంట్రెస్ట్ చూపించడమే గొప్ప అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.