ఆంధ్రప్రదేశ్ ప్రజా నాడి ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారు? ఈ సారి అధికారంలోకి ఎవరు వస్తారు? అంటే చెప్పడం కాస్త కష్టంగానే ఉంది. వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు జగన్ మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తారని అంటున్నారు. టిడిపికి అనుకూలంగా ఉన్నవారు..తమదే అధికారమని అంటున్నారు. అటు జనసేన వాళ్ళు ఏమో తామే కింగ్ మేకర్స్..పవన్ సిఎం అవుతారని చెబుతున్నారు. ఇలా ఏ పార్టీ వర్షన్..ఆ పార్టీకి ఉంది. మరి ప్రజల వర్షన్ ఎలా […]
Tag: Janasena
గోదావరి జిల్లాల్లో వైసీపీకి ప్లస్ చేస్తున్నారా?
టిడిపి-జనసేన కలిస్తే వైసీపీ మొదట నష్టపోయేది గోదావరి జిల్లాల్లోనే. ఇది కొందరు విశ్లేషకులు అంచనా. కానీ పొత్తు కరెక్ట్ గా సెట్ అయితేనే వైసీపీకి నష్టం. లేదంటే వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో టిడిపి-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి బాగా ప్లస్ అయింది. వైసీపీ 151 సీట్లు గెలిచింది..అందులో 50 సీట్లు కేవలం టిడిపి-జనసేన మధ్య ఓట్ల చీలిక వల్లే గెలిచింది. అయితే ఈ సారి అలాంటి పరిస్తితి ఉండకూడదని, వైసీపీని ఓడించాలని పవన్..టిడిపితో […]
పవన్తో ఆ వర్గం కలిసొస్తుందా? టీడీపీకి మైనస్.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కువకాలం రెండు వర్గాలే పాలించాయనే చెప్పాలి. మధ్యలో ఇతర వర్గాల వారు సిఎంలుగా పనిచేశారు. కానీ ఎక్కువకాలం కమ్మ, రెడ్డి నేతలదే అధికారం. ఇక ఇంతవరకు కాపు వర్గానికి పాలించే ఛాన్స్ దక్కలేదు. ఇతర నాయకత్వాల కింద కాపు నేతలు పనిచేశారు తప్ప..సొంతంగా అధికారంలోకి రాలేదు. ఇక చిరంజీవితో అధికారం దక్కుతుందని రాష్ట్రంలోని కాపు వర్గం భావించింది. కానీ అది విఫలమైంది. తర్వాత పవన్ పార్టీ పెట్టారు..2014లో టిడిపికి మద్ధతు ఇచ్చారు. 2019లో ఒంటరిగా […]
వైసీపీ గుర్తు ‘సైకిల్’..ఇదెక్కడి ట్విస్ట్.!
వైసీపీ గుర్తు సైకిల్..అదేంటి అది టిడిపి గుర్తు కదా..వైసీపీ గుర్తు ఫ్యాన్ కదా..అని అందరికీ తెలుసు. కానీ అందరికీ అంటే ఏపీలో ఓటర్లు మొత్తానికి కాదనే చెప్పాలి. ఎందుకంటే కొందరికి గుర్తులు తెలియడం లేదట. మన గుర్తు ఏది అని వైసీపీ నేతలు ప్రజలని అడుగుతుంటే సైకిల్ అని చెబుతున్నారట. అంటే ప్రజలకు వైసీపీ గుర్తుపై ఇంకా పూర్తి అవగాహన రాలేదని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. ఒక కార్యక్రమంలో మంత్రి..అక్కడ ఉన్న మహిళని మన […]
పొత్తుతో వైసీపీకి ప్లస్. బిగ్ రీజన్.!
టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయిన నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ ఉందా? పొత్తు వల్ల తమకు ఏమైనా డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నారా? అంటే అబ్బే అలాంటిదేమీ లేదని చెప్పవచ్చు. రెండు పార్టీలు కలిస్తే తమకే ఇంకా లాభమని చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి, తమకు లబ్ది చేకూరిన సంగతి వాస్తవమే అని, కానీ ఇప్పుడు కలిసి పోటీ చేసిన కూడా లాభం ఉందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. […]
ఈ సారికి ఆయనకు అవకాశం లేనట్లే… అంతే…!
ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. మరోవైపు తాము సింగిల్గా పోటీ చేస్తామని వైసీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అడుగులు వేస్తున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ములాఖత్ అయిన తర్వాత… టీడీపీ, జనసేన పార్టీల పొత్తును ఖరారు చేశారు పవన్ కల్యాణ్. దీంతో రెండు […]
టీడీపీ-జనసేన 90 టార్గెట్..అదే ప్లస్.!
టీడీపీ-జనసేన కలిస్తే..రానున్న ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకుంటాయా? అంటే ఆ రెండు పార్టీ శ్రేణులు అదే ధీమాలో ఉన్నాయి. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు భారీగా చీలిపోయి వైసీపీకి లబ్ది చేకూరిన మాట వాస్తవం. ఒకవేళ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీ గెలిచేది ఏమో గాని..కాకపోతే వైసీపీకి 151 సీట్లు వచ్చేవి కాదని చెప్పవచ్చు. దాదాపు జనసేన 40-50 సీట్లలో ఓట్లు భారీగా చీల్చింది. అంటే ఆయా సీట్లలో టిడిపిపై […]
జనసేన చాలు..బీజేపీతో వద్దు..!
మొత్తానికి టీడీపీ-జనసేన పొత్తు అధికారికంగా తేలిపోయింది. ఇంతకాలం పొత్తు ఉంటుందా? ఉండదా? అనే డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. తాజాగా స్కిల్ కేసులో రాజమండ్రి సెంటర్ జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుని పవన్ కల్యాణ్, లోకేష్, బాలకృష్ణ వెళ్ళి కలిశారు. అనంతరం జైలు నుంచి బయటకొచ్చాక పవన్ ప్రెస్ తో మాట్లాడుతూ..ఇంతకాలం పొత్తుపై నిర్ణయం తీసుకోలేదని, పలుమార్లు కలిసిన ప్రజా సమస్యలపై మాట్లాడుకున్నాం తప్ప..పొత్తుల గురించి మాట్లాడలేదని చెప్పిన పవన్..ఇకపై వైసీపీ అరాచక […]
“నన్ను ఏం పీకలేరు ‘బ్రో'”.. కరెక్ట్ టైంలో కొట్టిన పవన్ కళ్యాణ్ ..!!
ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ముందుకు వెళ్తున్నాయో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారో.. అప్పటినుంచి ఏపీ రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతూ వస్తున్నాయి. కాగా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులు ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు ఆఫీసర్లు . అంతేకాదు ఆయనను రాజమండ్రిలోని మహేంద్రవరం జైల్లో ఉంచారు. కాగా ఈ క్రమంలోని ఆయనను […]