కుప్పం పంచాయితీ…బాబుకు వైసీపీనే ప్లస్!

అవును వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు భయం పట్టుకుంది…వరుసగా పంచాయితీ, పరిషత్..ఆఖరికి టీడీపీ కంచుకోటగా ఉండే కుప్పం మున్సిపాలిటీలో సైతం వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది…ఇలా వైసీపీ వరుసగా సత్తా చాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో గెలవాలని చూస్తుంది. అయితే ఇలా వైసీపీ విజయాలు..వరుసగా ఏడు సార్లు విజయం సాధించిన బాబుని భయపెట్టాయి. అసలు నామినేషన్ వేయడానికే వెళ్లని బాబు…రెండు నెలలకొకసారి కుప్పం వెళ్ళేలా చేశాయి. ఇక ఈ సీన్ చూసి వైసీపీ నేతలు సెటైర్లు […]

కొడాలి లాజిక్: తారక్‌తో జగన్‌కే ప్లస్?

గత మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా-సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ భేటీ చుట్టూ రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ భేటీపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. కేవలం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటన నచ్చి…ఎన్టీఆర్‌ని షా అభినందించడానికే భేటీ అయ్యారని బీజేపీ, టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామ్ చరణ్ కూడా ఉన్నారు…అలాగే దర్శకుడు రాజమౌళి ఉన్నారు..మరి వాళ్ళని ఎందుక ప్రశంసించలేదని టీఆర్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ ఎవరి […]

మంత్రుల తెలివి..జగన్‌కే డేంజర్ ?

ఏపీలో మంత్రులు…తమ తమ శాఖలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియడం లేదు గాని…ప్రతిరోజూ మీడియా ముందుకొచ్చి…చంద్రబాబు, పవన్‌లపై విమర్శలు చేయడం మాత్రం తెలుస్తోంది. మంత్రులు అంటే ప్రతిపక్ష నాయకులని తిట్టడానికే ఉన్నారా? అనే డౌట్ వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో మంత్రులు టార్గెట్ కేవలం..టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోకూడదనే కాన్సెప్ట్‌లోనే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకుండా చేయడానికి బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే కొందరు మంత్రులు ప్రత్యేకంగా పవన్‌ని టార్గెట్ చేసి […]

బాబు ఫిక్స్: ఆ ఇంచార్జ్‌లు అవుట్..?

టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే…పార్టీలో భారీ మార్పులు జరగాల్సిందే…పనిచేస్తున్నట్లు హడావిడి చేస్తున్న నేతలలని పక్కన పెట్టాల్సిందే…అలాగే గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇవ్వాలి. ముఖ్యంగా యువతకు పెద్ద సంఖ్యలో సీట్లు ఇస్తే వైసీపీని ఢీకొట్టడం సాధ్యమవుతుంది. ఇప్పుడు అదే దిశగా అధినేత చంద్రబాబు సైతం ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఏదో మొహమాటం కొద్ది నేతలకు ఛాన్స్ ఇస్తే…టీడీపీకే నష్టం జరిగేలా ఉంది. ఈ సారి పనిచేయని నేతలని ఏ మాత్రం ఉపేక్షించే అవకాశం కనిపించడం లేదు. ఇటీవల చంద్రబాబు వరుసపెట్టి […]

పవన్..బ్యాలన్స్ అవ్వట్లేదే..!

ఏపీలో పవన్ టార్గెట్ ఒక్కటే అది…జగన్‌ని గద్దె దించడం…నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం రాకుండా చేయాలనేది పవన్ లక్ష్యం. అందుకే వైసీపీ విముక్త ఏపీ అనే నినాదంతో పవన్ పనిచేయడం మొదలుపెట్టారు. అయితే జగన్‌ని ఓడించడం పవన్ వల్ల అవుతుందా? అంటే ఏ మాత్రం డౌట్ లేకుండా అవ్వదు అని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్‌కు బలం చాలా తక్కువ…ఇప్పుడు ఏపీలో జగన్‌కు 50 శాతం బలం ఉంటే…పవన్‌కు 10 శాతం కూడా లేని పరిస్తితి. మరి అలాంటప్పుడు పవన్…వైసీపీ […]

తారక్‌కు టైమ్ ఉంది…!

రెండు తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్-కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల భేటీపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కేవలం సినిమాలో నటన నచ్చి ఎన్టీఆర్‌ని షా కలవలేదని, రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసమే కలిశారని ప్రచారం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసుకోవడం కోసం ఎన్టీఆర్‌ని కలిశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేవలం సినిమాలో నటన నచ్చి అభినందించడానికే షా..ఎన్టీఆర్‌ని కలిశారని ఇందులో వేరే రాజకీయ కోణం లేదని బీజేపీ, టీడీపీ […]

సోము ప్రకంపనలు..ఆ ట్విస్ట్ ఏంటి?

ఏపీలో బీజేపీకి పెద్ద సీన్ లేదనే సంగతి తెలిసిందే…ఇక్కడ కనీసం ఒక్క సీటు కాదు కదా…ఒక్కశాతం ఓట్లు తెచ్చుకోవడం గొప్పే. అయితే జనసేనతో పొత్తు పెట్టుకుని ఏదొకవిధంగా బీజేపీ బండి లాగిస్తూ వస్తుంది. కానీ ఎంత చేసిన ఏపీలో బీజేపీ ఎదగడం లేదు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని బీజేపీపై ఏపీ ప్రజలు కాస్త కోపంగానే ఉన్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అటు చంద్రబాబు […]

మూడో శక్తి..ఆ పనిచేయాలిగా పవన్..!

ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం రావాలని, వైసీపీ, టీడీపీలకు ధీటుగా మూడో రాజకీయ శక్తిగా ఎదగాలని పవన్ కల్యాణ్ గట్టిగానే కోరుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యం మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అంతా అనుకున్నారని, కానీ వైఎస్సార్ ఫ్యామిలీ కోవర్టులు వల్ల ప్రజారాజ్యం క్లోజ్ అయిందని, కానీ జనసేనని అలా చేయమని పవన్ అంటున్నారు. అయితే 2009లోప ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి నష్టం జరిగి ఓడిపోయిందని, ఆ తప్పుని సరిచేసేందుకే 2014లో టీడీపీకి మద్ధతు ఇచ్చామని, మోదీ […]

షా ఎఫెక్ట్: తారక్ కోసం బాబు..?

ఏదేమైనా గాని కేంద్ర మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అవ్వడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన అమిత్ షా అనూహ్యంగా తన షెడ్యూల్‌ని మార్చుకుని ఎన్టీఆర్‌తో భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. మునుగోడు సభకు వెళ్లకముందే…ఎన్టీఆర్‌ని డిన్నర్‌కు ఆహ్వానించారనే వార్తా….మీడియాలో హల్చల్ చేసింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యి…అమిత్ షా…ఎన్టీఆర్‌తో భేటీ అవ్వాలని డిసైడ్ అయ్యారని కథనాలు వచ్చాయి. అదే సమయంలో రాజకీయ పరమైన […]