నెల్లూరు తమ్ముళ్లకే బాబు షాక్?

ఏదేమైనా ఈ సారి ఖచ్చితంగా అధికారం దక్కించుకోవాలనే కసితో పనిచేస్తున్న చంద్రబాబు…ఆ దిశగానే దూకుడుగా రాజకీయం చేస్తూ..అధికార వైసీపీపై గట్టిగా పోరాడుతున్నారు. ఇక ఎవరైతే అధికార పార్టీపై పోరాటం చేయకుండా, అప్పుడప్పుడు నియోజకవర్గాలకు వచ్చి పనిచేసే నేతలకు తాజాగా బాబు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఎప్పుడూలేని విధంగా నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇంచార్జ్‌లు ఖచ్చితంగా నెలకు 20 రోజులు నియోజకవర్గంలో పనిచేయాలని సూచించారు. అలా పనిచేయని వారిని మొహమాటం లేకుండా తీసి పక్కన పెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చారు. […]

కడపపై బాబు ఫోకస్…ఆ సీట్లు ఫిక్స్?

చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో వైసీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే…ఇక్కడ పూర్తి ఆధిక్యం వైసీపీకే ఉంది. ఆఖరికి చంద్రబాబు కంచుకోట అయిన కుప్పంని సైతం గెలుచుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్తితుల్లో చంద్రబాబు కూడా రివర్స్ ఎటాక్ చేస్తున్నారు…జగన్ సొంత జిల్లా కడపపై ఫోకస్ పెడుతున్నారు. మామూలుగా కడప అంటే వైసీపీ అడ్డా…ఇక్కడ టీడీపీ గెలుపు చాలా కష్టమైన విషయం. కానీ ఈ సారి ఎలాగైనా కడపలో మూడు, నాలుగు సీట్లు గెలుచుకోవడం, అలాగే […]

నీలి మీడియా: బాబు ఫస్ట్ టైమ్?

మొత్తానికైతే వయసు మీద పడుతున్న కొద్ది…చంద్రబాబు ఇంకా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు..2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బాబు పనిచేస్తున్నారు. నిత్యం అధికార వైసీపీపై పోరాటం చేస్తూనే…ఎప్పటికప్పుడు పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అటు టీడీపీ నేతలని సైతం ఫీల్డ్‌లో యాక్టివ్ గా ఉండేలా చూసుకుంటున్నారు. అలా అని సరిగ్గా పనిచేయకపోతే ఆ నేతలని తప్పించి..వేరే నేతలకు బాధ్యతలు అప్పగిస్తామని చెప్పేస్తున్నారు. అంటే నెక్స్ట్ అధికారంలోకి రావడం అనేది బాబుకు ఎంత ముఖ్యమో బాగా […]

మారిన బాబు..జగన్ బాటలోనే?

సాధారణంగా చంద్రబాబు…పెద్ద సీనియర్ లీడర్ దగ్గర నుంచి…చిన్న స్థాయి నేత వరకు..అందరినీ ఒకే మాదిరిగా చూస్తూ ఉంటారు..అలాగే ఏమైనా తప్పులు జరిగినా సరే నాయకులని మందలించే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఎవరిని ఏమంటే ఏ ఇబ్బంది వస్తుందని చెప్పి…కాస్త సున్నితంగానే మందలిస్తారు తప్ప..ఎప్పుడు సొంత నేతల మీద ఫైర్ అవ్వరు. కానీ ఇటీవల కాలంలో బాబులో చాలా మార్పు కనిపిస్తోంది…తాను అధికార వైసీపీపై ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారో తెలిసిందే. నెక్స్ట్ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కష్టపడుతున్నారు…నెక్స్ట్ […]

కుప్పం వైసీపీదే..టీడీపీ సవాల్..?

గత కొన్ని రోజులుగా కుప్పం చుట్టూనే రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే…చంద్రబాబు కంచుకోటగా ఉన్న కుప్పంని కైవసం చేసుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది…అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం నడిపిస్తున్నారు. అక్కడ వైసీపీ బలం పెంచడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అనుకున్నట్లుగానే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచేశారు..అలాగే కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. దీంతో కుప్పం అసెంబ్లీని సైతం గెలుచుకుంటామని, ఎనిమిదో సారి చంద్రబాబుని […]

పవన్-బాబు…వాళ్ళకు భలే హ్యాండ్ ఇచ్చారే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల ఉనికి ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే…ఒకప్పుడు ప్రజా పోరాటాలు చేస్తూ…రాజకీయంగా కూడా బలంగా ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సీటు కూడా గెలుచుకోలేని స్థ్తితిలో ఉన్నారు. పైగా కమ్యూనిస్టులని ఎవరికి వారు అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారు. ఏపీలో కమ్యూనిస్టుల పరిస్తితి మరీ దారుణంగా ఉంది. మొదట్లో ఉమ్మడి ఏపీలో సి‌పి‌ఐ, సి‌పి‌ఎం పార్టీలు టీడీపీతో పొత్తులో పోటీ చేసి కొన్ని సీట్లలో గెలిచేవి. 2004లో కాంగ్రెస్, మళ్ళీ […]

సర్వేలు వచ్చిన బాబు పట్టించుకోవట్లేదే!

ఇటీవల పలు నేషనల్ సర్వేలు ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పిన విషయం తెలిసిందే…ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని జాతీయ మీడియా సర్వేల్లో తేలింది. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల్లో ఆ మీడియా సంస్థలు సర్వేలు చేశాయి. ఇండియా టీవీ సర్వే ప్రకారం…వైసీపీకి 19 ఎంపీ సీట్లు, టీడీపీకి 6, ఇండియా టుడే సర్వే ప్రకారం…వైసీపీకి 18, టీడీపీకి 7, టైమ్స్ నౌ ప్రకారం…వైసీపీ 17-23 సీట్లు గెలుచుకోవచ్చని చెప్పింది. ఓవరాల్ గా చూస్తుంటే […]

ఎన్టీఆర్ ‘టీడీపీ’..కొడాలి జోస్యం!

ఎప్పుడైతే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారో…అప్పటినుంచి కొడాలి నాని సరికొత్త జోస్యం చెబుతూనే వస్తున్నారు. షా-ఎన్టీఆర్ భేటీ విషయంలో మొదట అనేక రకాల చర్చలు నడిచాయి. బీజేపీకి తారక్ మద్ధతు అని, తారక్ ద్వారా టీడీపీ శ్రేణుల మద్ధతు బీజేపీ తీసుకునేందుకు చూస్తుందని..ఇలా రకరకాల చర్చలు నడిచాయి. అయితే మొదట్లోనే ఇదంతా..తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడటం లేదు. కానీ కొడాలి నాని మాత్రం ప్రతిరోజూ దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. […]

కుప్పం కొట్లాట..డ్యామేజ్ ఎవరికి?

సాధారణంగా కుప్పం నియోజకవర్గం పెద్దగా హైలైట్ కాదు…ఏదో రాష్ట్రం చివరిన ఉండే కుప్పంలో రాజకీయంగా గొడవలు జరిగినట్లు ఎప్పుడు మీడియాలో రాలేదు. అది బాబు…సొంత స్థానమని, అక్కడ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని, అలాగే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు గురించే మీడియాలో వచ్చేవి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్కడ రాజకీయం మారిపోయింది. ఎలాగైనా కుప్పంని కైవసం చేసుకోవాలనే దిశగా వైసీపీ రాజకీయం మొదలుపెట్టింది…పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు దూకుడుగా […]