ముందస్తు వదలని బాబు..జగన్ ప్లాన్ అదే.!

ముందస్తు ఎన్నికల అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వదలడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత నుంచి బాబు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. జగన్ ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని, టీడీపీ శ్రేణులు రెడీగా ఉండాలని ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారు. అయినా బాబు వర్షన్ ముందస్తుపైనే ఉంది. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, […]

బాబుకు సీటు ఫిక్స్ చేసిన పెద్దిరెడ్డి..కుప్పం వదిలేసినట్లే!

టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పంపై వైసీపీ ఏ స్థాయిలో ఫోకస్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంలో బాబుని దెబ్బతీయడమే లక్ష్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేస్తూ వస్తున్నారు. అక్కడ బెదిరింపులతోనో..పథకాలు పోతాయని భయం తెప్పించడమో..లేక పలు రకాలుగా అధికార బలాన్ని ఉపయోగించుకుని..కుప్పంలో కొంతమంది టీడీపీ శ్రేణులని వైసీపీ వైపుకు తీసుకొచ్చారు. అలాగే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్‌గా గెలిచారు..కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. అయితే […]

బాబు కొత్త నినాదం..’బై బై బాబు’లా క్లిక్ అవుతుందా!

రాజకీయాల్లో ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి పార్టీలు రకరకాల వ్యూహాలతో వస్తాయి. సరికొత్త నినాదాలతో ప్రజల్లోకి వెళ్తారు. అవి క్లిక్ అయితే పార్టీలకు బాగా అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు అలాంటి నినాదాలతోనే  టీడీపీ ముందుకెళుతుంది. ఇప్పటికే బాదుడేబాదుడు కార్యక్రమం ద్వారా జనాల్లోకి వెళ్లారు. ఇప్పుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంతో ముందుకెళుతున్నారు. అంటే జగన్ వచ్చాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, అసలు ఇదేం ఖర్మ అనుకుంటున్నారనే కాన్సెప్ట్‌తో పనిచేస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాలు బాగానే […]

బీసీ జపం..జగన్ సక్సెస్ అయినట్లేనా.!

అధికార వైసీపీ ఇటీవల బీసీల జపం ఎక్కువ చేస్తుంది..వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఇప్పటినుంచే కులాల వారీగా రాజకీయం చేయడం మొదలుపెట్టింది. ప్రతి వర్గం టీడీపీకి యాంటీగా మారడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే అత్యధిక ఓట్లు ఉన్న బీసీ కులాలని టార్గెట్ చేశారు. తాజాగా జయహో బీసీ సభని కూడా నిర్వహించారు. అయితే ఈ సభ  ద్వారా..బీసీలకు తామే ఎక్కువ చేశామని, చంద్రబాబు ఏమి చేయలేదని, బాబు బీసీలకు అన్యాయం చేశారని జగన్ చెప్పుకొచ్చారు. బీసీలంటే […]

వెస్ట్‌లో బాబు సత్తా..టీడీపీకి కలిసోచ్చేనా!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే టీడీపీ కంచుకోట అనే సంగతి తెలిసిందే..ఇక్కడ పార్టీకి గట్టి బలం ఉంది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఉన్నారు..అయితే గత ఎన్నికల్లో నాయకులు వ్యతిరేకత తెచ్చుకోవడం వల్ల టీడీపీకి దెబ్బ పడింది. కానీ నిదానంగా వెస్ట్ లో సీన్ మారుతూ వస్తుంది. వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంటే..టీడీపీ బలపడుతుంది. ఇక టీడీపీ బలం పెరుగుతుందనే దానికి ఉదాహరణ..తాజాగా చంద్రబాబు పర్యటనకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టడమే. ఈ మధ్య కాలంలో బాబుకు జనం […]

బాబు రాకతో..ఆ నియోజకవర్గాల్లో దశ మారేనా!

మొత్తానికి చంద్రబాబుకు ఆదరణ పెరిగినట్లు కనిపిస్తోంది…కొంతకాలం నుంచి బాబు పర్యటనలకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయన 40 ఏళ్ల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నారు..ఆయన గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన జిల్లాలకు వస్తుంటే మళ్ళీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో బాబు పర్యటనలకు జనం నుంచి మంచి స్పందన వస్తుంది. సాధారణంగానే అధినేత వస్తున్నారంటే నేతలు తమ పార్టీ శ్రేణులని తరలిస్తారు. అయితే పార్టీ శ్రేణులే కాదు..అక్కడ ఉన్న […]

లైన్‌లోకి వచ్చిన బాబు..వెస్ట్‌లో టీడీపీ సత్తా..!

ఈ మధ్య చంద్రబాబు పర్యటనలకు జనం మద్ధతు బాగా వస్తుంది..మరి ఎవరైనా పార్టీ అధినేతలు వస్తే.. నేతలు జనాలని తరలించే పనిలో ఉంటారు. అటు జగన్‌కైనా, ఇటు బాబుకైనా..అయితే ఎంత జనాలని తరలించిన వారు ఎక్కువ గంటలు వెయిట్ చేయడం..స్పీచ్ అయ్యేవరకు ఉండటం కష్టమైన పని. ఈ మధ్య జగన్ సభల్లో జనం మధ్యలోనే వెళ్లిపోవడం చూస్తున్నారు. కానీ చంద్రబాబు రోడ్ షోల్లో పరిస్తితి భిన్నంగా ఉంది. పర్యటన ఆలస్యంగా నడిచిన సరే..బాబు కోసం టీడీపీ శ్రేణులు […]

గుడివాడకు బాబు..కొడాలికి రిస్క్ పెరుగుతుందా?

బాదుడేబాదుడు, ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి అంటూ సరికొత్త కార్యక్రమాలతో టీడీపీ ప్రజల్లోకి వెళుతుంది..అభివృద్ధి లేకుండా అరాచక పాలన చేస్తూ..ప్రజలపై పన్నుల భారం పెంచి, ప్రజలని జగన్ ప్రభుత్వం నిండా ముంచేసిందని టీడీపీ పోరాటాలు చేస్తుంది. ఇప్పటికే బాదుడేబాదుడు పేరిట టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్ళుతున్నారు. అటు చంద్రబాబు సైతం రోడ్ షోలు, బహిరంగ సభలతో జనంలోకి వెళుతున్నారు. ఆ మధ్య ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పర్యటించారు. బాబు పర్యటనలకు ప్రజల నుంచి […]

టీడీపీలోకి సూరి..పరిటాల శ్రీరామ్‌కు షాక్ రెడీ..?

వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పరిటాల శ్రీరామ్ ఎప్పటినుంచో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నారు. అటు రాప్తాడులో తన తల్లి సునీతమ్మ పోటీ చేయనున్నారు. ఇలా పరిటాల ఫ్యామిలీ రెండు సీట్లలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే చంద్రబాబు..రాప్తాడు సీటు క్లారిటీ ఇచ్చారు గాని..ధర్మవరం సీటు క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ వరదాపురం సూరికి సీటు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సూరి..బీజేపీలోకి వెళ్లారు. అయితే […]