పొత్తులో ఎత్తులు..టీడీపీ మునిగేది అక్కడే.!

ఏదో అనుకుంటే..ఇంకేదో జరిగేలా ఉంది..టి‌డి‌పి పొత్తుల కోసం ముందుకెళ్లడం. ఏపీలో జగన్‌ని ఓడించి అధికారం దక్కించుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. కానీ ఎక్కడ కూడా టి‌డి‌పికి బలపడే అవకాశం దక్కడం లేదు. కొద్దో గొప్పో బలపడిన వైసీపీని దాటలేని పరిస్తితి. ఈ నేపథ్యంలో చంద్రబాబు..పొత్తుల కోసం చూస్తున్నారు. ఇప్పటికే పవన్ తో కలిసి ముందుకెళుతున్నారు. అధికారికంగా పొత్తు ఖరారు కాలేదు..కానీ దాదాపు జనసేన-టి‌డి‌పి పొత్తు ఫిక్స్ అని చెప్పవచ్చు. దీని వల్ల ఓట్లు చీలకుండా వైసీపీకి చెక్ […]

మహిళా ఓటుపై ఫోకస్..బాబుని నమ్ముతారా?

మహిళలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది..అందులో ఎలాటి డౌట్ లేదు. మన దేశంలో మహిళా శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక రాజకీయాల్లో వారి ప్రభావం ఏంటి అనేది చెప్పుకోనక్కర్లేదు. వారు తల్చుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి. అందుకే ఏ నాయకుడైన మహిళా ఓటు బ్యాంకుపైనే ఫోకస్ పెడతారు. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మహిళా ఓటు బ్యాంకుపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో మహిళలు జగన్‌కు పెద్ద ఎత్తున మద్ధతు పలికారు. దాంతో […]

జగన్‌కు జనం మద్ధతు..పొత్తు ఉన్నా సరే.!

ఏపీలో ప్రజలు మళ్ళీ జగన్ వైపే చూస్తున్నారా? సంక్షేమ పథకాలని అందిస్తూ..అండగా ఉంటున్న జగన్‌కు జనం మళ్ళీ అండగా ఉండాలని అనుకుంటున్నారా? అంటే మెజారిటీ సర్వేలు అవుననే అంటున్నాయి. మళ్ళీ ప్రజలు జగన్‌కే ఓటు వేయాలని చూస్తున్నారు. జగన్‌ని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఇక జగన్‌ని గద్దె దించి అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తున్న చంద్రబాబుకు ఈ సారి కూడా నిరాశ తప్పదని తెలుస్తోంది. ఆఖరికి పవన్ తో కలిసి పొత్తులో వచ్చిన జగన్‌ని ఓడించడం అసాధ్యమని […]

లోకేష్ యువగళం టీడీపీకి కలిసిరావడం లేదా?

200 రోజులు..దాదాపు 2700 కిలోమీటర్లు పైనే లోకేష్ పాదయాత్ర చేశారు..రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు..నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. పోలవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర నడుస్తోంది. ఇక్కడే 200 రోజులు పూర్తి చేసుకున్నారు. మరి ఈ 200 రోజుల పాదయాత్రతో టి‌డి‌పికి ఏమైనా కలిసొచ్చిందా? అంటే పెద్దగా కలిసి రాలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే లోకేష్ పాదయాత్ర మొదట అనుకున్న విధంగా విజయవంతంగా కొనసాగలేదు. […]

రామ్మోహన్‌పై ధర్మాన బ్రదర్స్ డౌటే?

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో శ్రీకాకుళం పార్లమెంట్ కూడా ఒకటి. ఇక్కడ మంచి విజయాలే సాధించింది. గత రెండు ఎన్నికల నుంచి ఇక్కడ టి‌డి‌పి నుంచి రామ్మోహన్ నాయుడు గెలుస్తూ వస్తున్నారు. ప్రజల పక్షాన పార్లమెంట్ లో బలమైన గళం వినిపిస్తారు కాబట్టే..ఈయనకు ప్రజా మద్దతు ఎక్కువ. ఇంకా రామ్మోహన్‌ని ఓడించడానికి వైసీపీ గట్టిగానే కష్టపడుతుంది. అయితే ఇంతవరకు ఆయనపై సరైన ప్రత్యర్ధిని పెట్టలేదు. గత రెండు ఎన్నికల్లో అభ్యర్ధులని మార్చారు అయినా ప్రయోజనం లేదు. రామ్మోహన్‌కు చెక్ […]

ఇక్కడ చిన్ని..అక్కడ నాని..టీడీపీలో ఏం జరుగుతోంది?

తెలుగుదేశం పార్టీలో కేశినేని బ్రదర్స్ వ్యవహారం అంతు చిక్కకుండా ఉంది. ఇటు ఎంపీ కేశినేని నాని, అటు టి‌డి‌పి నేత కేశినేని చిన్ని సీటు కోసం పోటీ పడుతున్నారా? లేక వారిద్దరు టి‌డి‌పి శ్రేణులని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అనేది తెలియడం లేదు. విజయవాడ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన నాని..అక్కడ ఉన్న టి‌డి‌పి లోకల్ లీడర్లతో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. అందుకే లోకల్ గా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం లేదు. సొంతంగా కార్యక్రమాలు […]

కాంగ్రెస్‌లోకి తుమ్మల..షర్మిలకి నో క్లారిటీ?

బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధులని కే‌సి‌ఆర్ ప్రకటించడంతో..ఆ పార్టీలో సీట్లు దక్కని సీనియర్ నేతలు తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే కొందరు నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. మరి కొందరు అదే దిశగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పొజిషన్ ఏంటి అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. గతంలో టి‌డి‌పిలో ఉండగా తిరుగులేని నేతగా ఉన్న ఈయనకు బి‌ఆర్‌ఎస్ లో అనుకున్న మేర […]

బీజేపీతో బాబు..పురందేశ్వరి కష్టం..వారికి అంతా తెలుసా?

బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో బి‌జే‌పి మద్ధతు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార బలం లేకపోతే..ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని తట్టుకోవడం కష్టమనే పరిస్తితి. ఈ నేపథ్యంలోనే బాబు ఎలాగైనా బి‌జే‌పికి దగ్గర అవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే తన కోవర్టుల ద్వారా బాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అటు పవన్‌ని సైతం ఈ విషయంలో బాగానే వాడుతున్నారు. పవన్ ద్వారా బి‌జే‌పికి దగ్గరవ్వాలని చూస్తున్నారు. […]

నగరిలో ఆగని పోరు..రోజా తగ్గడం లేదా?

అధికార వైసీపీలో పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా చోట్ల ఆ పోరుకు చెక్ పెట్టడానికి వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తూనే ఉంది. అయితే కొన్ని చోట్ల నేతలు సెట్ అవుతున్నారు..కానీ కొన్ని చోట్ల అవ్వడం లేదు. ఇదే క్రమంలో నగరి నియోజకవర్గంలో జరిగే ఆధిపత్య పోరుకు బ్రేకులు పడేలా లేవు. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజాకు కొందరు వైసీపీ నేతలు యాంటీగా ఉన్నారు. ఎప్పటినుంచో రోజాకు […]