మునుగోడు రాజ‌కీయం మారిందా… ఆ పార్టీకి భారీ న‌ష్టం త‌ప్ప‌దా ..!

ఎమ్మెల్యే రాజ‌గోపాల రెడ్డి రాజీనామాతో మునుగోడు కాంగ్రెస్ ఖాళీ అయిన‌ట్లేనా..? ఇక అక్క‌డ ఆ పార్టీ పుంజుకోవ‌డం అసాధ్య‌మేనా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. క్యాడ‌ర్ ఉన్నా నేత‌లు హ్యాండివ్వ‌డంతో ఆ లోటును ఇప్ప‌ట్లో పూడ్చ‌డం క‌ష్ట‌మేన‌నే అభిప్రాయాలు ఆ పార్టీ నేత‌లే వెలిబుచ్చుతున్నారు. రాజ‌గోపాల రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానంపై గ‌త మూడేళ్ల నుంచీ అసంతృప్తిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆ పార్టీలో త‌న‌కు, త‌న కుటుంబానికి స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని.. త‌మ‌ను అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని ఆవేద‌న […]

మోడీతో గ్యాప్.. జ‌గ‌న్‌కు మంచిదేనా..?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌తి ఒక్క‌రిలోనూ .. ఇలాంటి సందేహ‌మే క‌లుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త మూడేళ్లుగా వైసీపీ ప్ర‌భుత్వం.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌.. కేంద్రంలోని బీజేపికిఅన్ని విధాలా స‌హ‌కారం అందిస్తున్నారు. కేంద్రం ఏం అడిగినా.. ఆయ‌న చేస్తున్నారు. ఏది కావాల‌న్నా ఇస్తున్నారు. రాజ్య‌స‌భ సీటు ఇచ్చారు. రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటేస్తున్నారు. కేంద్రం తీసుకున్న అన్ని నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థించారు. ఎప్పుడు ఆప‌ద‌లో ఉంటే.. అప్పుడు.. మేమున్నామంటూ.. భ‌రోసా ఇచ్చారు. అయితే.. ఇప్పుడు అదే […]

సీట్లు ఫిక్స్ చేస్తున్న జగన్…?

నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారు…ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న జగన్…ఇకపై పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు…అలాగే ఇంకా జనం మద్ధతు పెంచుకుని, ఈ సారి మరిన్ని ఎక్కువ సీట్లు గెలవాలని వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలని ఆదేశిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు అంతా గడప గడపకు వెళ్లాలని జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే జగన్ సైతం జనంలోనే తిరగడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఈ మధ్య వరుసపెట్టి నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలతో […]

జ‌గ‌న్‌కు యాంటీగా అనుకూల మీడియా…!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలకు అనుకూలమైన మీడియా సంస్థలు ఉన్నాయనే సంగతి తెలిసిందే..ఎవరికి వారికి మీడియా సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఏపీలో ఉన్న అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీకి సెపరేట్ గా అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి. వీటి పని ఒకటే..ఎవరికి వారికి భజన చేయడం..ప్రత్యర్ధులని నెగిటివ్ చేయడం..ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా పని వచ్చి…చంద్రబాబుని పైకి లేపడం…జగన్ ని నెగిటివ్ చేయడం..ఇక వైసీపీ అనుకూల మీడియా వచ్చి..జగన్ ని పైకి లేపడం…బాబుపై విమర్శలు చేయడం. […]

సోము 2.O: బాబుపై ప్రేమ!

సోము వీర్రాజు..ఏపీ బీజేపీ అధ్యక్షుడు అనే సంగతి అందరికీ తెలిసిందే…పేరుకు బీజేపీ అధ్యక్షుడు అయినా సరే ఈయన పూర్తిగా జగన్ కు అనుకూలంగా నడిచే నాయకుడు అనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు..సోముపై ఎప్పుడు ఫైర్ అవుతూ ఉంటాయి…సోము..జగన్ మనిషి అని విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శలకు తగ్గట్టుగానే సోము రాజకీయం ఉండేది…ఆయన ఎప్పుడు చంద్రబాబుపైనే విమర్శలు చేస్తారు తప్ప..జగన్ పై పెద్దగా విమర్శలు చేయరు. పైగా జగన్ అధికారంలోకి వచ్చాక కూడా సోము..బాబుపైనే విమర్శలు […]

నిమ్మల బలం పెంచుతున్న ‘ఫ్యాన్స్’..!

వైసీపీ అధికారంలో ఉండటం వల్ల…ఆ పార్టీకి చెందిన నేతలు గాని, ఎమ్మెల్యేలు గాని అధికార బలం వల్ల స్ట్రాంగ్ గా కనిపించవచ్చు..కానీ అధికారంలో లేకపోయినా సరే బలమైన నాయకులు టీడీపీలో కూడా ఉన్నారు. అలా టీడీపీలో ఉన్న బలమైన నేతల్లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. పార్టీ బలంతో పాటు సొంత ఇమేజ్ ఎక్కువ ఉన్న నిమ్మల…గత రెండు ఎన్నికల్లో వరుసగా పాలకొల్లులో గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ గాలిని సైతం […]

రేవంత్ రూటే సెపరేట్…!

తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక అంశం…ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు…రేపో మాపో స్పీకర్ కు రాజీనామా అందించి…ఆమోదింపజేసుకుని, బీజేపీలో చేరనున్నారు..దీంతో మునుగోడు స్థానానికి ఉపఎన్నిక రానుంది. ఇక ఈ ఉపఎన్నికలో బీజేపీ తరుపున కోమటిరెడ్డి బరిలో దిగడం ఖాయం…అయితే మునుగోడులో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు…కేవలం కోమటిరెడ్డి […]

శ్రీకృష్ణకు మళ్ళీ తిరుగులేదా?

25కి 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకోస్తానని జగన్…గత ఎన్నికల ముందు చెప్పిన విషయం తెలిసిందే…అయితే జగన్ మాట నమ్మి ప్రజలు 22 మంది ఎంపీలని గెలిపించారు. కానీ కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రావడంతో…మనం ఇంకా ఏమి చేయలేమని జగన్ ముందే చేతులెత్తేశారు. అయితే జగన్ చేతులెత్తేసిన ఎంపీలు ఏదొక విధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతారని? ప్రజలు అనుకున్నారు..కానీ వైసీపీ ఎంపీలు…పెద్దగా రాష్ట్రం కోసం పార్లమెంట్ లో పోరాడిన […]

‘డబ్బు ఉంటేనే’..టీడీపీ కొత్త ఫార్ములా?

నెక్స్ట్ ఏపీ ఎన్నికలు పూర్తిగా డబ్బుమయం కానున్నాయి…ఎన్నికల్లో ఒక్కో అభ్యర్ధి వందల కోట్లు ఖర్చు పెట్టేలా ఉన్నారు. అయితే నెక్స్ట్ అధికారంలోకి రావాలని టీడీపీ తెగ కష్టపడుతుంది. అధికారంలోకి రావాలంటే ప్రజా మద్ధతు మాత్రమే ఉంటే సరిపోదు…ఆర్ధిక బలం, అంగ బలం ఉండాలనేది టీడీపీ ఫార్ములా. ఇప్పటికే వైసీపీ అధికారంలో ఉండటంతో..వైసీపీకి చెందిన అభ్యర్ధులు ఆర్ధికంగా బలంగా ఉంటారనేది టీడీపీ అంచనా. అలాంటప్పుడు అధికారం, ఆర్ధికంగా బలంగా ఉన్న వైసీపీ అభ్యర్ధులని ఓడించడం ప్రతిపక్షంలో టీడీపీకి చాలా […]