ఏపీ కమలంలో కల్లోలం… నలుగురిపై వేటు…!

కమలం పార్టీలో కల్లోలం మొదలైంది. కమిటీలో జరుగుతున్న మార్పులు కమలనాథుల్లో చర్చనీయాంశంగా మారాయి. నిన్నమొన్నటి వరకూ ఏపీ బీజేపీని నడిపిన ఆ నలుగురిలో.. ఇప్పటికే ఇద్దరు వెళ్లిపోయారు. మరో ఇద్దరిని రేపో, మాపో సాగనంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీ బీజేపీ నాయకత్వం మార్పుతో ఆ పార్టీలోనే కాకుండా , అధికార పార్టీకి సైతం సెగ తగులుతోంది. నిన్నమొన్నటి వరకూ రాష్ట్ర బీజేపీలో తమ వారు నేతలుగా ఉండటంతో అధికార పార్టీ నేతలు తెగ సంబరపడిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ […]

జగన్ దసరా ముహుర్తం… ఫలితం ఇస్తుందా…!

ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే పుకార్లు షికారు చేస్తున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వెళ్తారని ఓ సారి… కాదు కాదు.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జమిలీ ఎన్నికలు మరోసారి పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019 ఎన్నికల సమయంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో పాటు 25 పార్లమెంట్ స్థానాల్లో […]

జగ్గయ్యపేట టీడీపీలో నేతల సిగపట్లు…!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వాస్తవానికి వచ్చే ఏడాది ఏప్రిల్‌ నెలలో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ… ముందస్తు పుకార్లు వినిపిస్తున్నాయి. గతానికి పూర్తి భిన్నంగా నేతలంతా ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునే పనిలో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇక నియోజకవర్గ స్థాయి నేతలైతే ఎన్నికల్లో టికెట్ కోసం అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోయారు. కీలక నియోజకవర్గాల్లో కూడా ఈ సారి టీడీపీ గెలుపు కష్టమనే మాట బలంగా వినిపిస్తోంది. రాజధాని పరిధిలో తమకు తిరుగు లేదని […]

సిక్కోలు టీడీపీలో ఆధిపత్య పోరు… రింగ్ లీడర్ గ్రూప్ పాలిటిక్స్…!

సిక్కోలు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రంగంలో ఎవరుంటారు అనే చర్చ జోరుగా నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. వై నాట్ 175 అని జగన్ అంటుంటే… వై నాట్ పులివెందుల అని చంద్రబాబు అంటున్నారు. ఇదే మాటను స్ఫూర్తిగా తీసుకుని ఇరుపార్టీల నేతలు జనంలో విస్తృతంగా తిరుగుతున్నారు. వైసీపీ తరఫున సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు లేదా ఆయన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పోటీ […]

పేరు రాబిన్ శర్మది… పెత్తనం మాత్రం ఆ నేతదే…!

తెలుగుదేశం పార్టీ నేతల జాతకం మొత్తం రాబిన్ శర్మ చేతుల్లో ఉంది అనేది బహిరంగ రహస్యం. నిజమే…. తెలుగుదేశం పార్టీ నేతల పనితీరు గురించి ప్రతి నెలా రాబిన్ శర్మ టీమ్ సర్వే నిర్వహించి… పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాబిన్ శర్మ టీమ్ పని చేస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే నేతల గెలుపు ఓటములతో పాటు బలబలాల గురించి కూడా […]

విజయవాడ ఎంపీ టికెట్ ఎవరికో క్లారిటీ వచ్చిందా….!?

విజయవాడ ఎంపీగా ప్రస్తుతం కేశినేని నాని వ్యవహరిస్తున్నారు. 2014లో తొలిసారి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన నాని… 2019లో సైతం వైసీపీ హవాలో కూడా ఎంపిగా గెలిచి తన సత్తా ఏమిటో చూపించారు. అయితే తర్వాత కాలంలో నాని తీరు పలు విమర్శలకు తెర లేపింది. ప్రధానంగా విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల నాటి నుంచి కూడా నాని తీరుపై పార్టీ అధిష్ఠానం గుర్రుగా ఉందనే చెప్పాలి. నాని కుమార్తె శ్వేత కార్పొరేటర్‌గా పోటీ […]

జగన్ సర్కార్‌కు విద్యుత్‌ ఉద్యోగులు షాక్ ఇస్తారా…!

వేతన సవరణ విషయంలో జగన్ సర్కార్‌కు విద్యుత్ శాఖ ఉద్యోగుల షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భోజన విరామ సమయంంలో నిరసనలు చేస్తున్న ఉద్యోగులు నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడేది లేదంటున్నారు. ఏపీ విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు వేరు.. విద్యుత్ కార్పొరేషన్ల ఉద్యోగులు వేరు. వీరికి ప్రత్యేక ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. వీరికి విద్యుత్ సంస్కరణల వల్ల భారీ ప్రయోజనం కలిగింది. అయితే.. జగన్ ప్రభుత్వం వచ్చాక అంతంత జీతాలు అవసరమా అన్నట్లుగా ట్రీట్ […]

ప్రాజెక్టుల బాట పట్టనున్న చంద్రబాబు…!

టీడీపీ అధినేత త్వరలో ప్రాజెక్టుల బాట పడుతున్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో మూలనపడ్డ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. వైసీపీ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించనున్నారు. సాగు, త్రాగు నీరు అందించే ప్రాజెక్ట్‌లపై జగన్ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో మూలన పడిన ప్రాజెక్ట్‌లు, ప్రభుత్వం ఆయా ప్రాజెక్ట్ లకు నిధులు కేటాయించకుండా వ్యవహరిస్తున్న తీరును.. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను చంద్రబాబు ప్రజలకు వివరించారు. మూడు […]

గంటా నియోజకవర్గం ఏదో ఫుల్ క్లారిటీ….!

గంటా శ్రీనివాసరావు… ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న రాజకీయ వేత్త. చిన్నస్థాయి నుంచి వచ్చిన గంటా… ఒక జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారనేది వాస్తవం. 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన గంటా శ్రీనివాసరావు… ఇప్పటి వరకు 5 సార్లు పోటీ చేశారు. పోటీ చేసిన ప్రతిసారి గెలవడమే గంటా ప్రత్యేకత. 1999లో తొలిసారి అనకాపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన గంటా […]