కళ్యాణదుర్గంలో తమ్ముళ్ళు తగ్గట్లేదు..టీడీపీకి మళ్ళీ డౌటే.!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు టూర్ కొనసాగుతుంది. బాబు షూరిటీ..భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే రాయదుర్గం, కళ్యాణదుర్గంల్లో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ రెండు చోట్ల సభలు సక్సెస్ అయ్యాయి. అయితే కళ్యాణదుర్గంలో నేతల మధ్య ఆధిపత్య పోరు టి‌డి‌పిలో కలవరం పెంచుతుంది. అసలు మొదట నుంచి కళ్యాణదుర్గం టి‌డి‌పికి కంచుకోట. గత ఎన్నికల్లో టి‌డి‌పిలో పోరు వల్ల వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి ఉషశ్రీ చరణ్ గెలిచారు. ఆమె మంత్రిగా […]

బాబుపై ఐటీ ఎఫెక్ట్..అరెస్ట్‌పై ట్విస్ట్‌లు.!

టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. షాపూర్‌జీ పల్లంజీ అనే కంపెనీ ద్వారా బాబుకు దాదాపు 118 కోట్ల రూపాయిలు ముడుపుల రూపంలో అందాయని, వాటికి లెక్కలు చెప్పాలని ఐటీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఇక దీనిపై వైసీపీ నేతలు..బాబు టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాబు పెద్ద అవినీతి పరుడు అని, అమరావతిలో భారీ స్కామ్‌కు పాల్పడ్డారని ఫైర్ అవుతున్నారు. ఇదే సమయంలో ఆయన్ని […]

రాజు గారి వారసుడు ఎంట్రీ..టీడీపీలో సీటు ఎక్కడ?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చింతలపూడి, పోలవరం,గోపాలాపురం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగించుకుని ఉండి నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనయుడు లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలికారు. ఉండి స్థానం..రఘురామ ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉంది. దీంతో రఘురామ తనయుడు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పటికే రఘురామపై అనేక కేసులు ఉన్నాయి..దీంతో ఏపీకి వస్తే వైసీపీ ప్రభుత్వం […]

ఉత్తరాంధ్రపై ‘ఫ్యాన్’ పట్టు తప్పుతుందా?

గత ఎన్నికల్లో ఆ ప్రాంతం..ఈ ప్రాంతం అనేది లేదు అన్నిచోట్ల వైసీపీ హవా నడిచింది. వైసీపీ వన్‌సైడ్ గా గెలిచింది. మరి ఈ సారి ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందా? వైసీపీ అన్నిచోట్లా సత్తా చాటుతుందా? అంటే అది కాస్త కష్టమనే చెప్పాలి. యథావిధిగా రాయలసీమలో వైసీపీ పై చేయి సాధించవచ్చు. కానీ కోస్తాలో పట్టు సాధించడం సులువు కాదు. ఇక్కడ టి‌డి‌పితో పోటీ తప్పదు. అదే సమయంలో టి‌డి‌పి-జనసేన కలితే కోస్తాలో వైసీపీకి కాస్త గడ్డు […]

బెజవాడలో తమ్ముళ్ళు తగ్గట్లేదు..జనసేనకే బాబు ఛాన్స్.!

ఎక్కడైనా రాజకీయ పార్టీల్లో ఆధిపత్య పోరు సహజమే. అయితే నేతల మధ్య సఖ్యత లేకపోవడం, అధికారం కోసం లేదా సీట్ల కోసం కుస్తీలు కామన్. ఇక వాటన్నిటిని పార్టీ అధిష్టానాలు చక్కదిద్దుకోవాలి. ఎన్నిసార్లు పరిస్తితులని చక్కదిద్దాలని చూసిన విజయవాడలో తెలుగుదేశం నేతలు మాత్రం సర్దుకునేలా లేరు. ఇక్కడ ఆధిపత్య పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ పోరు వల్ల అక్కడ టి‌డి‌పికి చాలా డ్యామేజ్ జరిగింది. ఇంకా ఇప్పటికీ అదే పనిలో ఉన్నారు. దీంతో టి‌డి‌పికి నష్టం […]

కాంగ్రెస్ టార్గెట్ ఫిక్స్..కలిసొస్తుందా?

తెలంగాణలో ఎన్నికల నగారా మోగించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి ఎన్నికల శంఖారావం పూరించనుంది. పైగా జాతీయ నేతలంతా తెలంగాణకు రానున్నారు. సీడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలి సమావేశాన్ని ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తున్నారు. అది కూయ హైదరాబాద్ లో ఈ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలతో పాటు..కాంగ్రెస్ కీలక నేతలంతా ఈ సమావేశాల్లో పాల్గొనున్నారు. అలాగే 17వ తేదీన బహిరంగ సభ […]

సీమపై బాబు ఫోకస్…సైకిల్ లీడ్ కష్టమే.!

తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో పెద్దగా బలం లేని సంగతి తెలిసిందే. సీమలో వైసీపీకి పట్టు ఎక్కువే. గత రెండు ఎన్నికల్లో వైసీపీ జోరు కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ సారి సీమలో పట్టు సాధించాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇక్కడ కనీసం సగం సీట్లు గెలుచుకుంటే..అటు కోస్తా, ఉత్తరాంధ్రలో కాస్త ఎక్కువ సీట్లు గెలిస్తే అధికారం దక్కించుకోవచ్చు అనేది బాబు ప్లాన్. అందుకే మొదట సీమ నుంచి బాబు బాబు షూరిటీ..భవిష్యత్‌కు గ్యారెంటీ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. సెప్టెంబర్ […]

మాజీ మంత్రికి బాబు షాక్..సీటు లేనట్లే.!

ఈ సారి గెలిచేవారికి సీటు అని చెప్పి చంద్రబాబు..ఎంతటి సీనియర్ నేతనైన సరే సరిగ్గా పనిచేయకపోతే పక్కన పెట్టేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సీనియర్లని సైడ్ చేసి..కొత్త ఇంచార్జ్ లని పెట్టుకుంటూ వస్తున్నారు. అంటే ఈ సారి ఎన్నికల్లో టి‌డి‌పి గెలవకపోతే ఏం జరుగుతుందో బాబుకు తెలుసు. అందుకే ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. మొహమాటలు వదిలేసి..పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అరకు అసెంబ్లీ సీటు విషయంలో ఈ సారి బాబు సీరియస్ గా ఉన్నట్లు […]

వైసీపీ కంచుకోటల్లో కొత్త తలనొప్పి..సెట్ చేసేది ఎవరు?

పశ్చిమ ప్రకాశం అంటే వైసీపీ అడ్డా అని చెప్పవచ్చు..ఆ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలమైన స్థానాలు..యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, కనిగిరి లాంటి స్థానాలు వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. అయితే ఆయా స్థానాల్లో వైసీపీ నేతల మధ్య విభేదాలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. దీని వల్ల పార్టీకి పెద్ద మైనస్ అవుతుంది. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి, వైవీ సుబ్బారెడ్డిలకు పడటం లేదు. ఈ రచ్చలోనే బాలినేని ఈస్ట్ రాయలసీమ కో […]