వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సౌండ్ పెంచేశాడు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నాని చాలా సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నాని వైసీపీకే చెందిన మరో మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించే క్రమంలో మళ్లీ తన సౌండ్ పెంచేశారు. ఈ సారి ఏకంగా టీడీపీ యువనేత నారా లోకేష్ను టార్గెట్ చేయడంతో పాటు మళ్లీ జగనే సీఎం.. లోకేష్ కాచుకో అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. కొడాలి నాని ఇంతలా సౌండ్ పెంచడం వెనక రీజన్ ఏంటి ? ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేషణ లింక్ క్లిక్ చేసి వినండి.

