తెలుగు రాజ‌కీయాల్లో చెక్కు చెద‌ర‌ని కావూరి రికార్డులు… బాల‌య్యతో బంధుత్వం…!

కేంద్ర మాజీ మంత్రి .. కాక‌లు తీరిన రాజ‌కీయ యోధుడు కావూరు సాంబ‌శివ‌రావు బుధ‌వారం ఉద‌యం మృతిచెందారు. కృష్ణా జిల్లా నుంచి ప్రారంభ‌మైన కావూరి రాజ‌కీయ ప్ర‌స్థానం ఢిల్లీ వ‌ర‌కు సాగింది. కావూరు త‌న రాజ‌కీయ జీవితంలో ఎన్నో చెక్కు చెద‌ర‌ని రికార్డులు సొంతం చేసుకున్నారు. ఆ రికార్డులు ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు తెలియ‌క‌పోవ‌చ్చు కానీ అవి తెలుగు రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఎప్ప‌ట‌కీ అలాగే ఉండిపోతాయి. కావూరి సాధించిన ఆ పొలిటిక‌ల్ రికార్డులు ఏంటి ? ప్ర‌ముఖ […]

వైఎస్‌. జ‌గ‌న్ పాద‌యాత్ర 2017 – 2027 … తేడా ఏంటి..?

వైఎస్సార్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌చ్చే యేడాది పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. గ‌త 2017లో పాద‌యాత్ర‌తోనే భారీ మెజార్టీ సాధించి అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు 11 సీట్ల‌తో పూర్తిగా డీలాప‌డిపోయారు. మ‌రోసారి 2029 ఎన్నికల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అధికారంలోకి రావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌తంలో ఎక్క‌డెక్క‌డ లోపాలు జ‌రిగాయో తెలుసుకుని అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే యేడాది వైఎస్సార్ జ‌యంతి సంద‌ర్భంగా ఫ్లీన‌రీ ఏర్పాటు చేసుకుని త‌ర్వాత పాద‌యాత్ర‌కు […]

టీడీపీలో VS లోకేష్ చంద్ర‌బాబు…. తండ్రి, కొడుకుల పోటీ ఎందుకు..?

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో మ‌రోసారి ఎన్నిక‌ల హ‌డావిడి క‌నిపిస్తోంది. జూన్‌లో నాలుగు రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కూట‌మికి ఉన్న మెజార్టీ నేప‌థ్యంలో ఈ నాలుగు స్థానాలు కూట‌మి పార్టీల ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. ఈ నాలుగు సీట్ల‌లో ఒక‌టి జ‌న‌సేన‌, ఒక‌టి బీజేపీ కోటాలో వ‌దిలేస్తే మిగిలిన రెండు సీట్ల కోసం టీడీపీలో ఎలాంటి ఇంట‌ర్న‌ల్ పోటీ ఉంది.. ఈ విష‌యంలో చంద్ర‌బాబు, లోకేష్ లెక్క‌లు వేరువేరుగా ఎలా ? ఉన్నాయి. ఈ రెండు సీట్ల కోసం […]

జ‌న‌సేన బ‌లం మీద గురి చూసి కొడుతోన్న జ‌గ‌న్‌… !

ఏపీలో ప్ర‌తిప‌క్ష అధినేత‌.. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూట‌మిలో కీల‌క పార్టీగా ఉన్న జ‌న‌సేన ఆయువు ప‌ట్టుమీద గురి చూసి కొట్ట‌బోతున్నారు. జ‌న‌సేన రాష్ట్ర వ్యాప్తంగా 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎమ్మెల్యే సీట్ల‌లో పోటీ చేసి విజ‌యం సాధించినా.. ఆ పార్టీ ప్ర‌ధానంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనే చాలా బ‌లంగా ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం 2019లో భీమ‌వ‌రం.. మొన్న ఎన్నిక‌ల్లో పిఠాపురంలో పోటీ చేశారు. ఈ రెండు స్థానాలు కూడా ఉభ‌య గోదావ‌రి […]

లోకేష్ నెక్ట్స్ సీఎం జ‌గ‌నే.. కొడాలి నాని వార్నింగ్ ఇచ్చేశాడు…!

వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సౌండ్ పెంచేశాడు. గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత నాని చాలా సైలెంట్‌గా ఉంటూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే నాని వైసీపీకే చెందిన మ‌రో మాజీ మంత్రి అంబ‌టి రాంబాబును ప‌రామ‌ర్శించే క్ర‌మంలో మ‌ళ్లీ త‌న సౌండ్ పెంచేశారు. ఈ సారి ఏకంగా టీడీపీ యువ‌నేత నారా లోకేష్‌ను టార్గెట్ చేయ‌డంతో పాటు మ‌ళ్లీ జ‌గ‌నే సీఎం.. లోకేష్ కాచుకో అంటూ వార్నింగ్ కూడా […]

జ‌గ‌న్ గ్రాఫ్ పెంచుతోన్న చంద్ర‌బాబు & కో… !

వైసీపీ అధినేత వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చి 20 నెల‌లు దాటుతోంది. జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నేత‌లు ఇప్పుడిప్పుడే జ‌నాల్లోకి వెళుతున్నారు. జోగి ర‌మేష్‌, అంబ‌టి రాంబాబు ఇష్యూల‌తో పాటు తిరుప‌తి క‌ల్తీ ల‌డ్డూ అంశాల‌తో ఏపీలో రాజ‌కీయం వేడెక్కుతోంది. వైసీపీ వ్యూహాలు జోరందుకున్నాయి. జ‌గ‌న్ సైతం ఒక్కో అంశంపై విమ‌ర్శ‌లు చేస్తూ వైసీపీ నాయ‌కుల‌ను ప‌రామ‌ర్శిస్తూ గ్రాఫ్ పెంచుకుంటున్నారు. ఈ గ్రాఫ్ వెన‌క చంద్ర‌బాబు & కో చేస్తోన్న త‌ప్పులు కూడా ఉన్నాయి. మ‌రి […]

జ‌గ‌న్‌తో వంగ‌వీటి రాజీ రాజ‌కీయమా.. మ‌న‌సులు క‌లిసేనా.. ?

విజ‌య‌వాడ‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా రాజ‌కీయం స‌రికొత్త‌గా మారుతుందా ? ప్ర‌స్తుతానికి రాధా టీడీపీలో ఉన్నా రాజ‌కీయంగా ఎలాంటి ప్ర‌యార్టీ లేక‌పోవ‌డంతో అసంతృప్తితో ఉంటున్నారా ? గ‌తంలో వైసీపీలో ఉన్న రాధాకు జ‌గ‌న్‌కు ఎక్క‌డ తేడా వ‌చ్చింది ? ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారు ? టీడీపీలో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఉన్నా ఎందుకు సీటు ద‌క్క‌లేదు… మ‌ళ్లీ జ‌గ‌న్‌తో క‌లిసి రాధా ప‌ని చేయాల‌నుకుంటున్నారా ? అసలు రాధా చూట్టూ […]

ర‌ఘురామ టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా… పార్టీలో ఏం జ‌రుగుతోంది… !

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో ఇమ‌డ లేక‌పోతున్నారా ? ఆయ‌న పార్టీలో ఉంటారా ? లేదా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రోసారి టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా ? ఇవే ప్ర‌శ్న‌లు ఇప్పుడు టీడీపీ ఇంట‌ర్న‌ల్ చ‌ర్చ‌ల్లో వినిపిస్తున్నాయి. ర‌ఘురామ రాజ‌కీయ ప్ర‌స్థానం కాంగ్రెస్ టు వైసీపీ – బీజేపీ – టీడీపీ – వైసీపీ – టీడీపీ అన్న‌ట్టుగా కొన‌సాగుతోంది. ఆయ‌న పార్టీలో ఉగ్గ‌బ‌ట్టుకుని ఉండ‌లేక‌పోతున్నారా ? ఆయ‌న తీరుపై పార్టీ […]

బెజ‌వాడ ఎంపీ సీటు.. జ‌గ‌న్ డెసిష‌న్‌తో దేవినేని సేఫ్‌… !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో బెజ‌వాడ రాజ‌కీయం ఎప్పుడూ హాట్‌గానే ఉంటుంది.. సెన్షేష‌న‌ల్‌గానే ఉంటుంది. బెజ‌వాడ పార్ల‌మెంటు సీటు నుంచి ఎంపీగా గెలిచేందుకు ఎంతో మంది మ‌హామ‌హులు పోటీ ప‌డుతూ ఉంటారు. గ‌త కొంత‌కాలంగా ప్ర‌తిప‌క్ష వైసీపీ నుంచి జ‌గ‌న్ తీసుకుంటోన్న నిర్ణ‌యాల‌తో ఆ పార్టీ యువ‌నేత‌, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్య‌క్షులు దేవినేని అవినాష్‌కు టెన్ష‌న్ త‌ప్ప‌డం లేదు. అయితే జ‌గ‌న్ తాజాగా 2029 ఎన్నిక‌ల్లో బెజ‌వాడ పార్ల‌మెంటు సీటుపై వైసీపీ జెండా ఎగర‌వేసేలా తీసుకున్న స‌రికొత్త నిర్ణ‌యంతో […]