ఏపీలో ప్రతిపక్ష అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేన ఆయువు పట్టుమీద గురి చూసి కొట్టబోతున్నారు. జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసి విజయం సాధించినా.. ఆ పార్టీ ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే చాలా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ సైతం 2019లో భీమవరం.. మొన్న ఎన్నికల్లో పిఠాపురంలో పోటీ చేశారు. ఈ రెండు స్థానాలు కూడా ఉభయ గోదావరి జిల్లాలోనే ఉన్నాయి. మరి జనసేన కంచుకోటలను కొట్టేందుకు జగన్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు ? ఆ కథ ఏమిటో ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేషణ లింక్ క్లిక్ చేసి వినండి.

