దేశంలో వక్ఫా బిల్లుపై తీవ్రంగా చర్చలు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా కాశ్మీర్ పహల్గాంలో టెర్రరిస్ట్ల ఎటాక్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రెండు సంఘటనలకు మధ్యన సంబంధం ఏదైనా ఉందా అనే అంశంపై విశ్లేషకులు చర్చలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సమంత, సాయి పల్లవి, ప్రకాష్ రాజ్, షారుక్ ఖాన్ లాంటి సెలబ్రిటీలు చేసిన పోస్టుల వివరాలను కొందరు లేడీ క్రిటిక్స్ విశ్లేషించారు. ఆ విశ్లేషణలను బిజెపి.. తెలంగాణ యూట్యూబ్లో ప్రచారం చేస్తూ ట్రెండ్ చేస్తుంది. తాజాగా పహల్గామ్ లో పర్యాటకులను హిందువా.. ముస్లిమా.. అని ప్రశ్నించి మారి కాల్చి చంపిన టెర్రరిస్టుల ఘటన అందరికీ తెలిసిందే. పాకిస్తాన్లోని ఉగ్ర సంస్థలు ఈ దాడికి పాల్పడినట్లు క్లారిటీ వచ్చేసింది.
ఇటీవల కేంద్ర నిఘా సంస్థలు కూడా దీనిపై రూడీ చేశాయి. దేశం యావత్తు ఈ పరిణామానికి షాక్ అయింది. దేశ ప్రధాని మోడీ సైతం పాకిస్తాన్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి సిధ్ధమయ్యారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు ప్రవహించే నదిని కట్టడి చేసి నీళ్లు ఆపేసినట్లు వివరించారు. కాగా ఈ ఘటనపై రియాక్ట్ అవుతూ.. పలువురు పాకిస్తాన్కు సపోర్ట్ గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వారిలో సమంత, సాయి పల్లవి కూడా ఉన్నారు. దీనిపై తెలంగాణకు చెందిన మహిళ నాయకురాలు, క్రిటిక్.. తన యూట్యూబ్ ఛానల్ లో ఘాటుగా రియాక్ట్ అయింది. బిజెపి ఆ వీడియోను తెగ వైరల్ చేస్తుంది. ఆ లేడీ క్రిటిక్ మాట్లాడుతూ.. అసలు వీరిని హీరోయిన్ అని పిలవడం కూడా సరికాదు. క్షేత్ర తేజం ఉంటేనే హీరోయిజం అవుతుంది. కానీ.. అది వారిలో పిసరంత కూడా లేదు.. కేవలం వాళ్ళు నటులు మాత్రమే అంటూ వివరించింది.
ప్రధాని మోడీ గారు నీళ్లు ఆపితే సమంత ఏమందో తెలుసా.. నీళ్లు నది తాగదు, పండ్లు చెట్లు తినవు.. పాకిస్థాన్కు నీళ్లు ఇవ్వకపోవడానికి భారత్ ఎవరు అన్నట్లుగా మాట్లాడింది. ఇక మరో నటి సాయి పల్లవి నాలుగైదు దిక్కుమాలిన సినిమాలు చేసి ఆ డబ్బులతో లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఈమె కూడా.. గోరక్ష చేసే వాళ్ళు టెర్రరిస్టులు అంటూ మాట్లాడింది. ఆవులను చంపడానికి తీసుకుపోతున్న వాళ్ళని కొడితే వాళ్ళు టెర్రలిస్టులా. అంతేకాదు.. భారతదేశానికి పాకిస్తాన్ ఎలానో.. పాకిస్తాన్ కు కూడా భారతదేశం అలాగే శత్రువు అంటూ చెప్పింది. మరి మొన్న పాల్గంలో జరిగిన ఘటనలో హిందూ.. ముస్లిం ఎవరని అడిగి మరీ చంపేస్తే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అంటూ ప్రశ్నించింది. ఈ దేశం నచ్చకపోతే వేరే దేశానికి వెళ్లిపోండి అంటూ సమంత, సాయి పల్లవిలపై ఆమె ఫైర్ అయ్యింది.
ఇక ఆమె మాట్లాడుతూ.. ఇద్దరు ఒళ్ళు చూపించే డబ్బులు సంపాదించే ప్రాస్టిట్యూట్స్.. సమంత ఓ సినిమాలో ఊ అంటావా.. అనే సాంగ్ డాన్స్ చేసింది. దానితో ఏం మెసేజ్ ఇచ్చింది.. జనాలకు ఏదైనా జ్ఞానం వచ్చిందా.. రెడ్ లైట్ ఏరియాలో వాళ్ళని చూసినట్లు కుర్ర కారు ఫీలవుతూ ఆస్వాదించారు. ఇక సాయి పల్లవి ఆమె ఎగిరే ఎగురుడికి.. డ్యాన్సులకి హోయలు కనిపించవా.. ఆమె చేసిన పాటలు చూసి జ్ఞానం ఏం వచ్చింది. మీరు ఇష్టం లేకపోతే భారత్ వదిలి వేరే దేశానికి వెళ్లిపోండి అంటూ ఆ బిజెపి నాయకురాలు ఘాటుగా రియాక్ట్ అయింది. ఇక గతంలో సాయి పల్లవి విరాటపర్వం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే పబ్లిసిటీలో భాగంగా టెర్రరిస్ట్, నక్సలైజం టాపిక్ పై మాట్లాడుతూ ఇండియా పాకిస్తాన్ ఒకరికొక శత్రువులు అంటూ ఈ హింస ఏమిటి అంటూ కామెంట్లు చేసింది. ఇప్పుడు దానిని ఈ పహల్గాం ఇష్యూ కి జోడిస్తూ కొందరు ఆ వీడియోలను తెగ వైరల్ చేస్తున్నారు. పహల్గామ్ ఘటనపై ప్రకాష్ రాజ్, షారుక్ ఖాన్ పెట్టిన పోస్ట్లు సైతం ఇలానే అనిపించడంతో రావులమ్మ అనే లేడీ క్రికెట్ కూడా దీనిపై ఘటుగా రియాక్ట్ అయ్యారు. అసలు వీళ్ళు పాకిస్తాన్ ఏజెంట్ల.. లేదా నటుల వక్ఫా బిల్లుకు వ్యతిరేకంగా దేశమంతా చర్చ జరుగుతున్నప్పుడు.. ఈ టెర్రరిస్ట్ ఎటాక్ లో వెనుక లింక్ ఏమై ఉంటుందని అంశాలను విశ్లేషించింది.