బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయమునటులలో ఓం పురి కూడా ఒకరు. తన విలక్షణమైన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ నటుడు తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించారు. ముఖ్యంగా రాత్రి, అంకురం తదితర చిత్రాలలో నటించారు. తన కెరియర్ లో దాదాపు 100కు పైగా సినిమాలలో నటించిన నటుడు ఉత్తమ నటుడుగా కూడా పలు జాతీయ అవార్డులను అందుకున్నారు. అయితే ఈ నటుడు 2017లో గుండెపోటు కారణంగా మరణించడం జరిగింది. అయితే మరణించడానికి ముందు ఆయన తన జీవిత కథను ఒక పుస్తకంలో రాసుకున్నారు. అందులో కొన్ని విషయాలు బయటపడడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.
ఓం పురి డైరీలో ఇలా రాసుకుంటూ.. 14 ఏళ్ల వయసులోని 55 ఏళ్ల పనిమనిషితో సంబంధం గురించి రాసుకు రావడం జరిగింది. ఇక పుస్తకంలో ఈ విషయం గురించి ఇలా రాసుకొస్తు.. తను 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా మేనమామ ఇంటికి వెళ్లాను.. అక్కడ ఒకరోజు రాత్రి కరెంటు పోయి ఇల్లు మొత్తం చాలా చీకటి అయిందని రాసుకొచ్చారు. అలాంటి సమయంలోనే తన ఇంట్లోనే పనిమనిషి తనని ఒక గదిలోకి తీసుకువెళ్లిందని ఆ తర్వాత తామిద్దరం కూడా కలిసి పనుకున్నామని రాసుకోచ్చారు.
అలా ఎన్నో రోజులు కూడా బాగా ఎంజాయ్ చేశామని రాసుకు వచ్చారు. మొదటి ప్రేమ పనిమనిషితోనే అని ఆయన రాసుకున్నరట. నటుడు ఓం పురి 1950 అక్టోబర్ 18న హర్యానాలో జన్మించారు. ఈ నటుడు చిన్న వయసులోనే చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. సినిమాలోకి రావడానికి ముందుగా ఒక కాలేజీలో లైబ్రరీయన్ గా కూడ పనిచేశారు. దాదాపుగా ఎన్నో ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించారు. ప్రస్తుతం ఈ నటుడు గురించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.