నిజమే! ఘటమనేని వారి ఇంటి చిన్నకోడలు మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారట! సామాజిక సేవలో బిజీగా ఉన్న నమ్రతా త్వరలోనే పాలిటిక్స్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఘట్టమనేని వంశానికి పాలిటిక్స్ కొత్తకావు. సూపర్స్టార్ కృష్ణ గతంలో కాంగ్రెస్కి మద్దతిచ్చారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు మద్దతుగా మాట్లాడారు కూడా. అదేవిధంగా ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కూడా కాంగ్రెస్లో ఉండేవారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ […]
Tag: ysrcp
బాబు కాపు వ్యూహంపై తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి
కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానంటూ 2014 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ నేపథ్యంలో రాష్ట్రంలో రగిలిన ఉద్యమాన్ని చల్లార్చడంలో బాబూ వ్యూహం బెడిసికొడుతోందా? అధినేత వ్యూహంపైనా, ప్రత్యేకంగా కాపులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడంపైనా టీడీపీ తమ్ముళ్లు ఫీలైపోతున్నారా? పోనీ ఇంత చేసినా.. వచ్చే 2019 ఎన్నికల్లో కాపులు టీడీపీ పక్షాన ఉంటారని గ్యారెంటీ ఏంటని తమలో తాము చర్చించుకుంటున్నారా? బాబు వైఖరిపై కొందరు తెరవెనుక విమర్శలు గుప్పిస్తున్నారా? అంటే ప్రస్తుతం ఔననే తెలుస్తోంది. 2014 […]
2019లో వైకాపా పొత్తుల లెక్కలివే
కొంతకాలం కిందటిదాకా దేశవ్యాప్తంగా వామపక్షాలు అనేక రాష్ట్రాల్లో ఏదో ఒక స్థాయిలో తమ ప్రభావం చూపుతూ వచ్చాయన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇప్పుడంటే తమ ప్రభను కోల్పోయాయి కాని అధికారంలో ఉన్నపార్టీలపై కమ్యూనిస్టులు చేసే పోరాటాల ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉండేది. చాలా సమయాల్లో అధికార పక్షాలపై ప్రజావ్యతిరేకత పెంచి… ఆ తరువాత ఎన్నికల్లో వారిని అధికార పీఠానికి దూరం చేయడంలోనూ వామపక్షాలు ప్రధాన పాత్రనే పోషించాయి. అయితే పశ్చిమ బెంగాల్, కేరళ వంటి ఒకటి రెండు […]
కడప గడపలో జగన్ పట్టు సడలుతోందిగా..
కడప జిల్లా అంటే వైసీపీకి పెట్టని కోట.. నిజానికి గత ఎన్నికలకు ముందు అక్కడ టీడీపీ సమర్థులకోసం కాగడా పెట్టి వెదికి మరీ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది. అయినా అసెంబ్లీ ఫలితాలు మాత్రం జిల్లా వరకు వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జిల్లాపై వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టు అలాంటిది మరి. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు అంతా రాయలసీమలో ప్రత్యేకించి కడప జిల్లాలో ప్రస్తుతం జగన్ వెంట నడుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో […]
ఏపీలో వెన్నుపోటు బ్రదర్స్ ఎవరో తెలుసా..
వైకాపా ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా.. ఉరఫ్ రోజమ్మ.. మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైరైపోయారు. పనిలోపనిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుపైనా నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వకపోగా ప్యాకేజీపై పోటా పోటీ స్టోరీలు చెబుతున్నారని ఆమె విరుచుకుపడ్డారు. వాస్తవానికి నిన్నమొన్నటి వరకు ఏపీ సీఎం చంద్రబాబునే టార్గెట్ చేసిన రోజా.. తాజాగా ప్యాకేజీ వచ్చిన తర్వాత నుంచి వెంకయ్యను కూడా అప్పుడప్పుడు టార్గెట్ చేస్తూ వచ్చారు. అయితే, తాజాగా మాత్రం మరింతగా ఇద్దరిపైనా […]
లైవ్షోలో కొమ్మినేనికి షాక్ ఇచ్చిన జగన్
వైకాపా అధినేత జగన్ గురించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన పలువురు నేతలు చేసిన ప్రచారాన్ని బట్టి.. అగ్రెసివ్ అని, ఎవ్వరినీ పట్టించుకోడనీ, తనమాటే నెగ్గాలనే మొండి పట్టుదల గల వ్యక్తి అని అనుకుంటారు అందరూ. అదేవిధంగా తనలో ఫ్లెక్సిబిలిటీ ఉండదని, తన కింద పనిచేసే వారికి కొంచెమంటే కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వరని కర్రీలో కరేపాకులా తీసి పారేస్తూ ఉంటారని కూడా జగన్ గురించి వారు విపరీత ప్రచారం చేశారు. దీంతో అందరూ జగన్ […]
మాజీ మంత్రిపై దయ వెనక మర్మమేమిటో
నేటి రాజకీయాల్లో అధికార పార్టీలు విపక్షంలో ఉన్నవారితో ఒకాటాడుకుంటున్నాయి… చేతిలో ఉన్న పవర్ను వినియోగించుకుని ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడటం ద్వారా వారిని లొంగదీసుకునేందుకు అన్నివిధాలుగానూ ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో ఏ పార్టీకి, ఏనాయకుడికి మినహాయింపు లేదనే చెప్పాలి. సాధారణంగా తమిళనాట ఈ సంస్కృతి ఎక్కువగా కనిపించేది. అయితే వైఎస్ హయాంలో రాష్ట్రంలోనూ ఈ ధోరణి పతాక స్థాయినందుకుంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వమూ దానినే అనుసరిస్తోంది. అయితే మేం అలాంటి విధానాలకు వ్యతిరేకమని వారు చెప్పుకోవడమే […]
ఏపీ మునిసిపల్ ఎన్నికల పై TJ విశ్లేషణ
రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. గుంటూరు, కాకినాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి, ఒంగోలు కార్పొరేషన్లతో పాటు శ్రీకాకుళం, నెల్లిమర్ల, రాజాం, రాజంపేట, కందుకూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపటానికి ప్రభుత్వం తాజాగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నది. రాష్ట్రంలో తమ పార్టీకి తిరుగులేదని, మరింత బలం పెంచుకున్నామని చాటుకోవాలని.. అధికార తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.. అదే సమయంలో ఈ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలవడం ద్వారా అధికార పార్టీకి కళ్లెం వేయాలని, 2019 […]
చంద్రబాబు రూమ్లో ప్రత్యక్షం అయిన జగన్
ఎంతటి రాజకీయ వైరమున్నా ఎన్నికల సమయంలో మినహాయిస్తే మిగిలిన సందర్భాల్లో.. అధికార, ప్రతిపక్ష నేతలు పరోక్షంగానైనా కాస్తో కూస్తో మర్యాదపూర్వకమైన సంబంధాలను నెరుపుతారు. అయితే ఏపీలో మాత్రం ప్రస్తుతం ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. సమీప భవిష్యత్తులోనూ సాధ్యమవుతుందన్న నమ్మకమూ కలగడం లేదు. టీడీపీ ప్రభుత్వం పై అంశాలతో సంబంధం లేకుండా విభేదిస్తున్న జగన్…చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రభుత్వ పాలనలోని ఏ చిన్న లోపాన్ని వదలకుండా విరుచుకుపడుతున్నారు. విపక్ష నేత జగన్ వచ్చే ఎన్నికల్లో అధికార […]
