జ‌గ‌న్‌కు ఇది పెద్ద మైన‌స్సేనా… ఏం చెపుతారో ?

ఏపీకి.. ఇప్పుడు ఇదో పెద్ద మైన‌స్ అంటున్నారు మేధావులు. ఏపీని అన్నివిధాలా ముందుకు తీసుకువె ళ్తున్నాం.. అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం.. అని చెప్పుకొంటున్న సీఎం జ‌గ‌న్‌కు ఇప్పుడు గ‌ట్టి దెబ్బే త‌గిలింది. మాద‌క ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణా, వినియోగంలో ఏపీ దేశంలోనేముందుంద‌ని కేంద్రం కుండ‌బ ద్ద‌లు కొట్టింది. అత్యధికంగా ఏపీలో 18267.84 కిలోల మాద‌క‌ద్ర‌వ్యాల‌ను స్వాదీనం చేసుకున్న‌ట్టు పేర్కొంది. అయితే.. దీనిని అధికార పార్టీ నాయ‌కులు లైట్ తీసుకునే అవ‌కాశం ఉంది. గ‌తంలో చంద్ర‌బాబు స‌ర్కారు ఉన్న‌ప్పుడు […]

వైసీపీలో ది బెస్ట్ ఎంపీ ఆయ‌నేనా…!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒక్క‌రు రెబ‌ల్ ఎంపీ అయ్యారు. ఆయ‌న ఢిల్లీలోనే ఉంటున్నారు. మిగిలిన వారంతా కూడా.. ఏపీకి వ‌స్తూ పోతూ ఉన్నారు. అభివృద్ధి అనేది ప‌క్క‌న పెడితే.. ఎంపీలు మాత్రం పార్టీ విష‌యంలోనూ.. అధినేత విష‌యంలో పాజిటివ్‌గా ఉన్నారు. ఇక‌, ఇటు సీఎం జ‌గ‌న్‌తోనూ, అటు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌తోనూ ట‌చ్‌లో ఉంటున్న ఎంపీల్లో ఉత్త‌మ ఎంపీలు ఎవ‌రు? అనేవిష‌యానికి వ‌స్తే ఫ‌స్ట్ పేరు తిరుప‌తి ఎంపీ మ‌ద్దిల […]

షాకింగ్‌: ఈ వైసీపీ మంత్రులు రాజీనామాలు చేసేస్తారా…!

జోరు మీదున్నావు.. అన్న‌ట్టుగా ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన మంత్రులు కూడా.. జోరుమీదే ఉన్నారు. రాజ‌ధాని రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌కు వ్య‌తిరేకంగా.. వారు బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్నారు. నిజానికి గ‌తంలో న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పాద‌యాత్ర నిర్వ‌హించిన‌ప్పుడు.. ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల్లోని వైసీపీ నాయ‌కులు ఈ రేంజ్లో స్పందించ‌లేదు. అంతేకాదు.. రైతుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి వంటి వారు కూడా తెర‌మీదికి వ‌చ్చారు. మ‌రికొంద‌రు లోపాయికారీగా.. రైతుల‌కు స‌హ‌క‌రించార‌ని.. పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది. అయితే.. ఈ […]

జ‌గ‌న్ యాక్ష‌న్ దెబ్బ‌కు ఈ వైసీపీ నేత‌ల రియాక్ష‌న్ మారిందే…!

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ యాక్ష‌న్ అన‌గానే.. ఆ పార్టీ నాయ‌కులు.. మంత్రులు రియాక్ష‌న్ ప్రారంభించే శారు. ఇది మంచిదే.. అధినేత చెప్పిమాట‌ను పాటించ‌డం.. అంద‌రికీ మంచి ప‌రిణామ‌మే. కానీ, ఇక్క‌డే ఉంది.. మ‌రో కిటుకు.. ప్ర‌స్తుతం జ‌గ‌న్ చెప్పిన యాక్ష‌న్‌తో నేత‌ల‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. అంతేకాదు.. రూపాయి ఖ‌ర్చు కూడాలేదు. దీంతో వారంతా కూడా.. రెడీ అయిపోతున్నారు.మ‌రి ఈ దూకుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌మంటే మాత్రం.. ఎందుకు ఉండ‌డం లేనేది ప్ర‌శ్న‌. ఇక‌, విష‌యంలోకి […]

జ‌గ‌న్ టార్గెట్‌లో ఉన్న టీడీపీ నేత‌లు వీళ్లే… ప‌క్కా ఓడించేస్తారా…!

రాజ‌కీయాల్లో వ్యూహాలు కామ‌న్‌. ఎత్తులు వేసేవారికి పై ఎత్తులు వేయ‌డ‌మే ఇప్పుడున్న‌రాజ‌కీయం. ఎదుటి పార్టీని ఎంత‌గా కుంగ‌దీస్తే.,. తాము అంత‌గా పైకి ఎదుగుతామ‌ని.. నాయ‌కులు.. పార్టీలు కూడా భావిస్తున్నా యి. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయంగా ఏపీ ఎప్ప‌టిక‌ప్పుడు అట్టుడుకుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో అధికార పార్టీ టీడీపీని గ‌ద్దె దింపే క్ర‌మంలో వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. విజ‌యం దక్కించుకుంది. ఇప్పుడు టీడీపీ కూడా అదే ప‌నిచేస్తోంది. అయితే.. ఈ క్ర‌మంలో వైసీపీ అనుస‌రిస్తున్న తాజా వ్యూహం.. ఆ పార్టీకి […]

న‌లుగురు వైసీపీ ఎంపీ అభ్య‌ర్థులు ఖ‌రారు!

సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు పెట్టి పేరైన దివంగత వైఎస్ కుమారుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల‌కు సంబంధించి.. మ‌రింత సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యంలో ఉండ‌గానే ఆయ‌న ప్ర‌జ‌ల‌పై న‌వ ర‌త్నాల పేరుతో వ‌రాల జ‌ల్లు కురిపిస్తూ.. ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు.  అదేస‌మ‌యంలో ఎంపీ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డం ఇప్పుడు మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. వైసీపీ త‌ర‌ఫున 2019లో పార్ల‌మెంటుకు పోటీ చేసే అభ్య‌ర్థుల‌పై జ‌గ‌న్ ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు ప్రారంభించేశారు. ఈ […]

టీడీపీ నేత‌ల‌ అత్యుత్సాహం కొంప‌ముంచుతోందా?

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ భేటీ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీసింది. ప్రభుత్వ‌-విప‌క్ష నేత‌ల మధ్య మాట‌ల యుద్ధం ప్రారంభ‌మైంది. అలాగే తెలుగు త‌మ్ముళ్ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేసింది. ఈ భేటీ అనంత‌రం వైసీపీ నేత‌లు ఖుషీగా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేత‌లు మాత్రం అసంతృప్తి వ్య‌క్తంచేస్తున్నారు. అంతేగాక మంత్రి కుమారుడు మృతిచెందినా.. ప‌రామ‌ర్శించ‌డం మాని.. విమ‌ర్శ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం కొంత విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. దీంతో ఎన్న‌డూ లేని […]

వైసీపీలో ఉహాగానా వార్తలు జోరుగా వినిపిస్తున్నవేళ ..!

ఏపీలో కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం దోబూచులాట‌, మ‌రోవైపు ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో ఏపీలో ఎన్నిక‌లు హీటెక్కుతుంటే మ‌రోవైపు క‌ప్ప‌దాట్లు, ఫిరాయింపులు సైతం జోరుగానే సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే గుంటూరు జిల్లాలో కీల‌క రాజ‌కీయ నాయకుడు ఒక‌రు వైసీపీలోకి జంప్ చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్టు జిల్లా రాజ‌కీయాల్లో వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల […]

జ‌గ‌న్‌ను ఫాలో అయిపోతున్న జ‌న‌సేనాని

రాజ‌కీయాల్లో స‌మ‌యం, సంద‌ర్భం చాలా కీల‌కం. ఒక స‌మ‌యంలో చేయాల్సిన ప‌నులు వేరే స‌మ‌యంలో చేసినా.. ఒక సంద‌ర్భంలో మ‌ట్లాడాల్సిన మాట‌.. వేరే సంద‌ర్భంలో మాట్లాడినా.. వాటి ఫ‌లితం వేరేలా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలోనూ ఇలాంటి సంఘ‌నలు జ‌రుగుతున్నాయి. యాదృశ్చికంగా జ‌రుతోందో లేక వ్యూహం ప్ర‌కారం జ‌రుగుతోందో తెలీదు గాని ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య ర‌న్నింగ్ రేస్ ఒక రేంజ్‌లో జ‌రుగుతోంది. ప్ర‌త్యేక హోదా, ఆక్వా ఫుడ్ పార్క్ విష‌యంలో, ఇప్పుడు […]