ప‌వ‌న్ కోర్టులో బంతి… మోడీ క్లాస్‌తో మైండ్ బ్లాక్ అయ్యిందా…!

ఔను! తిరిగి తిరిగి.. పొత్తుల బంతి.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోర్టులోకివ‌చ్చి చేరింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము క‌లిసి ప‌నిచేస్తామ‌ని.. త‌మ వ్యూహాల‌ను అమ‌లు చేస్తామ‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో క‌లిసి.. ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం .. తాము చేతులు క‌లుపుతున్నామ‌ని అన్నారు. దీంతో రాష్ట్రంలో ఒక్క‌సారిగా సంచ‌ల‌నం ఏర్ప‌డింది. ఇంకే ముంది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో జ‌న‌సేన పొత్తు ఖాయ‌మైంద‌ని అనుకున్నారు. క‌ట్ చేస్తే.. ఆ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు […]

ప‌వ‌న్ ట‌ర్న్ ఎలా ఉంటుంది… ఒక్క‌టే టెన్ష‌న్‌గా అక్క‌డ‌…!

మూడు రోజులపాటు ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రెడీ అయ్యారు. నిజానికి ఆయ‌న విశాఖ‌కు రావ‌డం.. చాలా కాల‌మే అయిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ నేత‌లు.. `విశాఖ గ‌ర్జ‌న‌` చేస్తున్న స‌మ‌యంలో ప‌వ‌న్‌.. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న పెట్టుకోవ‌డం.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత రించుకుంది. అంతేకాదు.. దీనివ‌ల్ల ప‌వ‌న్ ఏం చెప్ప‌నున్నార‌నేది కూడా ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం మూ డు రాజ‌ధానుల డిమాండ్‌ను ఉద్య‌మంగా ముందుకు తీసుకువెళ్లాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ విశాఖ‌లో ప‌ర్య‌ట‌న‌కు […]