“మన ప్రభుత్వం వచ్చిందిలే.. ఇక, మన ఇష్టం.. అడిగేవారు ఎవరు? “ అనుకున్న వైసీపీ నాయకులకు, మంత్రులకు భారీ షాక్ తగిలింది. ఎందుకంటే.. గతంలో వీరిపై నమోదైన కేసులకు సంబంధించి.. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్ణయమే తీసుకుంది. వైసీపీ ప్రబుత్వం ఏర్పడిన తర్వాత.. ముందు కూడా.. అనేక సందర్భాల్లో వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. వీటిని విచారించాల్సిన వైసీపీ ప్రభుత్వం.. ఎలాంటి విచారణలు లేకుండా.. మూసేసే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి […]
Tag: AP
అసెంబ్లీ వైపు ఎంపీ అభ్యర్ధులు..?
ఏపీ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…ఇప్పటినుంచే పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అలాగే ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్ధులని కూడా ఫిక్స్ చేస్తూ వచ్చేస్తున్నారు. అటు వైసీపీలో, ఇటు టీడీపీలో కొన్నినియోజకవర్గాలకు అభ్యర్ధులు ఫిక్స్ అయిపోయారు. ఇదే క్రమంలో నెక్స్ట్ ఎన్నికల్లో పోటీకి ఎంపీ అభ్యర్ధులు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన వారు..ఈ సారి ఎమ్మెల్యేలుగా పోటీ […]
చివరి నిముషంలో చంద్రబాబుకు క్రెడిట్ లాస్!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కొక్క సారి తెలిసి మాట్లాడతారో.. తెలియక మాట్లాడతారో.. లేక.. ఫ్రెస్ట్రేషన్ లో నోరు జారతారో తెలియదు కానీ.. సెంటరాఫ్ది టాపిక్ అయిపోతారు. అప్పటి వరకు సంపాయించుకు న్న ఇమేజ్ను ఒక్కసారిగా కోల్పోతున్నారు. ఇప్పటికి ఇది మూడోసారి. గత మహానాడు నుంచి చూస్తే.. పెద్ద ఎత్తున ఇమేజ్ సంపాయించుకోవడం.. ఆవెంటనే.. ఏదొ చిన్న తప్పు దొర్లడం.. దీనిని ప్రత్యర్థి పార్టీలు.. భూతద్దంలో చూపించడం.. పరిపాటిగా మారింది. ఇప్పుడు కూడా.. చంద్రబాబు ఇలానే చేశారనే టాక్ […]
బీ అలెర్ట్: నెగిటివ్ పెంచేస్తున్న బాబు!
రాజకీయాల్లో అధికారం దక్కించుకోవడమే నాయకుల టార్గెట్..వారు ఎంత రాజకీయం చేసిన అది అధికారం కోసమే. ఇప్పుడు అదే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజకీయం చేస్తున్నారు..గత ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి బాబు టార్గెట్ ఒక్కటే…ఎలా అయిన జగన్ ని నెగిటివ్ చేయాలి…నెక్స్ట్ తాను గెలిచి అధికార పీఠం ఎక్కాలి. ఇదే టార్గెట్ గా బాబు తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకొస్తున్నారు. తనకు అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా బాబు వదులుకోవడం […]
నైతికం, ఆర్థికం… ఈ రెండే టార్గెట్గా మోడీ కొత్త రాజకీయం…!
రాష్ట్రాలపై కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కొత్త ఎత్తుగడతో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోం ది. రాజకీయంగా ప్రాంతీయ పార్టీలను బలహీన పరచడం.. ఆయా రాష్ట్రాల్లో తాము పాగా వేయడం .. వంటి అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ట్టు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే అప్పుల చేస్తున్నారంటూ.. కొత్త కొరడా ఒకటి ఝళిపించింది. వాస్తవానికి.. అప్పులు చేయని రాష్ట్రం ఈ దేశంలో లేనేలేదు. అయితే.. ఇది జనాభా ప్రాతిపదికన.. ఆయా రాష్ట్రాలు అవలంభిస్తున్న సంక్షేమ కార్యక్రమాల ప్రాతిపదికన […]
సేమ్ టు సేమ్.. పవన్ అదే పొలిటికల్ పాఠం..!
సేమ్ టు సేమ్.. డైలాగులు మాత్రమే మారాయి. విషయం మాత్రం అదే! అదే.. పవన్ ప్రసంగం. ఆయన తాజాగా ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. జనవాణి కార్యక్రమం నిర్వహించారు. అయితే.. ఈ సంద ర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. ప్రసంగాలను పరిశీలిస్తే.. ఎక్కడో ఎవరో రాసిన డైలాగులు.. చేసిన వ్యాఖ్యలే గుర్తుకు వచ్చేలా ఉండడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకు అధికారం ఇవ్వాలని.. పవన్ కొన్నాళ్లుగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో వైసీపీపై తీవ్ర […]
పేపర్ కటింగులు పెరుగుతున్నాయ్.. వైసీపీలో సెన్షేషనల్ న్యూస్…!
రాజకీయాల్లో నేతలు ఎవరికి భయపడినా.. ఎవరికి భయపడకపోయినా.. ఇప్పటికీ.. అంతో ఇంతో ప్రింట్ మీడియాకు భయపడుతున్నారు. పార్టీలు ఏవైనా కూడా ప్రింట్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నాయి. దీనికి కారణం .. సాధారణ చానెళ్లు అయితే.. వార్తలను మార్చుకునేందుకు… వెంటనే సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ప్రింటులో మాత్రం అలా కుదరదు. ఒకవేళ సవరణలు వేసినా.. అప్పటికే ప్రజల్లోకి ప్రచారం వెళ్లిపోతుంది. అందుకే.. నాయకులు అంతో ఇంతో మీడియాకు భయపడుతున్నారు. ఇక, అధికారంలో ఉన్న పార్టీ […]
వైసీపీలో 70 మందికి సెగ… జగన్ మామూలు షాక్ ఇవ్వలేదుగా..!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో సగం మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు లేవా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్ నాయకులు.. ప్రస్తుతం ఈ చర్చ తాడేపల్లి వర్గాల్లో జోరుగా సాగుతోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకురాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు.. ఎమ్మెల్యేలు.. గడప గడపకు తిరుగుతున్నారు. ప్రజలను కలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి అనేక విమర్శలువస్తు న్నాయి. మొదట్లో లైట్ తీసుకున్నారు. అంతేకాదు.. ఇది కేవలం ప్రతిపక్షాల కుట్ర అని […]
బాబు భ్రమలు..ఆ జిల్లాల్లో వీక్?
అదిగో జగన్ పై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది..జగన్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు చీదిరించుకుంటున్నారు. అసలు జగన్ కు ప్రజలు ఇంకో అవకాశం ఇవ్వరని, రాబోయేది టీడీపీ ప్రభుత్వమని, ఇంకా వార్ వన్ సైడ్ అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఏ మీటింగ్ లో చూసిన బాబు ఇలాగే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ప్రజలు…జగన్ ని చిత్తుగా ఓడించడానికి రెడీగా ఉన్నారన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇవన్నీ బాబు భ్రమలే […]