ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ముందుకు వెళ్తున్నాయో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారో.. అప్పటినుంచి ఏపీ రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతూ వస్తున్నాయి. కాగా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులు ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు ఆఫీసర్లు . అంతేకాదు ఆయనను రాజమండ్రిలోని మహేంద్రవరం జైల్లో ఉంచారు. కాగా ఈ క్రమంలోని ఆయనను […]
Tag: AP
సొంత పుత్రుడా..? దత్తత పుత్రుడా..? చంద్ర”బాబు” ఓటు ఎవ్వరికి..?
దేశంలో ఎన్నో స్టేట్స్ ఉన్నా .. ఏ స్టేట్లో జరగని పొలిటికల్ చేంజెస్ మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. క్షణక్షణం ఏపీలోని రాజకీయాలు ఎలా ఉత్కంఠ భరితంగా ముందుకు సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .. సాధారణంగా ఎన్నికల ముందు ఇంతే హడావిడి ఉంటుంది . అయితే ఈసారి మాత్రం చాలా ఎక్కువగానే ఎన్నికల హడావిడి ఉంది అని చెప్పాలి . కాగా రెండు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ను స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం […]
పొలిటికల్ “గేమ్ ఛేంజర్”గా పవన్.. “ప్రేమ వాలంటీర్” తో “పవర్” మారుతుందా…?
ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హిట్ పుట్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్న మొన్నటి వరకు అసలు మాకు ఈ రాజకీయాల గోల వద్దు అనుకున్న వాళ్లు కూడా 2024 లో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎవరు సీఎం పదవిని చేపడతారు అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు నిన్న మొన్నటి వరకు పవన్ […]
కాంగ్రెస్లోకి షర్మిల ఫిక్స్..ఏపీలోకి ఎంట్రీ ఇస్తారా?
మొత్తానికి వైఎస్ షర్మిల…కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని తేలిపోయింది. అతి త్వరలోనే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని తెలుస్తుంది. ఇటీవల ఆమె చేస్తున్న రాజకీయం..అలాగే కాంగ్రెస్ లో కొందరు నేతలు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే..షర్మిల ఇంకా కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయిందని తెలుస్తుంది. ఇటీవలే కేవిపి రామచంద్రారావు..విలీనంపై చర్చలు జరుగుతున్న విషయం వాస్తవమని చెప్పుకొచ్చారు. అటు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సైతం..విలీనం అంశం ఏఐసిసి చూసుకుంటుందని అన్నారు. […]
ఏపీ రాజకీయాల్లో సడెన్ ఛేంజ్..పవన్ కళ్యాణ్ ని తొక్కేయడానికి NTR ని దింపుతున్నారా..!? కలవరపెడుతున్న కొత్త ఫ్లెక్సీ..!!
ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత వేడి పుట్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఇన్నాళ్లు టిడిపి – వైసిపిల మధ్య టఫ్ కాంపిటీషన్ నడిచింది. అయితే ఎవ్వరు ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ ని స్థాపించి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు . ఈ క్రమంలోని ఇన్నాళ్లు రాజకీయాలలో టాప్ పొజిషంగా ఉన్న ఏ టిడిపి – వైసిపి పార్టీలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు జన సైనికులు . […]
ముందస్తుతో మునిగిపోతామా… వైసీపీలో ఇంత టెన్షన్ ఏంటి…!
ప్రస్తుతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే చర్చ మరోసారి తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ అనూహ్యంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం.. దీనిలో ఒక తీర్మానం చేసి.. గవర్నర్కు పంపి.. ప్రభుత్వాన్ని రద్దు చేయడం.. ఆ వెంటనే తెలంగాణతో సమానంగా ఎన్నికలకు వెళ్లడం చేస్తారని అంటున్నారు. అయితే.. దీనిలో నిజం ఎంతో తెలియదు కానీ.. ఇప్పటికిప్పుడు మాత్రం ఈ విషయం హాట్గా మారింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. వైసీపీ తీవ్రంగా నష్టపోతుందని.. […]
జగన్ ఈ వైసీపీ లీడర్ల విషయంలో ఆ సాహసం చేయలేడా..!
వైసీపీలో అయినా.. టీడీపీలో అయినా.. కొన్నికొన్ని విషయాలను ఎవరూ తప్పించలేరు. అదే.. కొందరు నేతలకు టికెట్లు ఇవ్వడం. వారు పనిచేస్తున్నారా ? చేయడం లేదా ? పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నా రా? వినిపించడం లేదా ? అనేది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వారికి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాల్సిందే. కానీ, పైకి మాత్రం ఇచ్చేది లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో రెండు పార్టీల్లోనూ చర్చకు వస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ […]
వైసీపీలో టాప్ లీడర్కు చెక్ పెట్టేస్తోందెవరు… అదిరిపోయే ట్విస్ట్..!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఈ నియోజకవర్గం నుంచి నేనంటే నేనే అని ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు. ఒకరు మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కాగా, మరొకరు.. ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు. తాజాగా.. ఈ ఇద్దరు నాయకుల మధ్య రాజకీయసెగ మరింత పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అని చర్చ కూడా మొదలైంది. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నాయకులు […]
కేంద్ర కేబినెట్లోకి తెలుగు రాష్ట్రాల నేతలు?
మరోసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణపై చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి వర్గంలోకి కీలక రాష్ట్రాలకు చెందిన వారిని తీసుకోవాలని మోదీ సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఇదే క్రమంలో కేబినెట్ లోకి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాన మంత్రితో కలిపి 31 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు. ఇద్దరు స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు ఉన్నారు. ఇక 45 మంది సహాయ మంత్రులు..అంటే మొత్తం 78 […]