చిరు టార్గెట్‌గానే వైసీపీ..నాగబాబు కౌంటర్..పవన్ రెడీ.!

జగన్‌ని గాని, ప్రభుత్వాన్ని గాని విమర్శిస్తే వైసీపీ నేతల ఎదురుదాడి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రజలకు ఎన్నో మంచి పథకాలు ఇస్తూ అండగా ఉంటున్న జగన్ పై విమర్శలు చేస్తే వైసీపీ నేతలు ఊరుకునే పరిస్తితి లేదు. వెంటనే మీడియా సమావేశాలు పెట్టి విరుచుకుపడతారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టారు. ఇక ఎప్పుడు విమర్శలు చేసే చంద్రబాబు, పవన్, లోకేష్‌లని ఏ రేంజ్ లో తిడతారో చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య బి‌జే‌పి అధ్యక్షురాలు […]

విశాఖలో టీడీపీ-జనసేన సీట్ల పంచాయితీ.!

అధికారికంగా టి‌డి‌పి-జనసేన పొత్తుపై ఎలాంటి ప్రకటన రాలేదు.. కానీ ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఎలా ఉంటాయనే అంశంపై మాత్రం చర్చ నడిచిపోతుంది. పైగా ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్..త్వరలోనే జనసేన ఏ సీట్లలో పోటీ చేస్తుందో చెబుతామని అన్నారు. అంటే అన్నీ సీట్లలో జనసేన పోటీ చేయడం లేదు. దీని బట్టి చూస్తే టి‌డి‌పితో పొత్తు రెడీ అయినట్లే. అందుకే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో చర్చలు నడుస్తున్నట్లు […]

టీడీపీ కోటని కూల్చనున్న వైసీపీ..తొలిసారి ఇలా.!

గత ఎన్నికల్లో వైసీపీ అద్భుతమైన విజయం సాధించిన..ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఇంతవరకు వైసీపీ జెండా ఎగరలేదు. అయితే అధికారంలోకి వచ్చాక ఆ నియోజకవర్గాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతుంది. ఈ క్రమంలోనే టి‌డి‌పి కంచుకోటలుగా ఉన్న స్థానాలపై ఫోకస్ పెట్టి బలం పెంచుకుంటూ వస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. ఇదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో కొన్ని టి‌డి‌పి కంచుకోటలని వైసీపీ కూల్చే అవకాశాలు […]

ఆ ఇద్దరు వారసులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.!

వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని చెప్పి తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ చూస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇస్తే గెలవడం కష్టమనే విషయం అర్ధమవుతుంది. ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. మొత్తం 119 సీట్లు ఉంటే అందులో 103 మంది బి‌ఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు. దీంతో 103 మందికి సీట్లు ఇస్తే బి‌ఆర్‌ఎస్‌కు రిస్క్. అందుకే ప్రజా వ్యతిరేకత ఎదురుకునే కొందరు ఎమ్మెల్యేలని పక్కన పెట్టాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. ఇదే […]

రాజానగరంలో రాజాతో ఈజీ కాదే.!

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అంటూ టి‌డి‌పి అధినేత చంద్రబాబు…రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు వచ్చారు. ఇదే క్రమంలో తాజాగా తూర్పు గోదావరిలో పర్యటించారు. అక్కడ పురుషోత్తపట్నం ప్రాజెక్టుని పరిశీలించారు. అలాగే రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ సభకు అనుకున్న విధంగా జనం రాలేదు. ఇక బాబు యథావిధిగా అదే బోరింగ్ స్పీచ్‌లతో సభ ముగించేశారు. కాకపోతే రాజానగరం […]

తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్లో టీచ‌ర్ల రాస‌లీల‌లు బ‌ట్ట‌బ‌య‌లు..!

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా భావించాలంటూ పాఠశాలలో నేర్పిస్తున్నారు. కానీ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి మంచి జ్ఞానాన్ని ఇచ్చి భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన ఉపాధ్యాయులే తప్పుదోవ పడుతూ విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. టీచర్స్ రాసలీలల్లో మునిగి తేలుతూ విద్యావ్యవస్థను అవమానాల పాలు చేస్తున్నారు. ఇటువంటి ఉపాధ్యాయులు మాకు వద్దంటూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సంఘటన తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా మోత మండలంలో ఊరి మండల ప్రభుత్వ […]

పల్నాడులో చినబాబు జోరు..కానీ అదే మైనస్..!

పౌరుషాల పురిటి గడ్డ పల్నాడులో రాజకీయంగా వైసీపీదే ఆధిక్యం అనే సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇటు రెడ్డి, అటు కమ్మ వర్గాల హవా ఉండే పల్నాడులో వైసీపీకి క్లియర్ కట్ మెజారిటీ ఉంది. గత ఎన్నికల్లో పల్నాడులోని అన్నీ సీట్లని వైసీపీనే కైవసం చేసుకుంది. పెదకూరపాడు, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసారావుపేట, మాచర్ల, గురజాల స్థానాలని గెలుచుకుంది. అయితే ఈ సారి పల్నాడులో వైసీపీకి చెక్ పెట్టాలని టి‌డి‌పి చూస్తుంది. పైగా ఆ ప్రాంతంలో టి‌డి‌పిలో […]

గన్నవరం పాలిట్రిక్స్… టీడీపీ లిస్ట్ పెద్దదే..!

తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా రెండో సారి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ… అనూహ్యంగా వైసీపీకి మద్దతు ఇవ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వాస్తవానికి పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత వరుసగా రెండు సార్లు గెలిచిన రికార్డు సొంతం చేసుకున్నారు వల్లభనేని వంశీ. గన్నవరం నియోజకవర్గానికి తొలిసారి 1955లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలో సీపీఐ తరఫున గెలిచిన పుచ్చలపల్లి […]

ఓడేవాళ్లకు టికెటిచ్చేదెలా?

ఓడేవాళ్లకు టికెటిచ్చేదెలా?… 30 మంది సిటింగ్‌లకు చెడ్డ పేరు… కేసీఆర్‌ చేయించుకున్న సర్వేల్లో 30 మంది సిటింగ్గులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిచిన 88 స్థానాలకు తోడు ఇతర పార్టీల నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజా సర్వేలను బట్టి చూస్తే… ఈ 103 మందిలో ఇప్పుడు అనేక మందికి టికెట్‌ దక్కకపోవచ్చని సమాచారం. ఆయనొక మంత్రి.. ఎప్పుడూ కేసీఆర్‌ వెంట పలు కార్యక్రమాల్లో […]