టీడీపీలో భయపడుతున్న నేతలు… కారణం అదేనా….!

తెలుగుదేశం పార్టీలో నేతలంతా ఇప్పుడు భయపడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే గజగజ వణికిపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం… అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు… అలాగే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే సందేశాలు. నిజమే. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యమంటున్నారు చంద్రబాబు. అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. అందుకు తగినట్లుగానే కార్యాచరణ రూపొందిస్తున్నారు. నేతలంతా నిత్యం ప్రజల్లో ఉండాలని ఆదేశిస్తున్నారు. అందుకు అవసరమైన చర్యలను, కార్యక్రమాలను కూడా […]

ఆసక్తికరంగా చీరాల రాజకీయం….!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉన్న నియోజకవర్గం చీరాల. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. నియోజకవర్గం ఓటర్లు ఎవరికి అనుకూలంగా ఓటు వేస్తారనేది ఇప్పటికీ అంతు చిక్కని మాట. అక్కడ అన్ని సామాజికవర్గాలది కీలక పాత్ర. యాదవ, ఆర్యవైశ్య, కాపు, కమ్మ సామాజిక వర్గాల నేతలు గెలుస్తూ ఉన్నారు. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వైసీపీ విజయం సాధించలేదు. దీంతో ఈ సారి గెలుపు కోసం వైసీపీ, టీడీపీలు […]

ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు సాధ్యమేనా…!

తెలుగుదేశం పార్టీకి కొన్ని నియోజకవర్గాలు అందని ద్రాక్షాగానే మిగిలిపోయాయి. 2009లో నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత ఏర్పడిన కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు టీడీపీ గెలిచిందే లేదు. టీడీపీ అధినేత ఎన్ని ప్రయోగాలు చేసినా సరే… అక్కడ మాత్రం పసుపు జెండా ఎగరడం లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గతంలో ఈ నియోజకవర్గాల్లో చక్రం తిప్పిన నేతలే ఇప్పుడు గ్రూపు రాజకీయాలకు […]

సత్తెనపల్లి టీడీపీలో ఆధిపత్య పోరు… చెక్ పడుతుందా….?

తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు అధినేతకు తలనొప్పిగా మారింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో సత్తెనపల్లి నియోజకవర్గంలో గెలిచిన పార్టీదే అధికారం అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఈసారి సత్తెనపల్లిలో ఎలాగైనా సరే గెలవాలని టీడీపీ అధినేత గట్టి పట్టుదలతో ఉన్నారు. 2014లో కోడెల శివప్రసాద్‌ను నరసరావుపేట నుంచి సత్తెనపల్లికి మార్చి విజయం సాధించారు చంద్రబాబు. ఆయనకు స్పీకర్ పదవి కూడా ఇచ్చారు. అయితే ఆయన కుటుంబంపై ఆరోపణలు వెల్లువెత్తడంతో 2019 ఎన్నికల్లో అంబటి […]

టీడీపీని ఇరుకున పెట్టిన పవన్ ప్రకటన…!

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే… క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి కూడా. ఎన్నికలకు 9 నెలల వరకు సమయం ఉన్నప్పటికీ… ఏడాది ముందు నుంచే అన్ని ప్రధాన పార్టీల ఫోకస్ పెట్టేశాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత అయితే ఇప్పటి నుంచే మ్యానిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. జగన్ కూడా ఈ ఏడాది అక్టోబర్ నెలలో దాదాపు 70 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉందనే పుకార్లు షికారు […]

లోకేశ్‌ను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు… అదేలా..!

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఈ ఏడాది జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో మొదలైన పాదయాత్ర… చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు పూర్తి చేసుకుని గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. 2,300 పైగా పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేశ్… అధికార పార్టీ నేతలపై ప్రతి చోట అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తొలి నాళ్లల్లో అంతగా గుర్తింపు రానప్పటికీ… […]

ఎంపీ అభ్యర్థుల కోసం చంద్రబాబు వేట…!

తెలుగుదేశం పార్టీని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఒకటే… అదే ఎంపీ అభ్యర్థులు… ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయినా సరే… ఇప్పటికీ ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ అనేది తేలడం లేదు. ఆ నాలుగు నియోజకవర్గాల్లో తప్ప… మిగిలిన చోట ఎవరు పోటీ చేస్తారనేది పార్టీ నేతలకు కూడా క్లారిటీ లేదు. శ్రీకాకుళం మొదలు హిందూపురం వరకూ ఇదే పరిస్థితి. గతంలో పోటీ చేసిన వారిలో సగం మంది పార్టీలో లేరు. ఉన్న వాళ్లు […]

టీడీపీ భారీ స్కెచ్.. ఒంగోలు ఎంపీ బరిలోకి కొత్త నేత…!

తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికలు అత్యంత కీలకం. ఈ విషయం ఇప్పటికే అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్పేశారు. ఈ సారి ఎన్నికలు ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు కూడా. అందుకే దాదాపు ఏడాది ముందే అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో ప్రకటన వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇప్పటికే యువగళం పాదయాత్ర చేస్తున్నారు కూడా. దీంతో ఈ ఎన్నికలే డెడ్ లైన్ అన్నట్లుగా టీడీపీ […]

ఒంగోలు ఎంపీ అభ్యర్థులు ఎవరూ….?

ఒంగోలు పార్లమెంట్ స్థానం తొలినుంచి రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే మారింది. ఒంగోలు పార్లమెంట్ అంటే టీడీపీకి ఎప్పుడూ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కేవలం ఒకటి రెండు సార్లు తప్ప… ఒంగోలులో టీడీపీ గెలిచిందే లేదు. అక్కడ ఎప్పుడూ కాంగ్రెస్ జెండా… ఇప్పుడు వైసీపీ జెండా ఎగురుతోంది. దీంతో ఈసారి ఎలాగైనా సరే ఒంగోలులో గెలవాలని చంద్రబాబు భావిస్తుంటే… సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ భావిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఒంగోలు […]