సత్తెనపల్లి టీడీపీలో ఆధిపత్య పోరు… చెక్ పడుతుందా….?

తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు అధినేతకు తలనొప్పిగా మారింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో సత్తెనపల్లి నియోజకవర్గంలో గెలిచిన పార్టీదే అధికారం అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఈసారి సత్తెనపల్లిలో ఎలాగైనా సరే గెలవాలని టీడీపీ అధినేత గట్టి పట్టుదలతో ఉన్నారు. 2014లో కోడెల శివప్రసాద్‌ను నరసరావుపేట నుంచి సత్తెనపల్లికి మార్చి విజయం సాధించారు చంద్రబాబు. ఆయనకు స్పీకర్ పదవి కూడా ఇచ్చారు. అయితే ఆయన కుటుంబంపై ఆరోపణలు వెల్లువెత్తడంతో 2019 ఎన్నికల్లో అంబటి […]

టీడీపీని ఇరుకున పెట్టిన పవన్ ప్రకటన…!

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే… క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్నాయి కూడా. ఎన్నికలకు 9 నెలల వరకు సమయం ఉన్నప్పటికీ… ఏడాది ముందు నుంచే అన్ని ప్రధాన పార్టీల ఫోకస్ పెట్టేశాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత అయితే ఇప్పటి నుంచే మ్యానిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. జగన్ కూడా ఈ ఏడాది అక్టోబర్ నెలలో దాదాపు 70 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉందనే పుకార్లు షికారు […]

లోకేశ్‌ను ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు… అదేలా..!

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఈ ఏడాది జనవరి 27న కుప్పం నియోజకవర్గంలో మొదలైన పాదయాత్ర… చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు పూర్తి చేసుకుని గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. 2,300 పైగా పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేశ్… అధికార పార్టీ నేతలపై ప్రతి చోట అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తొలి నాళ్లల్లో అంతగా గుర్తింపు రానప్పటికీ… […]

ఎంపీ అభ్యర్థుల కోసం చంద్రబాబు వేట…!

తెలుగుదేశం పార్టీని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఒకటే… అదే ఎంపీ అభ్యర్థులు… ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయినా సరే… ఇప్పటికీ ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ అనేది తేలడం లేదు. ఆ నాలుగు నియోజకవర్గాల్లో తప్ప… మిగిలిన చోట ఎవరు పోటీ చేస్తారనేది పార్టీ నేతలకు కూడా క్లారిటీ లేదు. శ్రీకాకుళం మొదలు హిందూపురం వరకూ ఇదే పరిస్థితి. గతంలో పోటీ చేసిన వారిలో సగం మంది పార్టీలో లేరు. ఉన్న వాళ్లు […]

టీడీపీ భారీ స్కెచ్.. ఒంగోలు ఎంపీ బరిలోకి కొత్త నేత…!

తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికలు అత్యంత కీలకం. ఈ విషయం ఇప్పటికే అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్పేశారు. ఈ సారి ఎన్నికలు ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు కూడా. అందుకే దాదాపు ఏడాది ముందే అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో ప్రకటన వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇప్పటికే యువగళం పాదయాత్ర చేస్తున్నారు కూడా. దీంతో ఈ ఎన్నికలే డెడ్ లైన్ అన్నట్లుగా టీడీపీ […]

ఒంగోలు ఎంపీ అభ్యర్థులు ఎవరూ….?

ఒంగోలు పార్లమెంట్ స్థానం తొలినుంచి రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గానే మారింది. ఒంగోలు పార్లమెంట్ అంటే టీడీపీకి ఎప్పుడూ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కేవలం ఒకటి రెండు సార్లు తప్ప… ఒంగోలులో టీడీపీ గెలిచిందే లేదు. అక్కడ ఎప్పుడూ కాంగ్రెస్ జెండా… ఇప్పుడు వైసీపీ జెండా ఎగురుతోంది. దీంతో ఈసారి ఎలాగైనా సరే ఒంగోలులో గెలవాలని చంద్రబాబు భావిస్తుంటే… సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ భావిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఒంగోలు […]

టీటీడీ ఛైర్మన్‌గా కొత్త పేరు.. మార్పు నిజమేనా….!

తిరుమల తిరుపతి దేవస్థానం…. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. నిత్యం లక్షలాది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. కోట్ల రూపాయల ఆదాయం, వేల కోట్ల ఆస్తులు.. ఎన్నో ధార్మిక సంస్థలను చేయుత అందిస్తూ… లక్షల మందికి ఉచితంగా ఎన్నో సేవలు అందిస్తున్న సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ ధార్మకి సంస్థకు ఛైర్మన్, బోర్డు మెంబర్ పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. దీనిపై ఇప్పుడు రాజకీయ […]

బాబు నోట… పదే పదే అదే మాట… వారే టార్గెట్…!

చంద్రబాబు నాయుడు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే మాట ఒకటే… తమ్ముళ్లు… హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను… ఈ సెల్‌ఫోన్ నేనే తీసుకువచ్చాను… ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ… అధికారంలో ఉన్నప్పుడు… ఆ తర్వాత కూడా చంద్రబాబు ఇదే మాట పదే పదే చెప్పుకొచ్చారు. ఒకదశలో టీడీపీ అభిమానులు… ఇంకా ఎంతకాలం ఇలా చెప్తారు సార్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఇక ప్రతిపక్ష నేతలైతే… హైదరాబాద్ అంతకు ముందు లేదా.. అంటూ సూటిగా ప్రశ్నించారు కూడా. […]

తిరుపతి లడ్డూ వివాదం… కాంగ్రెస్ – బీజేపీ వార్…!

అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి దివ్య ప్రసాదం లడ్డూ తయారీ వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య వివాదానికి తెర లేపింది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి దాదాపు 50 ఏళ్లుగా కర్ణాటక పాల సరఫరా సమాఖ్య ఆవు నెయ్యి సరఫరా చేస్తోంది. ఒక దశలో తిరుమల లడ్డూకు అంత రుచి రావడానికి కారణం కర్ణాటక పాల సరఫరా సమాఖ్య సరఫరా చేసే నందిని బ్రాండ్ ఆవు నెయ్యి అని గతంలో తిరుమల తిరుపతి […]