ఏంటి.. సౌందర్యకు తను చనిపోతానని ముందే తెలుసా.. తన చావును ముందే పసిగట్టి ఆమెకు చెప్పింది ఎవరంటే..?

అలనాటి అందాల రాశి సౌందర్య ప్రస్తుతం భౌతికంగా మనతో లేకపోవచ్చు. అయితే ఎప్పటికీ లక్షలాదిమంది అభిమానుల హృదయాల్లో సజీవంగానే ఉన్నారు. ఇక ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా కేవలం సాంప్రదాయ పాత్రలకు ఇంపార్టెన్స్ ఇస్తూ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్లను వేళ్ళ పైన లెక్క పెట్టవచ్చు. అలాంటి వారిలో సావిత్రి మొదటి వరుసలో ఉంటారు. ఆమె తర్వాత అంతలా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నది సౌందర్య మాత్రమే. కాగా మొదట్లో హీరోయిన్‌లు అంద‌రు ఎక్స్పోజింగ్ లేకుండా సాంప్రదాయంగానే నటించేవారు.

తర్వాత ఎక్స్పోజింగ్ గ్లామర్ పెరిగిన తరంలోనూ.. సౌందర్య గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ప్రేక్షకులను మెప్పించింది. అలాంటి ఈ అమ్మడు చనిపోతుందని ఎవరు ఊహించలేదు. అయితే ఒక వ్యక్తికి మాత్రం ఈ విషయం ముందే తెలుసట. ఆయన ఎవరో కాదు సౌందర్య కన్న తండ్రి సత్యనారాయణ. ఆయన ఓ జ్యోతిష్యుడు కావడం విశేషం. చాలామంది జ్యోతిష్యులు చెప్పిన సత్యనారాయణ.. ఓరోజు అనుకోకుండా సౌందర్య జాతకం గురించి ప్రస్తావన రావడంతో.. నువ్వు తెలుగు జనాల్లో చెరగని ముద్ర వేసుకుంటావ‌ని.. స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంటావని వివ‌రించాడట‌.

Soundarya | चार्टर्ड विमान कोसळून 'सूर्यवंशम' फेम सौंदर्याचाही गेलेला बळी,  पेटलेल्या साडीने जीव वाचवण्याची धडपड ठरलेली व्यर्थ - Marathi News |  Sooryavansham ...

కానీ నీ జీవితం మధ్యలోనే ముగుస్తుంది.. నీకు పూర్తి ఆయుష్ ఉండదమ్మా అంటూ వివరించాడట. ఆయన మాటలను లైట్గా తీసుకున్న సౌందర్య అలాంటివేమీ జరగవు నాన్న.. నాకు 50 ఏళ్లు వయసు వచ్చేవరకు నేను సినిమా ఇండస్ట్రీలో రాణిస్తాను చూడు. అదే నా కోరిక కూడా అంటూ వివరించిందట. అయితే సౌందర్య జాతకం ప్రకారం.. ఆమె 2004లోనే మరణిస్తుందని తండ్రి ముందుగానే సౌందర్యం హెచ్చరించాడట. ఇక సౌందర్య తండ్రి జాతకం చెప్పినట్లుగానే ఆమె అతి చిన్న వయసులోనే విమాన ప్రమాదంలో కన్నుమూసి ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచేసింది.