సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హీరోయిన్స్ కి సంబంధించిన కొన్ని ఫేక్ ఫొటోస్ ఎక్కువగా ట్రెండ్ అవ్వడం వైరల్ అవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా హీరోయిన్ రష్మిక మందన్నాకు సంబంధించిన ఫేక్ ఫొటోస్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . దానికి కారణం ఆమె నేషనల్ క్రష్ గా మారడమే. నేషనల్ క్రష్ గా మారిన తర్వాత హీరోయిన్ రష్మిక మందన ఫొటోస్ సోషల్ మీడియాలో అతి జుగుప్సాకరంగా ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి అసభ్యకర పదాజాలంతో దూషిస్తూ ట్రోల్ చేస్తున్నారు .
తాజాగా సోషల్ మీడియాలో హీరోయిన్ రష్మిక మందన్నాకు సంబంధించిన కొన్ని ఫేక్ ఫొటోస్ మళ్లీ వైరల్ గా మారాయి . ఆమె ఎద భాగాలను డీప్ గా చూపిస్తూ పచ్చి బూతు కామెంట్స్ వాడుతూ ట్రోల్ చేయడం ప్రారంభించారు జనాలు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఆమెకు సంబంధించిన ఫేక్ ఫొటోస్ మరొకసారి హాట్ హాట్ ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై రష్మిక ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు .
ఎన్నిసార్లు రష్మిక రెస్పాండ్ అయిన ఎందుకు ఆమె ఫొటోస్ పై ఇలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అంటూ ఘాటు ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు. మరికొందరు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ రేంజ్ లో అందాల ఆరబోసిస్తుంది ఏంటి అంటూ షాక్ అయిపోతున్నారు . తీరా అసలు విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకుంటున్నారు. మొత్తానికి ఎవరో ఓ బ్యాచ్ బాగానే రష్మిక టార్గెట్ చేసింది. అందుకే ఇలా దారుణంగా బీహేవ్ చేస్తుంది..!!