“వాడిని లాగి పెట్టి కొట్టాలి అని ఉంది”.. రష్మిక మందన్నా సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

రష్మిక మందన్నా.. ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన సరే అది బాగా ట్రెండ్ అవుతుంది . వైరల్ గా మారిపోతుంది . రీసెంట్గా రష్మిక మందన్నా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎంత బిజీగా ఉన్నా సరే అభిమానులతో నిరంతరం టచ్ లో ఉండే రష్మిక మందన్నా.. తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసింది .

తనకు నొప్పిగా ఉంది అంటూ చెబుతూనే.. తగ్గాలంటే ఏం చేయాలి అంటూ నాలుగు ఆప్షన్లు ఇచ్చింది . ఒకటి ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ తినాలా..? రెండు ఎవరినైనా కొట్టాలా..? ఏవైనా సినిమాలు చూసి మైండ్ డైవర్ట్ చేయాలా..? లేదంటే కూర్చొని ఏడుస్తూ ఉండాలా ..? అంటూ అడిగింది. దీంతో జనాలు రకరకాల ఆన్సర్స్ ఇస్తున్నారు . చాలా మంది నీకు ఎందుకు అంత తలనొప్పి వచ్చింది అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.

“ఎక్కువమంది లాగిపెట్టి కొట్టు” అనే ఆన్సర్ నే ఇస్తున్నారు . దీంతో రష్మిక మందన్నా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది . ప్రెసెంట్ పుష్ప2 సినిమాలో బిజీగా ఉంది రష్మిక. చేతిలో ఆరు సినిమాలు పెట్టుకుని బిజీ బిజీగా ముందుకు దూసుకెళ్తుంది. కాగా రష్మిక మందన్నా.. హీరో విజయ్ దేవరకొండ తో ప్రేమాయణం కొనసాగిస్తుంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి . పలుసార్లు వీళ్ళు మీడియాకి అడ్డంగా దొరికిపోయారు . అయినా సరే మా మధ్య ప్రేమ లేదు అంటూ బుకాయించేశారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..?