మొత్తం పెంట పెంట చేసిన రాజమౌళి కొడుకు.. గుర్రుగా ఉన్న ఫ్యాన్స్..!

ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే రామ్ చరణ్ – సుకుమార్ ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . వీళ్ళ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరోసారి వీళ్ళ కాంబోలో సినిమా రాబోతుంది అనగానే ఫ్యాన్స్ హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కేవలం సినీ అభిమానులే కాదు పెద్ద పెద్ద స్టార్ హీరోస్ స్టార్ డైరెక్టర్ వాళ్ళ కొడుకులకు కూడా ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు .

ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన రాజమౌళి కొడుకు కార్తికేయ ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన కొద్ది నిమిషాలకే సోషల్ మీడియా ద్వారా ఓ విషయాన్ని బయట పెట్టడం సంచలనంగా మారింది. ” ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూటింగ్ సమయంలోనే నాకు వీళ్ళ కాంబోలో సినిమా రాబోతుంది అని తెలుసు.. అందులో ఓపెనింగ్ సీన్స్ చెప్పారు.. ఐదు నిమిషాల పాటు నా మైండ్ బ్లాక్ అయిపోయింది .. ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను.. నో డౌట్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది ఐకానిక్ సిక్వెన్స్ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు”.

“అంతేకాదు మరీ ఎక్కువ దీని గురించి లీక్ చేయనులే అంటూ రాంచరణ్ కార్తికేయ ట్యాగ్ కూడా చేశారు”.. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. సినిమాకి సంబంధించిన న్యూస్ లు ఈ రేంజ్ లో లీక్ చేసేస్తూ కార్తికేయ సినిమాపై హైప్స్ పెంచాడు అని కొందరు అంటుంటే ..మరికొందరు పోయి చరణ్ వాడికే చెప్పాలా అంటూ మండిపడుతున్నారు , సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. కొంతమంది కొంప ముంచేసావ్ కార్తికేయ అంటుంటే మరి కొంతమంది వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు..!!