ఈ నెల 10న జ‌గ‌న్‌తో మెగాస్టార్ భేటీ.. రాజ్య‌స‌భ క‌న్‌ఫార్మ్ మాట నిజం..!

ఏపీ సీఎం జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి మ‌రోసారి భేటీ కానున్నారు. ఈ నెల 10వ తారీకున సీఎం జ‌గ‌న్‌.. చిరుకు అప్పాయింట్ మెంట్ ఇచ్చిన‌ట్టు తాడే ప‌ల్లి వ‌ర్గాలు తెలిపాయి. అయితే.. ఈ భేటీ ఎందుకు?  రీజ‌నేంటి? అనే అంశాలు చాలా ఆస‌క్తిగా మారా యి. ఎందుకంటే.. గ‌త నెల 13న భోగి పండుగ రోజు ముందు కూడా చిరంజీవి సీఎం తో భేటీ అయ్యారు. ప్ర‌త్యేక విమానంలో వ‌చ్చిన ఆయ‌న సీఎంతో క‌లిసి భోజ‌నం కూడా […]

బాలకృష్ణతో చిరంజీవి భేటీ …ఎందుకంటే ?

తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో మెగాస్టార్ చిరంజీవి అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం టాలీవుడ్ లో కీల‌క‌మైన స‌మావేశం జ‌ర‌గ‌బోతోంది. ఈ స‌మావేశంలో టాలీవుడ్ లోని సీనియర్ హీరోలను ఆయ‌నే స్వ‌యంగా ఫోన్ చేసి, స‌మావేశానికి రావ‌ల్సిందిగా పిలుస్తున్నారు.అయితే చిరంజీవి బాల‌కృష్ణ‌, నాగార్జున‌, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ , ఎన్టీఆర్ ,ప్రభాస్ లకు చిరంజీవి నుంచి ఫోన్ వెళ్లింద‌ని తెలుస్తోంది. ఈ స‌మావేశంలో నాగార్జున‌, అల్లు అర‌వింద్‌, దిల్ రాజు, అశ్వ‌నీద‌త్‌, , సురేష్ బాబు, రాజ‌మౌళి, కొర‌టాల […]

చిరంజీవి గారి మీటింగ్ తో మాకు సంబంధం లేదు మీడియాకి షాక్ ఇచ్చిన విష్ణు..

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కొరోనా దెబ్బకి కోలుకోలేని దెబ్బ తిన్నది .ఆ దెబ్బ మీద టిక్కెట్ల రేట్లు రూపంలో వైఎస్ జగన్ సర్కార్ దెబ్బకి కక్కలేక మింగలేక అన్నట్టు ఉన్నది తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి.నిన్నగాక మొన్న జగన్ తో చిరంజీవి భేటీ అయిన సంగతి అందరకి తెలిసిందే . ఆ భేటీ పై ‘మా ‘ అధ్యక్షుడు మంచి విష్ణు తాజాగా స్పందించారు .అయన ఏమన్నారో అయన మాటలోనే చూద్దాం . ‘మా’ అధ్యక్షుడిగా నేను వ్యక్తిగతంగా […]

ఫైనల్ లిస్ట్ రెడీ … వైసీపీలో కొత్త మంత్రులుగా వీళ్లే ?

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి 2019లో ప్ర‌బుత్వం ఏర్ప‌డిన‌ప్పుడే. రెండున్న‌రేళ్ల‌కు త‌న మంత్రి వ‌ర్గాన్ని 90 శాతం వ‌ర‌కు మార్పుచేస్తాన‌ని.. సీఎం జ‌గ‌న్ చెప్పారు. దీంతో అప్ప‌టి కే మంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌ని ఆశించిన వారు.. ఈ ప్ర‌క‌ట‌న‌తో నెమ్మ‌దించారు. జ‌గ‌న్ మాట ఇస్తే.. త‌ప్ప‌రు..అన్న విధంగా ఆయ‌న మాట ఎప్పుడు నెర‌వేర్చుకుంటారా? అని వీరు ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు.. మంత్రుల జాబితాలో రోజు రోజుకు పేర్లు […]

సోష‌ల్ మీడియాలో ఏపీ స‌ర్కారు కొత్త రికార్డులు.. ఇదే టైప్ రికార్డే…!

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. సోష‌ల్ మీడి యాలో వైర‌ల్ అయిపోతుంది. ఇక‌, ఆయా విష‌యాల‌పై నెటిజ‌న్ల కామెంట్లు, లైకులు, డిజ్‌లైకులు కామ‌న్‌. ఇలా.. సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల కాలంలో ముందున్న రాష్ట్రం ఏపీనే అంటున్నారు ప‌రిశీల‌కులు. ము ఖ్యంగా ఏపీ ప్ర‌భుత్వానికి నెటిజ‌న్ల ద‌గ్గ‌ర మంచి ఫాలోయింగ్ ఉంద‌ని చెబుతున్నారు. తెలంగాణ ప్ర‌భు త్వం కంటే.. ఏపీ స‌ర్కారువైపే.. నెటిజ‌న్లు ఆస‌క్తిగా చూస్తార‌ని.. సోష‌ల్ మీడియాలోనూ […]

ఇది చర్చించే కమిటీనా? బెదిరించే కమిటీనా?

పీఆర్సీ మీద గొడవ ముదురుతోంది. సమ్మెనోటీసుకూడా ఇచ్చేశారు. వైద్య సేవల విషయంలో కూడా ఆయా రంగాల ఉద్యోగులు ప్రత్యేకంగా సమ్మెనోటీసు ఇచ్చారు. ప్రభుత్వం మంత్రుల కమిటీ అనే పేరు మీద అయిదుగురితో కమిటీ ఏర్పాటు చేసి ముగ్గురు మంత్రులను అందులో నియమించింది. దాన్ని గుర్తించడంలేదని ఉద్యోగులు ప్రకటించి.. ఇంకాస్త వేడిపెంచారు. అయితే.. సదరు కమిటీ సోమవారం నాడు సమావేశం కావడం.. అనంతరం.. మీడియాతో మాట్లాడడం గమనిస్తే.. వారు ఉద్యోగులను చల్లబరచి.. పరిస్థితి విషమించకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన […]

చిరూ.. తాటిచెట్టు కింద పాలు తాగినా..

అనుమానం ఉన్న చోట ‘నారాయణా’ అన్నా కూడా బూతులాగా వినిపిస్తుందని పెద్దలు అంటారు. తాటిచెట్టు కింద నిల్చుని పాలు తాగినా కూడా.. కల్లు తాగుతున్నారనే అందరూ అనుకుంటారు. ఇవి చాలా సింపుల్ సార్వకాలీనమైన సార్వజనీనమైన సిద్ధాంతాలు. చిన్నప్పటినుంచి మనం వింటూనే ఉండేవి. అలాంటిది.. ఇంత సింపుల్ సిద్ధాంతాలు మెగాస్టార్ చిరంజీవికి తెలియవా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ‘తాను ఒక్కడు మాత్రమే’ వెళ్లి భేటీ అయిన తరువాత.. ఆయనకు రాజ్యసభ కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా ప్రచారం మొదలైతే […]

అంత దారుణ హత్యకు.. ఆత్మరక్షణ ముసుగు!

గుంటూరు జిల్లా గుండ్లపాడులో తోట చంద్రయ్య అనే తెలుగుదేశానికి చెందిన వ్యక్తి దారుణంగా నడిరోడ్డులో హత్యకు గురైన సంగతి ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యకేసులో ప్రధాన నిందితుడు వెల్దుర్ది మండలానికి ఎంపీపీ కూడా కావడంతో ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు కొనసాగిస్తోంది.. తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. చంద్రబాబునాయుడు స్వయంగా తోటచంద్రయ్య అంత్యక్రియల్లో కూడా పాల్గొని పాడె మోసి.. వైసీపీ నాయకుల్ని ఖబడ్దార్ అంటూ హెచ్చరించడం కూడా […]

ముందస్తు లేదని ఇన్నిసార్లు చెబుతున్నారెందుకు?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదు. రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సజ్జల చెబితే ఇక సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టే. నిజానికి ప్రభుత్వంలోని చాలా మంది పెద్దలు కొన్ని రోజులుగా ముందస్తు లేదు.. ముందస్తులేదు అని పదేపదే చెబుతున్నారు. ఆ రకంగా ప్రజలకు ఈ ప్రభుత్వం పూర్తికాలం ఉంటుందనే నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా సజ్జల కూడా చెప్పేశారు. దీనితో ఫైనల్ అథారిటీ కూడా చెప్పేసినట్టే. […]