వైసీపీ నుండి టీడీపీ లో చేరికలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది.ఇంకా ఎవరైనా మిగిలున్నారంటే అది వైసీపీ తూర్పు గోదావరి MLC ఆదిరెడ్డి జంపింగ్ ఒక్కటే మిగిలినట్టుగా కనిపిస్తోంది.ఇక గత కొద్దీ రోజులుగా చోటా మోటా నాయకులు,మాజీలు అనేకమంది వైసీపీ లో చేరనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.వీరిలో టీడీపీ,కాంగ్రెస్ కు చెందిన చాలా పెద్ద లిస్ట్ ఉంది. ముక్యంగా ద్వితీయ శ్రేణి నాయకులని పక్కనపెడితే కాంగ్రెస్ మాజీ MP ల చూపు ఇప్పుడు వైసీపీ పైనుందని సమాచారం.వీరిలో […]
Tag: YS Jagan
జగన్ కూడా ఛలో విజయవాడ
ఆంధ్రప్రదేశ్ ఇక నుంచి అమరావతి కేంద్రంగా పరిపాలించబడనుంది. అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు నగరాలు పరిపాలనా కేంద్రాలు అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని గుంటూరుకి తరలించడం జరిగింది. విజయవాడలోనూ ఆ పార్టీ ముఖ్య కార్యాలయం ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందుగా తన రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా విజయవాడలో కార్యాలయం ఉన్నా, అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అమరావతికి తరలి […]
వైఎస్ జగన్కి మార్కులు మైనస్సే
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ముఖ్యమంత్రి చంద్రబాబుకి మార్కులేశారు. సున్నా మార్కులేయడం వివాదాస్పదమవుతోంది. చంద్రబాబుకి సున్నా మార్కులైతే వైఎస్ జగన్కి మైనస్ మార్కులే వస్తాయనే విమర్శలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఎందుకంటే, వైఎస్ జగన్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు జారిపోయారు. ఇద్దరు ఎంపీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీని వీడిపోయారు. ఓ రాజకీయ పార్టీకి, ఓ పార్టీ అధినాయకుడికి ఇంతకన్నా మైనస్ ఇంకేముంటుంది? అయినా రాజకీయాల్లో మార్కులు వేయాల్సింది ప్రజలు మాత్రమే. మేమే మార్కులేసేస్తాం […]
ఎమ్మెల్యే కావాలని ఉందా-జగన్ గీతోపదేశం
ఇప్పటికే రెండు పదుల MLA లను చేజార్చుకొన్న YCP అధినేతాన్ YS జగన్ మోహన్ రెడ్డి ఆయా నియోజక వర్గాల్లో కొత్త లీడర్లను తయారు చేసేందుకు వుపక్రమిచారు.అందులో భాగంగా కేడెర్ కి దిశా నిర్దేశం చేసారు.ఎమ్మెల్యే కావాలంటే ఘన మైన వారసత్వం కావాల్సిన అవసరం లేదని, డబ్బులు ఉండాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీ పీ అధినేత జగన్ అన్నారు. రాజకీయ నాయకు లు అయ్యేందుకు ఒక చక్కని అవకా శాన్ని తాను కల్పిస్తున్నానని ఆయన చెప్పారు. రోజుకి […]
జగన్ “దూకుడు”
వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి స్పీడ్ పెంచుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడలో పాగా వేసేందుకు సమాయత్తమయ్యారు. ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగానే ఆయన రాజకీయ వ్యవహారాలు నడుపుతున్నారు. ఇక నుంచి విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ అధికారం లోకి వచ్చి రెండేళ్లవుతున్న ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చాలేదని, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియజేయలని నిర్ణ యించారు. వైసీపీ ఎమ్మెల్యేలందరితోపాటు ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రణాళికలపై […]
సెల్ఫ్ డిఫెన్స్ లో ఏపీ సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయడును ఒక్కసారిగా సమస్యలు కమ్ముకుంటున్నాయి. ఎదురవుతున్న అన్నీ సమస్యలనూ తానే చూసుకోవాల్సి రావటంతో సిఎం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒకవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కేంద్రంగా ఉభయగోదావరిలో ఉద్రిక్తత. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసపెట్టి మాటల దాడులు. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన పలువురు ఎంఎల్ఏలు ఆరోపణలు, విమర్శలు, ఇంకోవైపు హైదరాబాద్లోని సచివాలయం నుండి విజయవాడ ప్రాంతానికి తరలి రావటానికి ఇష్టపడని ఉద్యోగులు. ఇన్ని సమస్యల మద్య చంద్రబాబు ఉక్కిరి […]
చెప్పులు, చీపురు మైలేజ్ ఎంత!!
ఇటీవల రైతు భరోసాయాత్ర చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తన మాటలవేడి పెంచి రాష్ట్ర రాజకీయాలలో పెద్ద దుమారం రేపారు. సిఎం చంద్రబాబునాయుడిపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయని సిఎంను చెప్పులతో, రాళ్లతో కొట్టండి అని విమర్శలు గుప్పించారు. దీనిపై టిడిపి నేతలు ప్రతిదాడికి చేయగా ఇంకా ఒక అడుగు ముందుకేసిన జగన్మోహన్రెడ్డి చెప్పులు, రాళ్లతో కొడితే బాగోదటా అందుకే మీరు చీపురు చూపండి అని మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. […]
