అనుకున్న సమయానికంటే ఓటిటి లోకి ముందుగానే వచ్చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు..!!

తెలుగు ఇండస్ట్రీకి ఇడియట్ సినిమాతో హీరోగా పరిచయమైన నటుడు రవితేజ ఆ తర్వాత తన కెరీర్లో నిన్న సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రవితేజ రీసెంట్ గా టైగర్ నాగేశ్వర రావు సినిమాతో తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నారని చెప్పవచ్చు.అయితే ఈ సినిమాని1980లో తెలుగు రాష్ట్రాల్లో గజదొంగగా చెలామణి అయిన స్టూవర్టుపురం నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్, గాయత్రి […]

క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `గేమ్ ఛేంజ‌ర్‌` ఓటీటీ రైట్స్‌.. స‌గం బ‌డ్జెట్ ఇక్క‌డే వ‌చ్చేసిందిగా!

ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబ‌ర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌స్తుతం `గేమ్ ఛేంజ‌ర్‌` మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్న పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చ‌ర‌ణ్ తండ్రికొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేస్తుండ‌గా.. అంజ‌లి, కియారా అద్వానీ హీరోయిన్లుగా […]

ఎన్టీఆర్ బామ్మర్ది నటించిన మ్యాడ్ మూవీ ఓటిటి డేట్ లాక్..!!

ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో అత్యధికంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న చిన్న చిత్రం మ్యాడ్.. ఏన్నో పెద్ద సినిమాలు విడుదలై ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. అలాంటి సమయంలోనే చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది మ్యాడ్ చిత్రం. తమిళ డబ్బింగ్ సినిమా ఇరగకుమ్మాయి అనే చిత్రాన్ని తెలుగులో రీమిక్స్ చేయడం జరిగింది.దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయ దిశగా దూసుకుపోయింది. ఇందులోని నటీనటులు […]

ఓటిటి లోకి రాని స్కంద మూవీ.. కారణం..?

హీరో రామ్ పోతినేని వారియర్ సినిమా తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటించారు.. ఆ సినిమానే స్కంద.. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.. సలార్ సినిమా వాయిదా పడడంతో ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల చేయడం జరిగింది. మొదటిసారి డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో పాన్ ఇండియా […]

అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటి లోకి స్కంద మూవీ..!!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమా స్కంద.. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించడం జరిగింది. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించగా బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ నటించడం జరిగింది. స్కంద సినిమా పోస్టర్, టీజర్ ,ట్రైలర్ విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడింది. సెప్టెంబర్ 28న చాలా గ్రాండ్గా థియేటర్ లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ గానే కలెక్షన్ల వైపు అడుగులు వేసింది. ఇప్పటివరకు రామ్ […]

క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `లియో` డిజిట‌ల్ రైట్స్‌.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

కోలీవుడ్ స్టార్ ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ తాజాగా `లియో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఖైదీ, విక్ర‌మ్ సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ లియోకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా న‌టించింది. సంజయ్ దత్, అర్జున్ సర్జా, మడోన్నా సెబాస్టియన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. నేడు ఈ చిత్రం త‌మిళ్‌, […]

అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `స్కంద‌`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం `స్కంద`. మాస్‌ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ్రీలీల‌, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా న‌టించారు. శ్రీ‌కాంత్‌, ద‌గ్గుబాటి రాజా, శరత్ లోహితస్వ, ఇంద్ర‌జ‌, గౌత‌మి, ప్రిన్స్ సిసిల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. థ‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. […]

ఓటీటీ లోకి వచ్చేస్తున్న విశాల్ బ్లాక్ బాస్టర్ మూవీ మార్క్ ఆంటోనీ..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన నటుడు విశాల్ తాజాగా నటించిన చిత్రం మార్క్ ఆంటోనీ.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అధిక్ రవిచంద్ర దర్శకత్వం వహించారు. ఇందులో మరొక నటుడు ఎస్ జె సూర్య కూడా నటించడం జరిగింది. రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా నటించారు. అలాగే కమెడియన్ సునీల్, సెల్వ రాఘవన్ ,మీరా కృష్ణన్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమా విడుదల కావడం జరిగింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ […]

అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `చంద్ర‌ముఖి 2`.. చీప్ ధ‌ర‌కు అమ్ముడుపోయిన డిజిట‌ల్ రైట్స్‌!

2005లో వ‌చ్చిన సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `చంద్ర‌ముఖి`కి సీక్వెల్‌గా ద‌ర్శ‌కుడు పి.వాసు.. ఇటీవ‌ల `చంద్ర‌ముఖి 2` మూవీని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌ను పోషించింది. మహిమా నంబియార్, వడివేలు, లక్ష్మీ మీనన్, రాధికా శరత్‌కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెప్టెంబ‌ర్ 28న ఎన్నో అంచ‌నాల‌తో విడుద‌లైన‌ చంద్ర‌ముఖి 2.. ప్రేక్ష‌కుల‌ను ఏ మాత్రం మెప్పించ‌లేక‌పోయింది. […]