2019 నాటికి బెజవాడ రాజకీయాల్లో పెను మార్పులు

ఏపీలో రాజ‌కీయంగా కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన కృష్ణా జిల్లా రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో కూడా చెప్ప‌డం క‌ష్టం. ఇక విజ‌య‌వాడ‌లో అయితే ప్ర‌తి ఎన్నిక‌ల‌కు రాజ‌కీయ నాయ‌కులు జంపింగ్స్ చేస్తుంటారు. 2004లో టిక్కెట్టు రాలేద‌ని ప్ర‌స్తుత ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ టీడీపీలోకి జంప్ చేశారు. 2009లో సిట్టింగ్ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా ప్ర‌జారాజ్యంలోకి వెళ్లారు. ఇక 2009లో ప్ర‌జారాజ్యంలో ఉన్న కేశినేని 2014లో విజ‌య‌వాడ నుంచి టీడీపీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేశారు. ప‌లుపార్టీలు మారిన […]

పవన్ ట్విట్టర్…విమర్శలు విన్నపాలు కితాబులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పై జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా టీడీపీ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.అంటే విరుచుకుపడిపోయాడా అని అడిగిగితే అవును విరుచుకుపడినట్టే పడి అంతలోనే తనకి బాగా ఇష్టమైన అర్థిస్తున్నాను..విన్నవిస్తున్నాను అంటూ ముక్తాయించేసాడు ఎప్పటిలాగే. ఇంతకీ విషయం ఏంటంటే..ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశం చర్చకు వచ్చిన సందర్భంలో సదరు టీడీపీ ఎంపీ ల తీరును జనసేనాని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించేశాడు.సభలో టీడీపీ ఎంపీ అశోక గజపతి […]

పవన్ వారిద్దరిని ఎలా హ్యాండిల్ చేస్తాడో!

ఏపీలో 2019 ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన ఎంట్రీతో రాజ‌కీయం చిత్ర‌విచిత్రంగా రంగులు మార‌నుంది. జ‌న‌సేనాని ప‌వ‌న్ పూర్తిగా పొలిటిక‌ల్ క్షేత్ర‌రంగంలోకి దూకితే అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ నాయ‌కుల్లో చాలా మంది జ‌న‌సేన‌లోకి జంప్‌చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో కీల‌క‌మైన విజ‌య‌వాడ న‌గ‌రంలో రాజ‌కీయాలు సైతం స‌రికొత్త‌గా మార‌నున్నాయ‌న్న చ‌ర్చ‌లు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇక్క‌డ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో కాపు […]

జ‌న‌సేన సిద్ధాంత‌క‌ర్త‌గా టీడీపీ ఎమ్మెల్సీ

మంత్రి ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డిన వారిలో టీడీపీ సీనియ‌ర్ నేత గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు కూడా ఒక‌రు. టీడీపీ స్థాపించిన నాటి నుంచి పార్టీ కోసం ఎంతో శ్ర‌మించిన ఆయ‌న‌కు ఈసారి తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో ఇక ఆయ‌న పార్టీ మార‌తార‌నే ఊహాగానాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. అంతేగాక ఆయ‌నో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. అసంతృప్తిలో ర‌గిలిపోతున్న ఆయ‌న‌.. ఇప్పుడు జ‌నసేనలో చేరాల‌ని డిసైడ్ అయిన‌ట్లు స‌మాచారం. అంతేగాక ఈ విష‌యంపై అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోనూ మంత‌నాలు […]

నన్ను కించ పరిచిన పార్టీలో ఒక్క నిమిషమైన ఉండనంటున్న బోండా

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత.. ఏపీలో రాజ‌కీయాలు హీటెక్కాయి. మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కని వారు ఇప్పుడు ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నార‌నే ప్ర‌చారం జోరందుకుంది. ముఖ్యంగా అటు వైసీపీ, ఇటు జ‌న‌సేన వైపు చూస్తున్నార‌నే గుస‌గుస‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. అసంతృప్తి నాయ‌కులకు చెందిన క్యాడ‌ర్ తీవ్ర ఆగ్ర‌హ జ్వాల‌తో ఉంది. ముఖ్యంగా ప్ర‌తిపక్షంపై నిత్యం విరుచుకుప‌డే విజ‌యవాడ ఎమ్మెల్యే బోండా ఉమ‌.. త‌న‌కు మంత్రిప‌ద‌వి ద‌క్క‌కపోవ‌డంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న ప‌వ‌ర్ స్టార్ […]

అగ్రిగోల్డ్ మ్యాట‌ర్‌లో ప‌వ‌న్ క‌న్‌ఫ్యూజ్

ఏపీలో ప్ర‌స్తుతం రాజ‌కీయం అంతా అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారం చుట్టూనే తిరుగుతోంది. ఏపీ అసెంబ్లీలో ఈ వ్య‌వ‌హారంపైనే కొద్ది రోజులుగా అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై వార్ జ‌రుగుతోంది. అగ్రిగోల్డ్ మ్యాట‌ర్లో విప‌క్ష వైసీపీ అధికార టీడీపీపై ముప్పేట దాడి చేసింది. మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు కూడా అగ్రిగోల్డ్ భూముల‌ను కొన్నార‌ని వైసీపీ అధినేత జ‌గ‌నే స్వ‌యంగా ఆరోప‌ణ‌లు చేశారు. త‌ర్వాత ఇదే అంశంపై జ‌గ‌న్ స‌వాల్, ప్ర‌త్తిపాటి ప్ర‌తిస‌వాల్‌, చంద్ర‌బాబు జ‌గ‌న్‌కు ఓపెన్ ఛాలెజింగ్ చేసే వ‌ర‌కు మ్యాట‌ర్ […]

కొత్త న్యూస్ ఛానెల్‌..! ” జ‌న‌సేన‌ ” కు ప్ల‌స్సా..మైన‌స్సా..!

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఏం చేస్తే అదే మీడియాలో వ‌చ్చేది…ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం సినిమా హీరో మాత్ర‌మే. ప‌వ‌న్‌కు అన్ని వ‌ర్గాల్లో క్రేజ్ ఉంది. అయితే ప‌వ‌న్ ఇక‌పై పూర్తిస్థాయి పొలిటిక‌ల్ స్టార్‌గా మార‌నున్నాడు.. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ పాలిటిక్స్‌లోకి వ‌స్తే మీడియాలోను అనుకూల మీడియా, వ్య‌తిరేక మీడియా రెండూ ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ రాజ‌కీయంగా ఎదిగేందుకు ప‌వ‌న్‌ కూడా అనుకూల మీడియా ఉండాల్సింద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ ఇప్పుడు […]

ప్ర‌జాక్షేత్రంలోకి జనసేన .. చివ‌రి రోజున ప‌వ‌న్ బ‌హిరంగ స‌భ

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌జాస‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జాక్షేత్రంలోకి దూక‌నున్నాడు. ఈ క్ర‌మంలోనే వివిధ జిల్లాల్లో స‌మ‌స్య‌ల‌తో పాటు ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఇప్ప‌టికే నాలుగైదు స‌భ‌లు పెట్టిన ప‌వ‌న్ ఇక ఇప్పుడు సీమలో క‌రువు ప్రాంత‌మైన అనంత‌పురం జిల్లా మీద త‌న ఫోక‌స్ పెట్టాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఇదే జిల్లాలో ఏదో ఒక నియోజ‌క‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంతో ఈ జిల్లా మీద రోజు రోజుకు […]

ప‌వ‌న్‌కు రామోజీకి గ్యాప్ ఎందుకు..!

ఈనాడు గ్రూఫ్ అధినేత రామోజీరావు పేరు చెపితే తెలియ‌ని తెలుగు వాళ్లు ఉండ‌రు. తెర‌ముందుకు రాకుండానే తెలుగు రాజ‌కీయాల‌ను శాసించే వ్య‌క్తిగా పేరున్న రామోజీని రాజ‌గురువు అని పిలిచేవాళ్ల సంఖ్య కూడా త‌క్కువేం కాదు. తెలుగు రాజ‌కీయాల్లో రామోజీ చ‌క్రం తిప్ప‌డం దాదాపు గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాల నుంచే ఉంది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో సైతం రామోజీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ టీడీపీ+బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తుగా స‌పోర్ట్ చేయ‌డంలో కీ రోల్ పోషించార‌న్న వార్త‌లు కూడా […]