వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేయాలని ఏపీ సీఎం చంద్రబాబు దృఢనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు విడిగా వద్దని పార్టీ అధిష్ఠానానికి చెబుతున్నా.. కలిసి ప్రయాణించకపోతే రెండు పార్టీలకు నష్టమని ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాలకు బాబు అడ్డుకట్ట వేస్తూ వస్తున్నారు. ఇక ఈ టెన్షన్ తీరిపోయిందన్న చంద్రబాబును.. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెగ టెన్షన్ పెడుతున్నారట. బీజేపీతో కలిసి పోటీచేస్తే టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువని చెప్పడంతో.. చంద్రబాబుకు గొంతులో […]
Tag: chandrababu
బాబుపై తీవ్ర అసంతృప్తితో కమ్మ క్యాస్ట్ ప్రజాప్రతినిధులు
ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై ఆయన సొంత సామాజికవర్గమైన కమ్మ సామాజికవర్గం ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు గుస్సా ప్రదర్శిస్తున్నారు. కమ్మ సామాజికవర్గానికి చంద్రబాబు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. కమ్మ వర్గానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు అయితే బహిరంగంగానే బాబుపై తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు చంద్రబాబు కమ్మ క్యాస్ట్ను పట్టించుకోవడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయపాటి వ్యాఖ్యలు ఆ […]
ఊస్టింగ్ మంత్రులతో బాబుకు బెదిరింపులా..!
గత యేడాదిన్నరగా చర్చల్లో ఉన్న ఏపీ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 9.25 గంటలకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలతో ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్గా మారాయి. మంత్రివర్గంలో ఇన్-అవుట్ అంటూ వస్తోన్న వార్తలతో కొందరు మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గం నుంచి తమను తప్పిస్తారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో కొందరు మంత్రులు తమను తప్పిస్తే పార్టీకి గుడ్ బై చెపుతామని తమ అనుచరుల […]
ఏపీలో బీజేపీ కొత్త స్ట్రాటజీ ఫ్లస్ అవుతుందో ? మైనస్ అవుతుందో ?
దేశంలోనే పెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీ విజయం ఆ పార్టీకి ఎక్కడ లేని జోష్ ఇచ్చింది. గతంలో చాలా రాష్ట్రాల్లో ఉనికిని చాటుకునేందుకు సైతం ఇబ్బందిపడిన బీజేపీ ఇప్పుడు ఇతర పార్టీల సహకారం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే 2019లో సైతం జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల అవసరం లేకుండానే కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు ఇదే మంత్రాన్ని ఏపీలోను ప్రయోగించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్లాన్లు వేస్తున్నారట. […]
ఎమ్మెల్సీ ఫలితాలతో చంద్రబాబులో మార్పు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో తెదేపా శ్రేణులు ఆకాశంలో తేలుతున్నాయి. అధికారం, డబ్బు ప్రవాహం అధికంగా ప్రభావం చూపిన ఈ ఎన్నికల్లో మూడు స్థానాలను కైవసం చేసుకోవడంతో పార్టీ అధినేత చంద్రబాబు అండ్ కో ఖుషీఖుషీగా ఉన్నారు. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు పార్టీ శ్రేణులు మాత్రం ఈ విజయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి ఓట్లు పోలైతే కేవలం ముప్పయి ఓట్ల మెజార్టీతో గెలిచిన గెలుపూ ఒక గెలుపేనా…? అందులో […]
విపక్షాలకు చిక్కిన టీడీపీ, టీఆర్ఎస్ .. సెల్ఫ్ డిఫెన్స్లో పార్టీలు
ఇరు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న అధికార పక్షాలు.. చివరకు విపక్షాల చేతికి చిక్కాయి! తెలంగాణతో పోల్చితే ఏపీలో బలమైన విపక్షం ఉన్నా.. అందుకు దీటుగా టీడీపీ నేతలు సమాధానం చెబుతున్నారు. అలాగే తెలంగాణలో.. గొంతు విప్పి.. విమర్శ చేసే వారిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు ఏ మాత్రం వెనుకాడని తెలంగాణ ప్రభుత్వ పెద్దల పుణ్యమా అని.. సభలో హడావిడి చేయలేని పరిస్థితి. తమ అధికారంతో గొంతు నొక్కేసిన అధికార పక్షాలు ఇప్పుడు […]
టీడీపీకీ, సీపీఎంకీ మధ్య వ్యత్యాసమిదే..
క్రమశిక్షణకు మారుపేరైన సీఎం చంద్రబాబుకు సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యే తమ అధికార ఆధిపత్యాన్ని చూపించారు. అయితే ఇలా చేసినందుకు కేవలం సారీతో సరిపెట్టారు. కానీ ఇదే తరహా సంఘటన కేరళలో ఎదురైంది. దీంతో ఏకంగా మంత్రినే పదవి నుంచే పీకేశారు! పక్కా సాక్ష్యాలు ఉన్నా కేవలం సారీ చెబితే ఇక వివాదం సద్దుమణిగిందని.. అంతా సైలెంట్ అయిపోయారు. కేరళలో మాత్రం అంతా రివర్స్లో జరగడం గమనార్హం!! తప్పు చేస్తే ఎంతవారినైనా ఉపేక్షించేది […]
చంద్రబాబు ఈ దిశగా చర్యలు చేపడతారో లేదో వేచిచూడాల్సిందే!!
`తప్పు చేస్తే ఎంతటివారినైనా వదలను. వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడే ప్రసక్తే లేదు` అని నిత్యం గంభీర స్వరంతో, సీరియస్గా లెక్చర్లు ఇస్తుంటారు సీఎం చంద్రబాబు!! మరి సొంత పార్టీ నేతలే ఇప్పుడు రచ్చరచ్చ చేస్తున్నా వారిని కేవలం మందలించి వదిలేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మీడియా ముందు తామేమీ చేయలేదని చెప్పిన నేతలు, చంద్రబాబును కలిసిన తర్వాత విచారం వ్యక్తంచేస్తూ సారీ చెప్పడం వెనుక గల ఉద్దేశమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా […]
పునర్విభజనపై గందరగోళంలో టీడీపీ – బీజేపీ
పునర్విభజన ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆంధ్రా ప్రాంత ఎంపీలంతా తహతహలాడుతున్నారు. ఏపీకి రావాల్సిన వాటి విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం మాటెలా ఉన్నా.. ఈ పునర్విభజన గురించి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో తెగ చర్చలు జరుపుతున్నారట. ఆయన్ను కలిసిన ప్రతిసారీ.. ఈ అంశం గురించి అడుగుతున్నారట. టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి మరో అడుగు ముందుకేసి.. మరో నెలరోజుల్లోనే పునర్విభజన ఉంటుందని ప్రకటించేశారు. అయితే తెలుగు ఎంపీల దూకుడుకు ఏపీ బీజేపీ నేత హరిబాబు బ్రేక్ వేశారు. […]
