ఇటీవల కాలంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సభలకు భారీగా జనం వస్తున్న విషయం తెలిసిందే. ఆయన రోడ్ షోలకు పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు, ప్రజలు వస్తున్నారు. ఇదే క్రమంలో...
మళ్ళీ టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అనూహ్యంగా రోడ్ షో చేశారు. కందుకూరు, గుంటూరు ప్రమాదాల తర్వాత బాబు కుప్పంకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే...
రాజేష్ మహాసేన టీడీపీలో చేరే విషయంలో ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాజేష్ టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. అటు చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 15న చంద్రబాబు...
ఇప్పుడుప్పుడే తెలుగుదేశం పార్ట్ గాడిలో పడుతుందనుకుంటే..ఆ పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పార్టీలో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. వాటిని నిదానంగా పరిష్కరించుకుంటూ చంద్రబాబు ముందుకెళుతున్నారు. కానీ...
రాజకీయాల్లో ఎప్పుడు యువత చాలా కీలకమనే చెప్పాలి. రాజకీయ పార్టీల భవిష్యత్ యువత చేతుల్లోనే ఉంటుంది..యువతకు ఎంత ప్రాధాన్యత ఇస్తే అంత ఎక్కువగా యువ ఓటర్లని ఆకర్షించడం కుదురుతుంది. అయితే ఏపీ రాజకీయాల్లో...