ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో టైగర్ నాయకుడిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్.. పరిస్తితి ఒకింత ఇబ్బందిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ కన్పర్మ్ చేయలేదు. ప్రస్తుతం ఆయన తనకే టికెట్ ఇస్తారని అనుకుంటున్నారు. ఒత్తిడి కూడా పెంచుతున్నారు. అయినా.. ఎక్కడా ఆయన కు అభయం దక్కలేదు. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో.. చీరాల నుంచి టీడీపీ యువ నాయకుడు.. దగ్గుబాటి వారసుడు చెంచురామ్ ను […]
Tag: ap political news
ఈ టీడీపీ వీర విధేయులు దొంగ చాటుగా దాక్కుంటున్నారే…!
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతల్లో అందరూ.. ఒకేలా వ్యవహరించడం లేదా…? కొందరు పార్టీలో చాలా గో ప్యంగా వ్యవహరిస్తున్నారా? పార్టీకి విధేయులం అంటూనే పక్క చూపులు చూస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఒకరు.. పార్టీ తరఫున మాట్లాడినట్టే మాట్లాడుతున్నా రు. కానీ, ఇంతలోనే ఖస్సు మంటున్నారు. మరోవైపు ఒక జాతీయ పార్టీతో టచ్లో ఉన్నట్టు కలరింగ్ ఇస్తు న్నారు. దీంతో ఈయన వ్యూహం ఏంటో ఎవరికీ అర్ధంకావడం లేదు. ఇక, అనంతపురానికి […]
జనసేన నుంచి ఫార్టీ ఇయర్స్ పృథ్వీ పోటీ చేసేది అక్కడేనా…!
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎవరు ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరు ఎవరికీ శతృవులు కూడా కాదు. ఒకప్పుడు.. నోరు పారేసు కున్న నాయకులే.. తర్వాత కాలంలో అదే పంచన చేరిపోవడం.. రాజకీయాల్లో తప్ప ఇంకెక్కడైనా సాధ్యమేనా? అంటే.. కాదనే కామెంటే వినిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. గతంలో వైసీపీ తరఫున వాయిస్ వినిపించిన సినీ క్యారెక్టర్ నటుడు, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. అమ్మనా బత్తాయ్ డైలాగులతో వెండితెరను కుదిపేసిన పృథ్వీ.. ఇప్పుడు.. జనసేన పంచన చేరేందుకు […]
జనసేన వైపు.. ఆ వైసీపీ ఎమ్మెల్యేల చూపు.. ఇంత షాకా…!
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అధికార పార్టీ వైసీపీలో మార్పులు జరుగుతున్నాయ నే చర్చ తెరమీదికి వచ్చింది. చాలా మంది జగన్ అభిమానులమని చెప్పుకొనే నాయకులు కూడా ఇప్పు డు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు.. త్వరలోనే తమ దారి తాము చూసుకునేందుకు ప్రయత్నా లు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇటీవల పవన్ కళ్యాణ్ను కలిసినట్టు వైసీపీ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందో […]
వైసీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్… మామూలు లాభం కాదుగా…!
వైసీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. వేసింది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రచారం రావడం లేదని.. అంతా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని.. తరచుగా.. సీఎం జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అనుకూల మీడియా లేదని.. తాము ఏం చేస్తున్నా.. వ్యతిరేక కోణంలోనే చూస్తున్నారని.. ఆయన రగిలిపోతున్నారు. అంతేకాదు.. తరచుగా.. కొన్ని పత్రికలు మీడియాలపై.. ఆయన నిప్పులు చెరుగుతున్నారు. తాము ప్రజల కు ఎంతో మేలు చేస్తున్నాని కూడా ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాయిస్ నిరంతరం ప్రజలకు వినిపించేలా […]
జగన్ టార్గెట్లో ఆ టీడీపీ ఎమ్మెల్యే …. ఓడించాలని బిగ్ స్కెచ్…!
అదిగో పులి.. అంటే.. ఇదిగో తోక! అనే పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏది తప్పో.. ఏది ఒప్పో.. నిర్ధారించుకునే టైము.. సోషల్ మీడియా జనాలకు లేకుండా పోతోంది. దీంతో కొన్నికొన్ని వార్తలు నిజమో.. కాదో.. అనేంతగా వైరల్ అయిపోతున్నాయి. ఇలాంటి వార్తే.. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. వైసీపీ అధినేత.. ఓ ఐదుగురు కీలక నాయకులను ఓడించాలని కంకణం కట్టుకున్నారంటూ.. ఓ వార్త హల్చల్ చేస్తోంది. వీరిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. సరే.. […]
టీడీపీలో పెరుగుతున్న సెగ… రాజకీయం మారుతుందా..?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టం. ఇప్పుడు కాకినాడ రూరల్ రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పిల్లి అనంతలక్ష్మి 2014లో ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. అయితే, గత ఏడాది ఆమె.. ఓడిపోయారు. పేరుకే ఆమె ఎమ్మెల్యే అయినా.. చక్రం తిప్పేది మాత్రం ఆమె భర్తే. ఇక.. ఆయనతో పొసగని నాయకులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి యనమలకు పిల్లి కుటుంబానికి మధ్య వివాదాలు ఉన్నాయి. ఆయన […]
ఊ.. అన్నా.. ఉఊ అంటున్నారట.. ఆ వైసీపీ మహిళా ఎమ్మెల్యే బాధ చూశారా…!
వైసీపీలో ఎమ్మెల్యేల పరిస్తితి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. సీమ జిల్లాల పరిస్థి తిని తీసుకుంటే.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజవకర్గం నుంచి గెలిచిన యువ నాయకురాలు.. ఉన్నత విద్యావంతురాలు.. జొన్నలగడ్డ పద్మావతి పరిస్థితి చిత్రంగా మారిందని అంటు న్నారు పరిశీలకులు. నిజానికి వైసీపీ తరఫున బలమైన గళం వినిపించడంలో పద్మావతి ముందున్నారు. పైగా.. నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేకంగా చక్రం తిప్పేవారు కూడా ఎవరూ లేరు. ఇతర నియోజకవర్గాల మాదిరిగా ఎమ్మెల్యేతో ఎవరికీ […]
పనిచేయట్లేదు.. పక్కన పెట్టేస్తారు.. వైసీపీలో 50 మందికి డేంజర్ బెల్స్…!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ.. నాయకులకు ఇప్పటి నుంచే కంటిపై కునుకు లేకుండా పోతోంది. ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో.. ఎవరి కి టికెట్ భాగ్యం దక్కుతుందో.. ఎవరిని పక్కన పెడతారో.. అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సీఎం జగన్ కొందరికి దీనికి సంబంధించిన హింట్ ఇచ్చేశారు.మీరుసరిగా పనిచేయడం లేదు.. కష్టమే.. మీ పద్దతి మార్చుకోవాలి.. అని సూటిగా చెప్పారు. “ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు అమలు […]