అసలు టీడీపీ-జనసేనల మధ్య పొత్తు ఉంటుందా? పొత్తు ఉంటే ఏ ఏ సీట్లలో జనసేన పోటీ చేస్తుంది? టిడిపి బలంగా ఉన్న సీట్లని జనసేన కోసం వదులుకుంటుందా? అసలు టిడిపి-జనసేన మధ్య ఏం జరుగుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇంతవరకు పొత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం రాలేదు. అటు చంద్రబాబు, ఇటు పవన్ ఎవరికి వారు తమ పార్టీలని బలోపేతం చేసుకోవడంపై ఫోకస్ పెట్టారు. ప్రజల్లో తిరుగుతున్నారు. కానీ పొత్తుల గురించి క్లారిటీ ఇవ్వడం లేదు. కాకపోతే […]
Category: Politics
జగన్ ఓడితే ఎక్కువ పథకాలు..బాబు-పవన్ ప్లాన్.!
దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ప్రజలకు పథకాలు అందిస్తున్నారు. పెన్షన్, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, వాహన నిధి, చేనేత, సున్నా వడ్డీ..ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు జగన్ ప్రభుత్వం అందిస్తుంది. కరోనా సమయంలో అన్నీ రాష్ట్రాలు ఆర్ధికపరమైన […]
బాబు ‘విజన్’ వర్కౌట్ అవుతుందా? జనం పట్టించుకోవట్లేదా?
ముందుచూపు కలిగిన రాజకీయ నాయకుడు ఎవరంటే అంతా చంద్రబాబు పేరే చెబుతారు. ఎందుకంటే ఆయన భవిష్యత్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తారు. భవిష్యత్లో ఏం చేయాలనే దానిపై ఒక ప్లానింగ్తో పనిచేస్తారు. అధికారంలో ఉన్న ప్రతిసారి విజన్ ప్రకారం పనిచేస్తారు. 1999 కాలంలో అధికారంలో ఉన్నప్పుడు విజన్ 2020 అని ముందుకెళ్లారు. అంటే 2020కి ఏపీ దేశంలోనే అగ్రపథంలో నిలవాలనేది బాబు ప్లాన్. ఆ దిశగా పనిచేశారు. కానీ 2004లోనే అధికారం కోల్పోయారు. బాబు విజన్ 2020కి ప్రజలు […]
కాంగ్రెస్లోకి బిగ్ లీడర్స్..మైలేజ్ పెరుగుతుందా?
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. అధికార బిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టేలా కాంగ్రెస్ రాజకీయం మొదలుపెట్టింది. బలంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీని గట్టిగా ఢీకొట్టాలని ప్లాన్ చేస్తుంది. ఇదే క్రమంలో పార్టీ బలం మరింత పెంచేలా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందుకెళుతున్నారు. పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ లోకి వలసలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. […]
మంగళగిరిలో లోకేష్ భారీ స్కెచ్..ఓటమి తప్పించుకుంటారా?
ఓడిన చోటే గెలిచి తీరాలనే పట్టుదలతో నారా లోకేష్ ఉన్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి బరిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో అదే స్థానంలో పోటీ చేసి సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే నారా లోకేష్ ఓటమిపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఎగతాళి చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. మంగళగిరిలో ఓటమి పాలయ్యారని, పప్పు అని ఎగతాళి చేస్తూనే వచ్చారు. అయితే ఈ సారి ఎన్నికల్లో సీటు మార్చేసుకుంటారని ప్రచారం వచ్చింది. కానీ […]
జనసేనకు సీట్లు ఫిక్స్ చేస్తున్న వైసీపీ..పవన్కు సీఎం ఛాన్స్ లేదా?
జనసేనకు వైసీపీ సీట్లు ఫిక్స్ చేస్తుంది..అదేంటి వైసీపీ సీట్లు ఫిక్స్ చేయడం ఏంటి అని డౌట్ రావచ్చు. నిజమే టిడిపి-జనసేన పొత్తు ఉంటే..జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయో వైసీపీ నేతలు చెబుతున్నారు. అంటే టిడిపి పొత్తులో జనసేనకు ఎక్కువ సీట్లు దక్కవనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు మొదట నుంచి రెండు పార్టీల పొత్తు చెడగొట్టాలనే ఉద్దేశంతోనే వైసీపీ రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే పవన్కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని, 175 సీట్లలో పోటీ చేయాలని సవాల్ […]
లోకేష్-ప్రకాష్ పప్పు అంటూ రోజా..నగరిపై కాన్ఫిడెన్స్ ఉందా?
ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి రోజా…ఏపీ రాజకీయాల్లో మరింత ఫైర్ చూపిస్తున్నారు. టిడిపి, జనసేనల టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్లపై తనదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు. ఇక వారు జగన్ని ఏం చేయలేరన్నట్లు మాట్లాడుతున్నారు. అసలు జీవితంలో వారు గెలవడం, అధికారంలోకి రావడం కష్టమన్నట్లు చెప్పుకొస్తున్నారు. తాజాగా కూడా లోకేష్, నగరి టిడిపి ఇంచార్జ్ గాలి భాను ప్రకాష్లని ఉద్దేశించి రోజా ఫైర్ అయ్యారు. ఒకడేమో మంగళగిరి పప్పు అని, మరొకడు నగరి పప్పు […]
విశాఖ రాజకీయం..బాబు-పవన్ టార్గెట్ క్లియర్ కట్.!
అతి త్వరలోనే జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ దసరాకు విశాఖలో కాపురం పెడతానని చెప్పుకొస్తున్నారు. ఇక జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టి..రాజధాని ఏర్పాట్లు ముమ్మరం అయితే..విశాఖలో వైసీపీకి రాజకీయంగా కలిసొస్తుంది. ఆ ప్రభావం ఉత్తరాంధ్రపై కూడా పడుతుంది. ఇది వైసీపీకి అడ్వాంటేజ్. ఈ నేపథ్యంలో వైసీపీని నిలువరించడానికి చంద్రబాబు, పవన్ గట్టిగానే కష్టపడుతున్నారు. విశాఖ వేదికగా రాజకీయ వేడి రగులుస్తున్నారు. ఇప్పటికే పవన్ విశాఖలో వారాహి మూడో విడత యాత్ర […]
కర్నూలు తమ్ముళ్ళ పోరాటం..ఆ సీట్లపైనే ఆశలు.!
వైసీపీ కంచుకోట అయిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం నేతలు పోరాడుతున్నారు. ఈ సారి అక్కడ సత్తా చాటాలని చూస్తున్నారు. దాదాపు జిల్లాలోని నేతలంతా ప్రజా క్షేత్రంలో ఉన్నారు. ఇటు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో..ఈ సారి ఎలాగైనా వారికి చెక్ పెట్టి గెలవాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 14కి 14 సీట్లు వైసీపీ గెల్చుకుంది. ఈ సారి సగం సీట్లు అయిన గెలవాలని తమ్ముళ్ళు కష్టపడుతున్నారు. దాదాపు అందరూ నేతలు ప్రజల్లోనే ఉన్నారు. […]