రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అక్కడ నుంచే పోటీ చేస్తారా….!?

చంద్రబాబు అంటే… అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే నియోజకవర్గం కుప్పం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు ఇప్పటికే వరుసగా 7 సార్లు విజయం సాధించారు. 1989లో తొలిసారి కుప్పం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు… నాటి నుంచి వరుసగా 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే… 1999 నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు నియోజకవర్గంలో కాలు […]

బాబు ఆరోగ్యం, వయసు… అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!

నారా చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పే మాట పని రాక్షసుడు అంటారు. రోజుకు 16 గంటలు పని చేస్తాడని…. ఆయన నవ యువకుడని కూడా గొప్పగా చెప్పుకుంటారు. అయితే తాజాగా ఆయన అరెస్టు తర్వాత అదే టీడీపీ నేతలు చెబుతున్న మాటలు ఇప్పుడు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే టీడీపీకే బూమ్‌ రాంగ్‌గా మారుతున్నాయి. నిన్నటి వరకు చంద్రబాబు పైన సొంత పార్టీ నేతలే సెటైర్లు వేసేవారు. గంటల గంటల పాటు […]

టీడీపీలో వేరు కుంపట్ల గోల… ఇలా అయితే అయినట్లే….!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో వేరు కుంపట్లు ఎక్కువయ్యాయి. ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనేది టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే లక్ష్యంతో ప్రతి ఒక్కరు పని చేయాలని నేతలకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం కూడా చేశారు. అయితే తాజాగా పార్టీ నేతల తీరు చూస్తే మాత్రం అధినేత మాటను ఏ మాత్రం లెక్క చేస్తున్నట్లుగా లేదు. ఇందుకు ప్రధాన కారణం… పార్టీలో […]

ఓడిపోయే నేతలకే మరోసారి టికెట్లు… ఇలా అయితే ఎలా సార్….!?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ మోస్ట్ సీనియర్. 40 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీ గెలుపు కోసం నానా పాట్లు పడాల్సి వస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ఈ ఎన్నికల్లో ఓడితే… పార్టీ మనుగడే కష్టమంటునే మాట కూడా వినిపిస్తోంది. అటు సీఎం జగన్ కూడా ఇదే మాట వైసీపీ నేతలకు పదే పదే చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిస్తే […]

రాజమండ్రి టీడీపీలో లుకలుకలు… సీట్ల పంచాయతీ తేలేనా….!?

ఏపీలో ఎన్నికలకు సమయంలో దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయా పార్టీలు ఎన్నికలపై దృష్టి పెట్టేశాయి. వాస్తవానికి ఏడాది ముందు నుంచే ప్రతిపక్షాలు ప్రచారం కూడా మొదలుపెట్టేశాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ప్రస్తుతం రాజకీయాలు మరింత హాట్‌గా మారాయనేది వాస్తవం. చంద్రబాబు అరెస్టుతో వచ్చిన సానుభూతి తప్పకుండా తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు. […]

జనసేన – టీడీపీ నేతలను కలవరపెడుతున్న పొత్తుల వ్యవహారం..!?

చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. దాదాపు ఏడాదిన్నరగా తేలని పొత్తుల వ్యవహారం… రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా జరిగిన తొలి ములాఖత్‌లోనే తేలిపోయింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో ములాఖత్ భేటీ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆ తర్వాత జరిగిన పవన్ నాలుగో విడత వారాహి యాత్రలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఇక్కడే అసలు […]

టికెట్ కోసమే ఆయన పాట్లు… అందుకే నోటీ దూల…!

బండారు సత్యనారాయణ మూర్తి… మాజీ మంత్రిగా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా ఈయనకు పేరు. కానీ… అంతకు మించి ఇటీవల ఈయనకు మరింత పాపులారిటీ వచ్చిందనే చెప్పాలి. అందుకు ప్రధాన కారణం… మంత్రి రోజాపై అసభ్యకరమైన కామెంట్లు చేయడమే. మంత్రి రోజాను కించపరిచేలా బండారు సత్యనారాయణ మూర్తి కామెంట్లు చేశాడంటూ రాష్ట్ర మహిళా కమిషన్ ఫిర్యాదు చేయడంతో ఏపీ పోలీసులు బండారును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. అయితే బండారుపై కఠిన చర్యలు […]

బీజేపీతో పవన్ తెగదెంపులు… ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన జనసేనాని….!

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించేశారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరిగిందంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను పరామర్శించిన పవన్ కల్యాణ్… బయటకు వచ్చిన వెంటనే పొత్తు కుదిరినట్లు ప్రకటించారు. అదే సమయంలో బీజేపీ కూడా తమతో కలిసి వస్తే బాగుంటుందన్నారు. బీజేపీ నేతలతో తాను మాట్లాడుతా అని కూడా […]

బాపట్ల వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రి గారు ఫిక్స్ అయ్యారా….?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఎన్నికలుంటాయని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఎన్నికలకు ఇంక కేవలం 5 నెలలు మాత్రమే సమయం ఉందనేది నేతల మాట. ఈ నేపథ్యంలో నేతలంతా ఇప్పటి నుంచి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే నేతలు ఇప్పటి నుంచే ఓటర్లు ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో సుమారు 50 మందికి పైగా సిట్టింగ్‌లకు టికెట్ లేదని ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం […]