ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు… తప్పెవరిదీ…!?

ఓటర్ల జాబితా పరిశీలనలో చిత్రవిచిత్రాలు బయటపడుతున్నాయ్. బూత్ లెవల్ అధికారులు చేసిన పొరపాట్లు ఒకటొకటిగా వెల్లడవుతున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో జీరో డోర్ నెంబర్ పై అత్యధికంగా ఇళ్లు ఉన్నాయని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల పై అక్కడ అధికారులు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 21వ తేదీ నుంచి ఓటర్ల జాబితా పరిశీలన ప్రారంభమైంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. సక్రమంగా జాబితాను తయారు చేయలేదని, ఒకే డోర్ […]

ఏపీలో మహిళలకు రక్షణ కరువైందా..?… కేంద్రం నివేదికలో నిజమెంత..?

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ కరువైందా..? మహిళల ప్రాణాలకు ఆంధ్ర రాష్ట్రంలో విలువ లేదా..? ఏపీలో పౌరుల వ్యక్తిగత డేటా చోరీకి గురవుతోందని.. మహిళలు, బాలికల మిస్సింగ్‌కు వాలంటీర్లే కారణమన్న జనసేనాని వ్యాఖ్యలు నిజమవుతున్నాయా..? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. పార్లమెంట్‌ సాక్షిగా.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఏపీలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైంది. అమ్మలు, అక్కచెల్లెమ్మలు అని మాట్లాడే జగన్‌రెడ్డి పాలనలో.. మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఇవి మేము […]

టీడీపీలో యువ నేతలు… రంగంలోకి వారసులు…!

ఒకసారి రాజకీయాల్లోకి వస్తే చాలు… ఇక వారి తరతరాలు ప్రజా సేవ పేరుతో రాజకీయాల్లో కొనసాగుతూనే ఉంటారు. తాతల కాలం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న కుటుంబాలు ఏపీలో చాలా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వారి వారసులను రాజకీయాల్లోకి తీసుకువస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో రెండు ప్రధాన పార్టీల్లో కూడా వారసుల రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీలో తొలి తరం నేతలు ఇప్పుడు వారి వారసులను ప్రజా క్షేత్రంలో దింపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే […]

పశ్చిమ ప్రకాశంపైనే టీడీపీ ఫోకస్… కారణం…!?

తెలుగుదేశం పార్టీ టార్గెట్ ఒకటే… అది రాబోయే ఎన్నికల్లో గెలుపు. ఇందుకోసం ఇప్పటి నుంచే అవకాశం ఉన్న అన్ని మార్గాలను వాడేస్తున్నారు. ఏడాది ముందే మ్యానిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేస్తున్నారు. దీనితో పాటు టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలతో పాటు ఇప్పటి వరకు టీడీపీకి ఎదురు దెబ్బలు తగిలిన నియోజకవర్గాలపై కూడా చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 2009లో నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత టీడీపీ వరుసగా ఓడిన నియోజకవర్గాల్లో ఈసారి ఎలాగైనా […]

టీడీపీలో అసంతృప్తులు… గుర్తింపు కోసం పాట్లు…!

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అధిపత్య పోరు టీడీపీ అధినేతను కలవరపెడుతోంది. ఎలాగైన గెలవాలని ఓ వైపు చంద్రబాబు తాపత్రయ పడుతుంటే… పార్టీ తమకు గుర్తింపు ఇవ్వడం లేదని కొందరు సీనియర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్తానంలో కేవలం కొంతమందికే గుర్తింపు దక్కుతోందని.. పార్టీ కోసం నిరంతరం కష్టపడిన వారికి గుర్తింపు రావడం లేదనే మాట ఇప్పుడు పెద్దఎత్తున వినిపిస్తోంది. వాస్తవానికి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు పార్టీలో […]

పవన్ ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారూ….!?

పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు… గతంలో మాదిరిగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా… లేక ఒకటే నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారా…. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు కాకుండా… అన్న చిరంజీవిలా రాయలసీమకు వెళ్తారా… ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్నలు. వీటికి జనసేన పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ…. పవన్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం క్లారిటీ ఇచ్చేస్తోంది. పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాటకు పవన్ తన వారాహి యాత్రతో ముంగింపు […]

రాజమండ్రిలో ఆధిపత్య పోరు… ఎవరెవరికో తెలుసా…!?

రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. అది ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో తారాస్థాయికి చేరుకుందనే చెప్పాలి. గత ఎన్నికల్లో జగన్ హవాలో సైతం రాజమండ్రి పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని, రూరల్ నియోజకవర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. దీంతో రాజమండ్రి టీడీపీ అడ్డా అనే మాట వినిపిస్తోంది. అయితే రాబోయే ఎన్నికల్లో మాత్రం టీడీపీకి ఎదురుదెబ్బలు తప్పవనే మాట బలంగా […]

రోజుకో నియోజకవర్గం.. ఇది ఎలా సాధ్యం….!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. వాస్తవానికి నెల్లూరు జిల్లా చేరే వరకు పరిస్థితి ఒకలా ఉన్న పాదయాత్ర… ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత మరోలా మారిపోయిందనే మాట వినిపిస్తోంది. పాదయాత్ర కోసం టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు జరిగిన యాత్రకు భిన్నంగా… భారీ ఫ్లెక్సీలు, కటౌట్‌లతో తమ సత్తా ఏమిటో చూపిస్తున్నారు. అయితే జిల్లాలో కొనసాగుతున్న లోకేశ్ పాదయాత్రపై […]

శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు…!

రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో శ్రీకాకుళం ఒకటి. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న వారిలో దాదాపు అందరూ సీనియర్లే. కిమిడి కళా వెంకట్రావు, కావలి ప్రతిభా భారతి, గుండ అప్పల సూర్యనారాయణ, కోండ్రు మురళీమోహన్, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం, కూన రవికుమార్, కింజరాపు అచ్చెన్నాయుడులు రాష్ట్రస్థాయి పదవులు అనుభవించిన వారే. వీరిలో ప్రతిభా భారతి స్పీకర్, కూన రవి కుమార్ ప్రభుత్వ విప్‌గా కొనసాగారు. మిగిలిన వారంతా […]