“ఇక నోర్లు మూయండి రా వెధవల్లారా..?”..ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన నయనతార..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్ నయనతార పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగి పోయిందో మనం చూస్తున్నాం . మరి ముఖ్యంగా విగ్నేష్ శివన్ ని ఆమె తన ఇంస్టాగ్రామ్ నుంచి అన్ ఫాలో చేసింది అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారాలు జరిగాయి. ఫైనల్లీ అదంతా టెక్నికల్ ప్రాబ్లం అంటూ క్లారిటీకి వచ్చేసింది . అయితే హీరోయిన్ నయనతార సినిమాలతో పాటు పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తుంది అన్న విషయం తెలిసిందే.

పెళ్లి తర్వాత ఆమె చిన్న చిన్న యాడ్స్ లో నటించడానికి ఒప్పుకోవడం లేదు అంటూ తెగ ట్రోల్ చేశారు . నయనతార కళ్ళకు భారీ బడ్జెట్ యాడ్స్ మాత్రమే కనిపిస్తాయి అని ..చిన్నచితక బ్రాండ్స్ ప్రమోట్ చేయదు అంటూ వాగేశారు. అలాంటి వాళ్లకి ఘాటుగా జవాబు ఇచ్చేసింది నయనతార . నోరు మూయండిరా వెధవల్లారా అంటూ చెప్పకనే చెప్పేసింది అంటున్నారు నయన్ అభిమానులు

.

రీసెంట్గా ఆమె కూల్ డ్రింక్ బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది . దీంతో నయనతార ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . నయనతార పై ఫుల్ నెగటివ్ ట్రోలింగ్ జరుగుతూ ఉండగా బాధపడిపోయిన ఫ్యాన్స్ నయన్ అవి పట్టించుకోకుండా మళ్ళీ కెరీర్ను ముందుకు తీసుకెళ్తుంది అని కూల్ గా కామెంట్స్ చేస్తున్నారు.
కేవలం యాడ్స్ మాత్రమే కాదు. నయనతార పలు భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా నటిస్తుంది . ఆమె చేతిలో ప్రజెంట్ నాలుగు సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది. వీటిల్లో అన్ని సినిమాలు హిట్ అయ్యేవి అని అంటున్నారు అభిమానులు..!!

 

 

View this post on Instagram

 

A post shared by N A Y A N T H A R A (@nayanthara)