” ఖైదీ 2 ” పై ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసిన కార్తీ… షూటింగ్ అప్పటి నుంచే అంటూ క్లారిటీ..!

పేరుకి టాలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు కార్తీక్.హీరోగా తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.ఇప్పుడు వరకు ఎన్నో తమిళ్ సినిమాల్లో నటించిన కార్తీ ‘మృగానికి’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఈ మూవీతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. కార్తీక్ నటించిన ప్రతి సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.కార్తీక్ సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. విజయం సాధించిన మూవీలో ‘ఖైదీ’ ఒకటి.

లోకేష్ కనగ‌రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ చిత్రానికి సీక్వెల్ కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ దాని గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు.ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీ ‘ఖైదీ’ సీక్వెల్’ గురించి క్రేజీ అప్డేట్ ను అందించారు. ఈ క్రమంలోనే కార్తీ మాట్లాడుతూ…” ఖైదీ 2 మూవీ షూటింగ్ వచ్చే సంవత్సరం మొదలు పెడుతున్నాము ” అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.