కత్తిలాంటి హీరోయిన్ ని ప్రభాస్ కి చెల్లెలు చేసేశావు కదరా డైరెక్టరు.. రెబల్ ఫ్యాన్స్ గగ్గోలు..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలు భలే ముచ్చటగా ఉంటాయి . పదేపదే చూడాలి అనిపిస్తూ ఉంటుంది . అయితే మరికొన్ని కాంబోలు మాత్రం చూడడానికి దరిద్రంగా ఉంటాయి. ప్రజెంట్ అలాంటి ఓ కాంబో గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య. మొదటి సినిమాతోనే మంచి విజం అందుకుంది.

ఈ బ్యూటీ ఇప్పుడు ప్రభాస్ కి చెల్లి పాత్రలో కనిపించబోతుందట. అది కూడా పాన్ ఇండియా సినిమా స్పిరిట్ లో .. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య ప్రభాస్ కు చెల్లి పాత్రలో కనిపించబోతుందట . ప్రభాస్ లాంటి హీరో పక్కన హీరోయిన్గా నటించాలని అనుకుంటారు అందరు. వైష్ణవి చైతన్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఫ్యాన్స్ మండి పడుతున్నారు.

అంతేకాదు సందీప్ రెడ్డి వంగాను బూతులు తిడుతున్నారు రెబెల్ ఫాన్స్ . అంత పెద్ద హీరో పక్కన కత్తి లాంటి హీరోయిన్ నీ చెల్లెలుగా చేసేసావే అంటూ మండిపడుతున్నారు. రీసెంట్ గానే సందీప్ రెడ్డివంగా యానిమల్ సినిమాను తెరకెక్కించాడు . ఈ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. ఏకంగా 900 కోట్లు కలెక్ట్ చేసింది . ఈ సినిమా సందీప్ రెడ్డి వంగ తలరాతనే మార్చేసింది..!!