చిరు – శ్రీదేవి ప్లేస్ ని ఆక్రమించిన చెర్రీ – జాన్వి… హల్ చల్ చేస్తున్న ఫోటో..!

ఆనాటి కాలంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శ్రీదేవి మరియు చిరంజీవిల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ అప్పటి కాలంలో స్టార్ హీరో హీరోయిన్గా కొనసాగడంతో పాటు ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అంటే సంవత్సరం ముందే టికెట్లు కొనేందుకు మగ్గుచూపుతారు ఫ్యాన్స్.

అంత పాపులారిటీ కలిగిన జంట మరి వీరిది. అలాంటి వీరి జంట లో ఒక పక్షి చనిపోయింది. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కానీ శ్రీదేవి మాత్రం మన మధ్య లేదు. ఆ లోటును తీర్చేందుకే జాన్వి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తన తల్లి వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వి మరియు చరణ్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగిన జాన్వి ప్రస్తుతం టాలీవుడ్ కి ఎంట్రీ ఇక ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ ప్రకారం ఒకరి ఫేసెస్ రూపంలో మరొకరి ఫేసెస్ పెడుతూ మార్ఫింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే జరిగింది. అతిలోక సుందరి మూవీ లో చిరంజీవి మరియు శ్రీదేవి ఫేస్ని మార్పింగ్ చేస్తూ జాన్వి మరియు చెర్రీ ఫేస్ ని పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోని చూసిన కొందరు ఎడిట్ చేస్తే చేశావు కానీ సూపర్ ఉంది బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.