ఎప్పుడు కూల్ గా ఉండే చిరంజీవికి సైతం కోపం తెప్పించిన స్టార్ హీరోయిన్ ఈమె..రఫాడించేశాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో కూలెస్ట్ హీరో ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు . అయితే మహేష్ బాబు తర్వాత అంతటి కూలెస్ట్ హీరో స్థానాన్ని సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. జనరల్ గా చిరంజీవికి కోపం చాలా ఎక్కువ అయితే సురేఖను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కోపం చాలా చాలా తగ్గిపోయిందట . కెరియర్ స్టార్టింగ్ లో ఉన్న కోపం ఇప్పుడు లేనేలేదట . మరి ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లకు పెళ్లిళ్లు చేసిన తరువాత..భర్తలు – మనవరాలు వచ్చిన తర్వాత ఇంకా ఆ కోపాన్ని తగ్గించేసుకున్నారట .

అయితే చిరంజీవి తనతో వర్క్ చేసే హీరోయిన్స్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటారు. సరదా సరదాగా మూవ్ అవుతూనే లిమిట్స్ లో ఉంటారు . కానీ ఓ హీరోయిన్ పై మాత్రం చిరంజీవి ఫైర్ అయిపోయారట . ఇన్నాళ్ల తన కెరీర్ లో చిరంజీవి అరచి..కసిరిన ఏకైక హీరోయిన్ ఈమె కావడం గమనార్హం. ఆమె మరవరో కాదు సమీరా రెడ్డి . చిరంజీవి – సమీరా రెడ్డి కలిసి నటించిన సినిమా జై చిరంజీవ .

2006లో కే విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ ని నమోదు చేసుకుంది . అయితే ఈ సినిమాలో సమీరా రెడ్డి చిరంజీవితో సమానంగా ఆడి పాడి అలరించింది . “మహ ముద్దు వచేస్తున్నావోయి” సాంగ్ లో చిరంజీవి కంటే బాగా స్టెప్పులేసింది . ఎంతలా అంటే చిరంజీవి కూడా అమ్మడు డాన్స్ స్టెప్స్ కి ఫిదా అయిపోయారట. ఈ క్రమంలోనే చిరంజీవి సమీరా పై సరదాగా కోపడ్డారట. ” నువ్వు నాకన్నా స్టెప్స్ బాగేస్తున్నావ్ ..నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా నిన్ను తీసుకొను” అంటూ సరదాగా కోప్పడ్డారట. ఈ విషయం అప్పట్లో చాలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది..!!