గతిలేక నితిన్ .. బుద్ధిలేక రష్మిక ..ఆ ఒక్క తప్పు కారణంగా ఇద్దరికి దూల తీరిపోబోతుందా..?

టాలీవుడ్ టాలెంట్ హీరో గా పేరు సంపాదించుకున్న నితిన్ హిట్ కోసం ఎలా అల్లాడిపోతున్నాడో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎలాంటి ఆఫర్ వచ్చినా సరే యాక్సెప్ట్ చేసేస్తున్నాడు . కాగా ఇదే టైంలో వెంకీ కుడుముల టైం చూసి కొట్టాడు. మనకు తెలిసిందే వెంకి కుడుముల డైరెక్షన్లో నితిన్ హీరోగా ..హీరోయిన్గా రష్మిక మందన ఓ సినిమాకి కమిట్ అయ్యారు. ఈరోజు ఉదయం ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమ పనులు పూర్తయ్యాయి .

కాగా ఈ సినిమా పూజా కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ ఈవెంట్లో ఎక్కడ రష్మిక కానీ నితిన్ కానీ నవ్వుతూ కనిపించలేదు. ఏదో మొక్కుబడిగా వచ్చామంటే వచ్చాం అన్నంత రేంజ్ లో ఉన్నారే కానీ ..కొత్త సినిమా స్టార్ట్ అవుతుందన్న మూడ్, ఉత్సాహం వాళ్ళ ఇద్దరిలో కనిపించలేదు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ట్రోలర్స్ వాళ్లని ఆడేసుకుంటున్నారు .

గతిలేక నితిన్ ఈ సినిమాకి ఒప్పుకుంటే.. బుద్ధిలేక రష్మిక ఈ సినిమాకి సైన్ చేసిందని ..ఇద్దరికీ త్వరలోనే దూల తీరిపోబోతుందని .. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వదు అంటూ ట్రోల్ చేస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ ఈ సినిమా టోటల్ ఓల్డ్ కంటెంట్ అంటూ ఓ న్యూస్ లీకైంది. అంతేకాకుండా వెంకీ కుడుముల పై డైరెక్టర్స్ కు అదొక తెలియని నెగెటివిటీ ముందు నుంచి ఉంది . ఈ క్రమంలోనే ఈ సినిమా కూడా భీష్మలాగే అటు ఇటు ఎటూ కాకుండా నిలిచిపోతాది అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!