తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా స్టార్ చిరంజీవి వెండితేరపై తిరుగు తేని మహరాజు. అదే విధంగా తెలుగు బుల్లి తెరపై యింకర్ సుమ కూడా అదే విధంగా తిరుగులేని స్టార్ యాంకర్గా కోనసాగుతుంది. అయితే చిరంజావి సినిమాలకు యాంకర్గా ఎన్నో సినిమాలకు చేసింది. అయితే సుమ హోస్ట్ చేస్తున్న షో లో మెగాస్టార్ గ్రేస్ చేయనున్నట్టుగా ఇప్పుడు వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి.
ప్రస్తుతం చిరు- బాబీ దర్శకత్వంలో నటిస్తున మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున ఈ సినిమాలో చిరుకు జంటగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. చిరుతో పాటు మాస్ మహరాజ రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు .ఇక ఇప్పటికే ఈ సినిమా పై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు పెరిగిపోయి. ఈ మల్టీ స్టారర్ సినిమా కోసం ఇటు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అటు మాస్ రాజా ఫ్యాన్స్ కూడా ఎంతో అసక్తితో ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు.
రీసెంట్ గానే సుమ యాంకర్ గా ఈటీవీలో క్యాష్ ప్రోగ్రాం ముగిసింది. అయితే ఇప్పుడు సరికొత్త ప్రోగ్రాం “సుమ అడ్డా” లోకి వచ్చారు. మరి ఈ ప్రోగ్రాం లో మొదటి అతాధిగా సుమ తో కలిసి మెగాస్టార్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో చిరు తో పాటుగా తన లేటెస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ కూడా వచ్చారని తెలుస్తుంది.
అలాగే ఈ ఎపిసోడ్ను ఈ జనవరి 14న ఈటీవీలో రాబోతుంది. అంటే వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదల అయన తర్వాత రోజే సుమ షోలో మెగాస్టార్ చేయబోయే సందడి చూస్తాము. చిరు ఈ షోకు రావడానికి మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి రిక్వెస్ట్ చేయడమే కారణమని టాక్ ?